Home Search
ఇండియా - search results
If you're not happy with the results, please do another search
లంచం ఇచ్చిన బిజినెస్మెన్ అరెస్టు
ఒడిషా పరదీప్ పోర్టుపై సిబిఐ నిఘా
న్యూఢిల్లీ : లంచం ఇచ్చిన కేసులో సిబిఐ స్పందించింది. ఒడిషాకు చెందిన పారిశ్రామికవేత్త చర్చిత్ మిశ్రాను అరెస్టు చేశారు. ఈ వ్యక్తి ప్రముఖ పారిశ్రామికవేత్త, ఒడిస్సా స్టీవెడోర్స్...
విద్వేష నేరాల నియంత్రణ క్రైస్తవ సంస్థలపై దాడులకు వర్తిస్తుందా ?
కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ : విద్వేష నేరాల నియంత్రణకు సుప్రీం కోర్టు ఆదేశాలతో రూపొందించిన సమగ్ర మార్గదర్శకాలు క్రైస్తవ సంస్థలపై దాడులకు కూడా వర్తిస్తాయా అని కేంద్ర ప్రభుత్వాన్ని అత్యున్నత...
ఎఫ్ఆర్ఎల్ ఫోరెన్సిక్ ఆడిట్కు సెబీ ఆదేశాలు
న్యూఢిల్లీ : అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఫ్యూచర్ రిటైల్ ఆర్థిక వివరాలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలంటూ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) ఆదేశాలు జారీ చేసింది. గత నెలలో...
స్వాతంత్య్రోద్యమ నినాదాలు
భారత దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో ఎంతో మంది త్యాగధనులు తమ రక్తాన్ని, ప్రాణాన్ని ధారపోసి స్వాతంత్య్రాన్ని సాధించి పెట్టారు. దేశం స్వాతంత్య్రం సాధించి ఏడున్నర దశాబ్దాలు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని భారత స్వాతంత్య్ర...
నేరాలు జీరో కావాలి
మనతెలంగాణ/హైదరాబాద్: న్యూయార్క్ తరహాలో మన రాష్ట్రంలో నేరాలు పూర్తిగా తగ్గాలని, అందుకు పోలీసులు టెక్నాలజీ పరంగా అప్ డేట్ కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు.అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన పోలీస్ ఇంటిగ్రేటెడ్...
సినిమా పరిశ్రమకు థియేటరే గుడి: ప్రభాస్
స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా, రష్మిక మందన కీలక పాత్రలో వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం ’సీతారామం’...
చైనా నౌక కదలికలతో భారత్ కలవరం
డ్రాగన్ సీ గన్
చైనా నౌక కదలికలతో భారత్ కలవరం
లంకకు బయలుదేరిన యువాన్
దారివెంబడి లోగుట్టు పసికట్టు
న్యూఢిల్లీ:అత్యంత శక్తివంతమైన అధునాతన సాధన సంపత్తి గల చైనా యుద్ధ నౌక చైనా నుంచి...
లక్షల మంది రైతుల జీవితాలను స్పృశించిన కోకాకోలా ‘ప్రాజెక్ట్ ఉన్నతి’
న్యూఢిల్లీ: ఆత్మనిర్భర్ భారత్ ఏర్పాటు దిశగా తన ప్రయత్నాలకు అనుగుణంగా కోకా-కోలా ఇండియా, దశాబ్దకాలంగా తన ప్రాజెక్ట్ ఉన్నతి యొక్క విజయవంతమైన దశాబ్ద అమలు తీరును ప్రకటించింది. ఈ ప్రాజెక్టు కోకా-కోలా యొక్క...
ఒడిదుడుకుల మధ్య దిగువన ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
ముంబై: అత్యంత ఒడిదుడుకుల సెషన్లో భారత బెంచ్మార్క్ సూచీలు ఆగస్టు 4న స్వల్పంగా తగ్గాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 51.73 పాయింట్లు లేదా 0.09% క్షీణించి 58,298.80 వద్ద, నిఫ్టీ 6.20...
