Home Search
హెలికాప్టర్ - search results
If you're not happy with the results, please do another search
వర్షంలోనే సిఎం కెసిఆర్ పర్యటన
హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నది వరద ముంపు పరిస్థితులు, ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుని తగిన సహాయ కార్యక్రమాలు అందించేందుకు నిన్న వరంగల్ చేరుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు...
ఇప్పటికైతే భద్రమే
భద్రాచలంలో తగ్గుతున్న
గోదావరి వరద
68 అడుగులకు చేరిన
నీటిమట్టం కొనసాగుతున్న
మూడో ప్రమాద హెచ్చరిక
ఇంకా ముంపులోనే గ్రామాలు
పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
195మంది పారిశుధ్య
సిబ్బంది, 10 జెట్టింగ్
మిషన్ల తరలింపు వరద
ప్రాంతాల్లో...
రేపు ముంపు ప్రాంతాల్లో సిఎం ఏరియల్ సర్వే
హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో చోటుచేసుకున్న ప్రకృత్తి విపత్తు, తద్వారా గోదావరి పరీవాహక ప్రాంతంలో పోటెత్తిన వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రేపు (ఆదివారం) ఉదయం ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. సిఎం ఏరియల్...
భద్రాద్రి ‘గజగజ’
ప్రళయ భీకరంగా పోటెత్తిన గోదావరి
ఏక్షణానికి ఏం జరుగునో.. గంటకు 10 సెం.మీ. పెరుగుతున్న
వరద 72 చేరిక రెండో అతిపెద్ద వరదగా రికార్డు
75 అడుగులు దాటుతుందని అంచనాలు కరకట్టల సామర్థం
80...
వరద బాధితులను ఆదుకుంటాం : ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న భారీ వర్షాలతో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా ముఖ్యమంత్రి కెసిఆర్ పటిష్ట చర్యలు తీసుకుంటున్నారని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. చెన్నూరు మండలం...
సహాయ చర్యలకు సైనిక బృందం
వరద ప్రాంతాలలో సహాయ పునరావాస చర్యలపై సిఎస్ సమీక్ష
భద్రాచలానికి హెలీకాఫ్టర్ , అదనపు రక్షణ సామగ్రి
హైదరాబాద్ : భారీ వర్షాలతో ఏర్పడిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహాయంగా భారత సైన్యానికి చెందిన...
భద్రాచలానికి హెలీకాఫ్టర్, అదనపు రక్షణ సామాగ్రి తరలింపు…
సిఎస్ సోమేశ్ కుమార్ కు సిఎం కెసిఆర్ ఆదేశాలు...
భద్రాద్రి కొత్తగూడెం: భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న ప్రకృతి విపత్తు నేపథ్యంలో ఇప్పటికే సిఎం కెసిఆర్ ఆదేశాలతో వరద ముంపు ప్రాంతాల్లో...
క్షణక్షణం పర్యవేక్షణ
మంత్రులు, ఎంఎల్ఎలు, నేతలు, అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు
ప్రాజెక్టులు, వరద పరిస్థితిపై ఆరా ప్రాణనష్టం జరగకుండా చూడాలని దిశానిర్దేశం
మన తెలంగాణ/హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో ఉగ్రప్రళయంగా మారిన ముంపు గ్రామాల్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని, మంత్రులను...
ఐలాండ్లో చిక్కుకున్న కూలీలను రక్షించండి: సిఎం కెసిఆర్
రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామంలోని ఐలాండ్ లో చిక్కుకున్న తొమ్మిది మంది వ్యవసాయ కూలీలను రక్షించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం ఆదేశించారు. పనుల కోసం వెళ్లి గోదావరి మధ్య...
హై అలర్ట్
అప్రమత్తత, అందుబాటే కీలకం
అధికారులు ప్రజాప్రతినిధులకు సిఎం కెసిఆర్ సూచన
వానలు, వరదలపై ప్రగతి భవన్లో 12గంటల సమీక్ష
మన తెలంగాణ/హైదరాబాద్ : మహారాష్ట్రతో సహా రాష్ట్రంలోని ఎగువ గోదావరి పరీవాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా...
