Home Search
కేంద్ర ఎన్నికల సంఘం - search results
If you're not happy with the results, please do another search
కెసిఆర్ను ఎదుర్కోలేకనే కవితకు పదే పదే ఈడి నోటీసులు
క్లీన్ చిట్ ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ ఎందుకు ఇబ్బంది పెడతున్నారు?
కేంద్రం తీరుపై ప్రజా సంఘాల జెఎసి చైర్మన్ గజ్జెల కాంతం మండిపాటు
మన తెలంగాణ / హైదరాబాద్ : సిఎం కెసిఆర్ను ఎదుర్కొలేకనే కేంద్రంలోని...
రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా పోరాటం
బిసిల సింహగర్జన సభలో జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు
మన తెలంగాణ / హైదరాబాద్ : బిసిలు రాయితీలు, సంక్షేమ పథకాలకు రాజీ పడకుండా రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా రాజకీయ పోరాటానికి సిద్ధం కావాలని...
వన్ నేషన్ – వన్ ఎలక్షన్ సరే… బిసిల సంగతేంటి?
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బిసి బిల్లు పెట్టాలి
ఈ నెల 21న ఛలో ఢిల్లీ : ఆర్ కృష్ణయ్య
మన తెలంగాణ / హైదరాబాద్ : వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బాగానే ఉంది,...
రామ్నాథ్ జమిలి జట్టు సిద్ధం
న్యూఢిల్లీ : దేశంలో ఏకకాల ఎన్నికలు (జమిలి)పై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం ఎనమండుగురు సభ్యులతో కమిటీని ప్రకటించింది. ఈ కీలక కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారధ్యం వహిస్తారు. కాగా కేంద్ర...
మోడీ నుంచి మరిన్ని దాడులు: ఇండియా కూటమికి ఖర్గే హెచ్చరిక
ముంబై: ప్రతిపక్ష కూటమి మరింత బలపడుతున్న దృష్టా ప్రధాని నరేంద్ర మోడీ నుంచి మరిన్ని దాడులకు సిద్ధంగా ఉండాలని ప్రతిపక్ష ఇండియా(ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ ఇన్క్లూజివ్ అలయెన్స్) కూటమిని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్...
లోగో, సిఎంపిపై అంగీకారం ..నేడు సీట్ల సర్దుబాట్లు
ముంబై : ముంబైలో గురువారం ప్రతిపక్షాల కూటమి ఇండియా రెండురోజుల భేటీ ఆరంభం అయింది. వచ్చే లోక్సభ ఎన్నికలలో బిజెపికి ప్రత్యామ్నాయంగా ప్రతిపక్ష కూటమిని బలోపేతం చేసే దిశలో ఏర్పాటు అయిన మూడో...
చేనేతపై బ్రిటిష్ వాళ్లు కూడా పన్నులు వేయలేదు: ఎంఎల్ సి కవిత
నిజామాబాద్ : చేనేతపై బ్రిటిష్ వాళ్లు కూడా పన్నులు విధించలేదని, కానీ చేనేతపై పన్ను విధించిన ఏకైక ప్రభుత్వం మోడీ నేతృత్వంలోని బిజెపిదేనని స్పష్టం చేశారు. ఏ పార్టీ ఆలోచన విధానం ఏంటో...
ఇసిపై రాజకీయ పెత్తనం!
ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. అదే విధంగా ప్రజాస్వామ్య విలువలు పాటించడంలో ప్రపంచంలోనే భారత దేశం అగ్ర స్థానంలో ఉంది. ఇటీవల దేశ వ్యాప్తంగా జరుగుతున్న అనేక రాజకీయ పరిణామాలు...
మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక వివాదంపై విచారణ
సెప్టెంబర్ 15కు వాయిదా వేసిన నాంపల్లి కోర్టు
మన తెలంగాణ/హైదరాబాద్ : వరుసగా బిఆర్ఎస్ ఎంఎల్ఎలపై అనర్హత పిటిషన్లు దాఖలవుతుండంతో రాష్ట్రంలో ఏంజరుగుతోందనే ఆసక్తికర చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. తాజాగా మంత్రి శ్రీనివాస్...
