Home Search
సోనియా గాంధీ - search results
If you're not happy with the results, please do another search
దేశ భద్రతను పట్టించుకోని బిజెపి: రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : వ్యక్తిగత అంశాలపై చర్చ పెట్టకుండా ప్రజల సమస్యలపై పోరాడేందురు ముందుకు రావాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. మనకున్న చిన్న చిన్న సమస్యల కంటే...
కాంగ్రెస్దే అత్యంత అవినీతి కుటుంబం: భాటియా
న్యూఢిల్లీ: భారతీయ రాజకీయాల్లో గాంధీ కుటుంబానిదే అత్యంత అవినీతి కుటుంబం అని, ‘కట్టర్ పాపి పరివార్’అని మంగళవారం బిజెపి నిందించింది. తనపై మనీ లాండరింగ్ దర్యాప్తును కొట్టివేయించాలని రాబర్ట్ వాద్రా చేసుకున్న వినతిని...
కాంగ్రెస్ యాత్రలో కలిసిన నటుడు కమల్ హాసన్ !
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ఢిల్లీ చేరుకుంది. కొవిడ్ ప్రోటోకాల్ పాటించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పినప్పటికీ రాహుల్ గాంధీ తన పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఇదిలావుండగా ప్రముఖ నటుడు...
దేశ భద్రత విషయంపై చర్చ జరగాల్సిందే..
దేశ భద్రత విషయంపై చర్చ జరగాల్సిందే
చైనా సరిహద్దుల్లో ఘర్షణపై ఒక్కటైన విపక్షం
లోక్సభలో సోనియా సారధ్యంలో వాకౌట్
ప్రభుత్వంపై ఒత్తిడికి ఉమ్మడి వ్యూహం కార్యాచరణ
18 ప్రతిపక్ష పార్టీల నేతల సమావేశం
1962లో...
గుజరాత్ ఓటమి ప్రభావం జోడో యాత్రపై ఉండదు
బుండి(రాజస్థాన్): గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం రాహుల్ గాంధీ సాగిస్తున్న భారత్ జోడో యాత్రపై ఉండబోదని రాహుల్ యాత్ర ఎన్నికలు గెలిచేందుకు చేపట్టిన యాత్ర కాదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి(కమ్యూనికేషన్స్)...
సేవ చేయలేకపోయామనే బాధ ఎక్కువగా ఉంది: జానా రెడ్డి
హైదరాబాద్: గుట్టలు, చెట్లు ఉన్న ఈ ప్రాంతాన్ని పార్టీ కార్యక్రమాలకు అనువుగా మార్చడం సంతోషకరమైన విషయమని కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా...
ఫిబ్రవరిలో ప్లీనరీ సమావేశాల నిర్వహణకు కాంగ్రెస్ నిర్ణయం
రాయ్పూర్ : వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో 85 వ ప్లీనరీ సమావేశాలను మూడు రోజుల పాటు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఆదివారం జరిగిన పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో...
సుప్రీం మానవత
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు దోషులు ఆరుగురిని విడుదల చేస్తూ సుప్రీంకోర్టు తీసుకొన్న నిర్ణయం మానవీయమైనది. ముప్పై సంవత్సరాలకు పైగా శిక్ష అనుభవించిన తర్వాత సత్ప్రవర్తన ఆధారంగా సుప్రీంకోర్టు వీరి...
రాజీవ్ హత్యలో అసలు సూత్రధారులు
స్వతంత్ర భారతదేశంలో అనుమానాస్పద అత్యంత సంచలనం, విషాదం కలిగించిన ప్రముఖుల హత్యలలో మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్య ఒకటని చెప్పవచ్చు. డా. శ్యామప్రసాద్ ముఖర్జీ మరణం నుండి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం...
