Home Search
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ - search results
If you're not happy with the results, please do another search
సిఎం అభ్యర్థి ప్రకటన వేళ సిద్ధూ సంచలన వ్యాఖ్యలు
అమృత్సర్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ రేపో మాపో ప్రకటించనున్న నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బలహీనమైన...
జీరోసమ్ బడ్జెట్
మోడీ ప్రభుత్వం ఆర్థిక బడ్జెట్ నికరాదాయ వర్గాలైన వేతన జీవులను, మధ్యతరగతివారిని, యువతను, రైతులను, సూక్ష్మమధ్యతరగతి పరిశ్రమలను విస్మరించిందని, మోడీ ప్రభుత్వంది జీరో సమ్ బడ్జెట్ అని, అదో లాలీపాప్ బడ్జెట్ అని...
యుపిలో ‘మజ్లిస్’ ఎవరికి ప్లస్?
ఉత్తరప్రదేశ్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 38 స్థానాలకు పోటీ చేసిన ఎంఐఎం ఒక్క చోట కూడా గెలవలేదు. ఆ రాష్ట్రంలో ఫిబ్రవరి- మార్చిలో జరగబోయే విధానసభ ఎన్నికల్లో ఏకంగా వంద స్థానాలకు పోటీ...
4 కోట్ల మందిని పేదరికంలోకి నెట్టేశారు
మోడీ సరార్పై రాహుల్ వ్యంగ్య బాణాలు
న్యూఢిల్లీ: బిజెపి ప్రభుత్వ హయాంలో దేశంలో నాలుగు కోట్ల మందికి పైగా జనాన్ని పేదరికంలోకి నెట్టేశారని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘హమారే...
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత డెస్మండ్ టుటు కన్నుమూత
జొహన్నెస్బర్గ్ : దక్షిణాఫ్రికాలో జాతి వివక్షపై అవిశ్రాంత పోరాటం చేసిన మానవ హక్కుల కార్యకర్త , నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆర్చ్ బిషప్ డెస్మండ్ టుటు (90) ఆదివారం కన్ను మూశారు....
మతం-మతతత్వం!
ప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలో అట్టహాసంగా గంగా హారతి కార్యక్రమం చేపట్టి యుపి ఎన్నికలకు ముందు హిందూ ఓటర్లను విశేషంగా ఆకట్టుకునే ప్రయత్నం చేయడానికి ఒక రోజు ముందు మొన్న ఆదివారం నాడు...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఇకలేరు
గతకొంతకాలంగా అనారోగ్యం, 88ఏళ్ల జీవితకాలంలో 60ఏళ్లకుపైగా రాజకీయాల్లో విశిష్ట పదవులు అలంకరించిన ఘనత, ఉమ్మడి ఎపిలో ఎంఎల్సిగా, ఎంఎల్ఎగా, ఎంపిగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా పనిచేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఆర్థికమంత్రిగా...
పెగాసస్పై స్వతంత్ర దర్యాప్తు కమిటీ
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్.వి.రవీంద్రన్ పర్యవేక్షణలో ముగ్గురు ఉన్నతస్థాయి నిపుణలతో స్వతంత్ర దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసిన అత్యున్నత న్యాయస్థానం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై ముగ్గురు నిపుణులతో...
పార్టీ పగ్గాలు చేపట్టడంపై ఆలోచిస్తా
సిడబ్లుసి సమావేశంలో పలువురి నేతల డిమాండ్పై రాహుల్
న్యూఢిల్లీ: మరో సారి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టే విషయాన్ని పరిశీలిస్తానని రాహుల్ గాంధీ చెప్పారు. శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ( సిడబ్లుసి) సమావేశంలో...
కెటిఆర్ ప్రసంగంతో ప్రతిపక్షాలు ఆగమాగం: జీవన్ రెడ్డి
హైదరాబాద్: అసెంబ్లీలో మంత్రి కెటిఆర్ వివరణాత్మక ప్రసంగం తర్వాత ప్రతిపక్షాలు ఆగమాగం అవుతున్నాయని టిఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం మధ్యాహ్నం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...