అధికారం మాదే
తెలంగాణలో తదుపరి సిఎం బిజెపి నుంచే..
బిఆర్ఎస్తో కలిసే ప్రసక్తే లేదు
సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా నిర్వహించాలి
ఖమ్మం సభలో కేంద్ర హోం మంత్రి అమిత్షా
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో/హైదరాబాద్: బిఆర్ఎస్ పార్టీతో...
ఎవరితోనూ పొత్తులు ఉండవు : అమిత్ షా
మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎవరితోనూ పొత్తులు ఉండబోవని రాష్ట్ర బిజెపి ముఖ్యనేతలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఖమ్మంలో ఆదివారం ‘రైతు గోస..- బిజెపి భరోసా’...
బిఆర్ఎస్తోనే గ్రామాలు సస్యశ్యామలం
మిడ్జిల్ : తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బాకీపడి ఉన్నారని బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే గ్రామాలు సస్యశ్యామలమయ్యాయని జడ్చర్ల ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి అన్నా రు. శనివారం మిడ్జిల్ మండల పరిధిలోని కంచన్పల్లి వాడ్యాల,...
పని చేసే వారిని గుర్తించండి
మహమ్మదాబాద్ : మండల కేంద్రం మహమ్మదాబాద్లో కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు పంపిణీ, వికలాంగులకు పెంచిన రూ.4016 పెన్ష్ మంజూరి పత్రాలను ఎమ్మెల్యే కొప్పుల మహేష్రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన...
కొన్ని పుస్తకాలు స్ఫూర్తినిస్తాయి : సుశీల్కుమార్ షిండే
నాంపల్లి : సామాన్య కుటుంబంలో పు ట్టి.. జీవితంలో అనేక అటుపోట్లను అధిగమించి ఉన్నత ల క్షం దిశగా అసాధరణమైన రీతిలో సాగించిన జీవిత యా త్ర (ఆత్మకథ) పుస్తకావిష్కరణ కార్యక్రమం కనూల...
చట్టంతోనే మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం సాధ్యం
చట్టంతోనే మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం సాధ్యం
మహిళా హక్కులపై కాంగ్రెస్ బిజెపి దొందు దొందే
మహిళా బిల్లుపై సోనియా.. ప్రియాంక గాంధీలు ఎందుకు మాట్లాడలేదు?
డిసెంబరులో మళ్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తా... సోనియా, స్మృతి...
తెలంగాణ ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జి సస్పెండ్
హైదరాబాద్ : మంత్రి శ్రీనివాస్గౌడ్తో పాటు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులపై కేసులు నమోదు చేయాలని తీర్పు ఇచ్చిన తెలంగాణ ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి జయకుమార్ ను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది....
చట్టంతోనే మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం సాధ్యం: కవిత
హైదరాబాద్: మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేస్తేనే చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. మహిళల హక్కులపై కాంగ్రెస్ బిజెపి దొందు దొందేనని, ఆ రెండు...
ఎంపి అర్వింద్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా
ఈవీఎంల ట్యాంపర్ జరుగుతోందని అశోకా యూనివర్సిటీ ప్రొఫెసర్ నిరూపిస్తే ఆయనను ఆ పోస్టు నుంచి తీసేశారని, దానిపై దేశమంతా చర్చ జరుగుతోందని బిఆర్ఎస్ ఎంఎల్ సి కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం తన...
ఓటు హక్కు ఆవశ్యకతపై 5కె రన్
అన్ని జిల్లా కేంద్రాల్లో పరుగు ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్లు
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఓటు హక్కు ఆవశ్యకతపై రాష్ట్రవ్యాప్తంగా.. అన్ని జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం వివిధ జిల్లాల్లో కలెక్టర్లు జెండా ఊపి...
కొత్తసాగు విధానం ప్రకటించాలి
ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నాగిరెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అనువైన కొత్త సాగు విధానం ప్రకటించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నాగిరెడ్డి అన్నారు. ఆదివారం...