భారత్ జోడో గర్జననను విజయవంతం చేయాలి
మన తెలంగాణ/హైదరాబాద్: దేశం కోసం ఎలాంటి త్యాగం చేయడానికైనా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్నారని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం దేశంలో కులం, మతం, భాష, ప్రాంతం...
నిన్ను చూస్తే గర్వంగా ఉందమ్మా: ప్రియాంక ఎమోషనల్ పోస్ట్
న్యూఢిల్లీ: సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగిన సోనియా గాంధీ ఆ పదవి నుంచి వైదొలిగారు. ఏఐసిసి అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన మల్లికార్జున ఖర్గేకు ఆ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఖర్గే,...
కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే
సంపాదకీయం: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా మల్లికార్జున ఖర్గే ఎన్నిక ఊహించని ఫలితం కాదు. అంతర్గత ప్రజాస్వామ్యం నేతిబీరలో నెయ్యి మాదిరిగా వున్న పార్టీల్లో వాస్తవ అధినాయకత్వం ఎవరి చేతుల్లో వుంటుందో వారు కోరుకునే...
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో 96శాతం ఓటింగ్
ఢిల్లీలో ఓటేసిన సోనియా, ప్రియాంక, బళ్లారిలో రాహుల్
రేపే ఫలితం వెల్లడి, అంతర్గత ప్రజాస్వామ్యానికి నిదర్శనం : మిస్త్రీ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దేశ వ్యాప్తంగా...
ఎన్నాళ్ల నుంచో ఈ రోజు కోసం ఎదురుచూశా
న్యూఢిల్లీ: ‘ఈ రోజు కోసమే ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తూ ఉన్నా..’ ఇప్పటికి ఈ సమయం వచ్చింది అని కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలో ఓటేసేందుకు వచ్చిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ...
ఖర్గేనా.. థరూరా?
ఓటు హక్కు వినియోగించుకోనున్న 9వేల మందికి పైగా ప్రతినిధులు
బళ్లారిలో ఓటెయ్యనున్న రాహుల్ గాంధీ
రాష్ట్రం నుంచి పాల్గొననున్న 238మంది ప్రతినిధులు... ఎల్లుండి ఫలితం వెల్లడి
న్యూఢిల్లీ: చాలా ఏళ్ల తరువాత కాంగ్రెస్లో గాం ధీయేతర...
బిజెపికి తొత్తు పికె: విహెచ్
హైదరాబాద్: గతంలో దేశంలోని పలు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగిన తరువాత సర్వేలు జరిగేవని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు తెలిపారు. మంగళవారం విహెచ్ గాంధీ భవన్ నుంచి మీడియాతో మాట్లాడారు....
శశిథరూర్ చెబుతున్నది బ్రిటన్ సంస్కృతి: విహెచ్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ లో ప్రజాస్వామ్యం లేదని బిజెపి విమర్శలు చేయడం సరికాదని వి హనుమంత రావు తెలిపారు. దేశం కోసం దివంగత ప్రధానులు రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ ప్రాణాలర్పించారని, సోనియా గాంధీకి...
రాజ్యసభ ప్రతిపక్ష నేత రేసులో దిగ్విజయ్ సింగ్, చిదంబరం
న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన ఒక రోజు తర్వాత కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుని పదవికి రాజీనామా చేశారని...
రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఖర్గే రాజీనామా
పోటీలో చిదంబరం, దిగ్విజయ సింగ్
న్యూఢిల్లీ: రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుని పదవికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే రాజీనామా చేసినట్లు వర్గాలు శనివారం వెల్లడించాయి. ఎఐసిసి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు...
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మల్లికార్జున్ ఖర్గే పోటీ చేస్తారు: ప్రమోద్ తివారీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు ప్రమోద్ తివారీ సెప్టెంబర్ 30, 2022 న తన సహోద్యోగి మల్లికార్జున్ ఖర్గే పార్టీ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేస్తారని చెప్పారు. ఖర్గే అభ్యర్థిత్వానికి తాను, పిఎల్...