రేవంత్ నోటికి తాళం
డ్రగ్స్, ఇడి కేసులకు సంబంధించి మంత్రి కెటిఆర్పై ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదు
సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు
కెటిఆర్ వేసిన పరువు నష్టం దావాపై విచారణ జరిపి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన...
గన్పార్కు వద్ద అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన మాజీ డిప్యూటి మేయర్
గన్పార్కు వద్ద అమరవీరుల స్తూపంను శుద్ధి చేస్తున్న మాజీ డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్, మాజీ కార్పొరేటర్ పరమేశ్వరిసింగ్ తదితరులు
అమరుల ఆత్మ క్షోభకు గురిచేయొద్దు : టిఆర్ఎస్వి
మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో...
రేవంత్…థర్డ్ క్లాస్ మాటలు మానుకో
రేవంత్రెడ్డి పరుషపదజాలం సోనియా, రాహుల్కు లేఖలు
కాంగ్రెస్ అధిష్టానానికి లేఖలు రాయడమే చివరి అస్త్రం
పద్దతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి
ఆర్మూర్ ఎంఎల్ఎ, పియుసి ఛైర్మన్ ఎ.జీవన్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : అధికారంలోకి రాలేమని గ్రహించే టిపిసిసి అధ్యక్షుడు...
నేడు విపక్ష నేతలతో సోనియా భేటీ
హాజరు కానున్న పవార్, మమత, ఉద్ధవ్, స్టాలిన్
న్యూఢిల్లీ: ఎన్డిఎ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించే కృషిలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం ప్రతిపక్షాల సమావేశం ఏర్పాటు చేశారు....
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సోనియా
న్యూఢిల్లీ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ఆదివారం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్...
ఆగని అమానుషం!
ఈ దేశ సామాజిక స్వరూప స్వభావాల రీత్యా ఇది ఎన్నటికీ సమసిపోని అనునిత్య వేదనాభరిత సమస్య అనడం అబద్ధం కాబోదు. దేశంలో ప్రతి రోజూ లేదా ప్రతి క్షణం ఎక్కడో ఒక చోట...
నా ఫోన్కూడా ట్యాప్ చేశారు
ఇది రాజద్రోహమే: రాహుల్ గాంధీ ధ్వజం
న్యూఢిల్లీ: ప్రజాసాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలు.. దేశీయ వ్యక్తులు, సంస్థలపై పెగాసస్ స్పైవేర్తో నిఘా పెట్టారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ...
సిగ్గు మాలిన నిఘా!
దేశంలోని ప్రముఖుల టెలిఫోన్ సంభాషణలు, ఇ మెయిల్స్ తదితర సందేశాలపై పెగాసస్ దొంగ చెవిని ప్రయోగించారన్న సమాచారం పెను సంచలనాన్ని కలిగించింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజునే వెల్లడైన ఈ అంతర్జాతీయ...
అధికరణం 370పై దిగ్విజయ్ వ్యాఖ్యలపై బిజెపి నేతల మండిపాటు
కాశ్మీర్ను పాక్కు అప్పగిస్తారంటూ కాంగ్రెస్పై ఆరోపణ
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే 370 అధికరణం రద్దు, రాష్ట్ర హోదాను పునరుద్ధరించే అంశాలపై పునఃసమీక్ష నిర్వహిస్తామంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్సింగ్ చేసిన వ్యాఖ్యలు...
యుపిలో బిజెపి భవిత!
వచ్చే మార్చిలో జరగవలసి ఉన్న శాసన సభ ఎన్నికలకు ఉత్తరప్రదేశ్ ఇప్పటి నుంచే వేడెక్కుతున్నది. రాహుల్ గాంధీ సన్నిహిత సహచరుల్లో ఒకరు జితిన్ ప్రసాద కాంగ్రెస్ను వీడి బుధవారం నాడు కమలం కండువా...