గుజరాత్ లో సహాయక చర్యలు
గాంధీనగర్(గుజరాత్): అంబికా నది ఒడ్డున ఆకస్మిక వరదల కారణంగా చిక్కుకుపోయిన సిబ్బందిని రక్షించాలని వల్సాడ్ జిల్లా కలెక్టర్ చేసిన అభ్యర్థన మేరకు, ఇండియన్ కోస్ట్ గార్డ్ ‘చేతక్ హెలికాప్టర్’ ద్వారా సహాయక చర్యలు...
విశ్వగురు కాదు.. విష పురుగు
మన తెలంగాణ/హైదరాబాద్: మోడీది ఒక అసమర్ధపాలన, దౌర్భాగ్య పాలన, దరిద్రపు కొట్టు పాలన అని టిఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించారని విమర్శించారు. మోడీ...
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు..
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వానలు మరో రెండు రోజులపాటు కొనసాగనున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రాణనష్టం జరుగకుండా చూడాలని, జనజీవనానికి ఆటంకాలు తగ్గించే విధంగా తక్షణ...
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐదుగురు భక్తులు గల్లంతు
అమరావతి : ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐదుగురు భక్తులు అమర్నాథ్ యాత్రకు వెళ్లి గల్లంతయ్యారు. గల్లంతైన వారి వివరాలను ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు తెలిపారు. గల్లంతయిన వారిలో వినోద్ అశోక్(విజయవాడ), గునిశెట్టి సుధ(రాజమహేంద్రవరం),...
భక్తుల బతుకుల్లో వరద సుడులు
16కు చేరిన అమర్నాథ్ మృతుల సంఖ్య
చిక్కుపడ్డ 15000 మంది తరలింపు
సైనిక సిబ్బంది అవిశ్రాంత సహాయ చర్యలు
శిథిలాలు కింద పలువురు బందీ
జమ్మూ : అమర్నాథ్ యాత్ర సందర్భంగా తలెత్తిన ఆకస్మిక...
అమర్నాథ్ యాత్ర… 16కు చేరిన మృతులు
శ్రీనగర్ : కురిసిన కుంభవృష్టితో అమర్నాథ్ క్షేత్రానికి సమీపంలో భారీగా వరద రావడంతో మృతుల సంఖ్య 16కు చేరుకోగా 40 మంది వరకు గల్లంతయ్యారు. రెస్క్యూ సిబ్బంది, ఎన్ డిఆర్ఎఫ్, సిఆర్ పిఎఫ్,...
జపాన్ మాజీ ప్రధాని షింజో అబె దారుణ హత్య
ఎన్నికలప్రచార సభలో ప్రసంగిస్తుండగా కాల్పులు జరిపిన దుండగుడు
వేదికపైనే కుప్పకూలిన నేత
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
టోక్యో: జపాన్ మాజీ ప్రధాని షింజో అబె(67) దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం ఉదయం ఆయనపై కాల్పులు జరపగా.....
జల విలయం
10 మంది యాత్రికుల మృతి, 40మంది గల్లంతు?
కొట్టుకుపోయిన యాత్రికుల టెంట్లు...కుంభవృష్టితో యాత్ర నిలిపివేత
శ్రీనగర్ : అమర్నాథ్ యాత్రను ఊహించని విపత్తు ముంచెత్తింది. శుక్రవారం సాయంత్రం కురిసిన కుంభవృష్టితో ఆకస్మికంగా వరద పోటెత్తింది. 15మంది...
మునిగిపోతున్న నౌక నుంచి 22 మందిని రక్షించిన భారత కోస్ట్గార్డ్
అహ్మదాబాద్ : గుజరాత్ తీరం లోని అరేబియా సముద్రంలో బుధవారం ప్రమాదంలో చిక్కుకున్న విదేశీ రవాణా నౌక నుంచి 22 మంది సిబ్బందిని ఇండియన్ కోస్ట్ గార్డ్ బృందం రక్షించగలిగింది. వీరిలో 20...
నేడు, రేపు రాజకీయ సందడే
ప్రధాన కూడళ్లలోఫ్లెక్సీలు, హోర్డింగులు
బిజెపి జాతీయ
కార్యవర్గ
సమావేశాలకు
సర్వం సిద్ధం
నేడు ప్రధాని రాక
రాష్ట్రపతి ఎన్నికల
ప్రచారానికి
యశ్వంత్సిన్హా
స్వాగతానికి
టిఆర్ఎస్
భారీ సన్నాహాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : నేటి నుంచి రెండు రోజుల పాటు...