ముగిసిన జవహరి అధ్యాయం
సంపాదకీయం: బిన్ లాడెన్ హతుడైన తర్వాత నుంచి అల్ ఖైదాకు నాయకత్వం వహిస్తున్న అల్ జవహరిని, అఫ్ఘానిస్తాన్లోని అతడి స్థావరంపై డ్రోన్ దాడి చేసి అమెరికా హతమార్చింది. ప్రపంచ టెర్రరిస్ట్ నేతల్లో అగ్రగణ్యుడైన...
షారూఖ్ కు పోటీగా విజయ్ సేతుపతి
షారూఖ్, నయనతార జంటగా స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ ‘జవాన్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో విలన్గా నటించే అవకాశాన్ని విజయ్ సేతుపతి దక్కించుకున్నట్టు తెలిసింది. ‘జవాన్’ షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది....
కథే నన్ను ఎంచుకుంది
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ‘బింబిసార’ శుక్రవారం విడుదల కానుంది. వశిష్ట్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్ బ్యానర్పై హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదల సందర్భంగా హీరో కళ్యాణ్...
మొక్కలు నాటిన హెటిరో డైరెక్టర్ డా.రత్నాకర్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : తన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా హెటిరో డైరెక్టర్ డాక్టర్ రత్నాకర్రెడ్డి మొక్కలు నాటారు. ఈ...
మోడీ పాలనలో విరోధాభాసలు
లక్నోలో రూపొందించిన సుందరమైన పేటికలలో అరుదైన అత్తరు సీసాలను ఫ్రెంచి అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్కు భారత ప్రధాని మోడీ బహుమతిగా ఇచ్చారు అని ది టైమ్స్ ఆఫ్ ఇండియా, జూన్ 29, 2022...
రాఖీతో ఆనందాన్నీ అందించనున్న డీహెచ్ఎల్ ఎక్స్ప్రెస్
ముంబై: ప్రపంచంలో సుప్రసిద్ధమైన అంతర్జాతీయ ఎక్స్ప్రెస్ సేవా ప్రదాత డీహెచ్ఎల్ ఎక్స్ప్రెస్ మరో మారు పండుగ ఆనందాన్ని హద్దులను దాటి మరీ అందిస్తూ తమ రిటైల్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఆఫర్ను ఈ...
‘టైగర్ నాగేశ్వర రావు’లో లెజెండరీ నటుడు
మాస్ మహారాజా రవితేజ తొలి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావుపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం వేసిన భారీ సెట్ టాక్ ఆఫ్ ది...
నేషనల్ హెరాల్డ్ ఆఫీస్తోపాటు మరో 11 చోట్ల ఈడీ సోదాలు
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ( ఎజెఎల్) ఆస్తులకు సంబంధించిన మనీల్యాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలో దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)...
ఒడిదుడుకుల మధ్య ఫ్లాట్గా ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
ముంబై: ఆగస్టు 2న అత్యంత అస్థిరమైన సెషన్లో(ఒడిదుడుకుల మధ్య) భారతీయ బెంచ్మార్క్ సూచీలు ఫ్లాట్ నోట్తో ముగిశాయి. ముగింపులో, సెన్సెక్స్ 20.86 పాయింట్లు లేదా 0.04% పెరిగి 58,136.36 వద్ద, నిఫ్టీ 5.50...
ఆత్మహత్యలపై కేంద్రం డేటా వెల్లడి
న్యూఢిల్లీ : ఆత్మహత్యలపై కేంద్ర హోంశాఖ మంగళవారం ఎన్సీఆర్బీ డేటాను విడుదల చేసింది. సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్సభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2018.2019,2020 సంవత్సరాల్లో 1,34,516, 1,39,123,...
‘గాడ్ ఫాదర్’ సెట్లో ‘లైగర్’ టీమ్
పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘లైగర్’ ఈనెల 25న విడుదల కానుంది. ది గ్రేట్ మైక్టైసన్ ఈ సినిమాతో...