Home Search
కేంద్ర రైల్వే - search results
If you're not happy with the results, please do another search
సికింద్రాబాద్ స్టేషన్ ఘటన దురదృష్టకరం: మంత్రి వేముల
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన దురదృష్టకరమని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన పై మంత్రి వేముల స్పందించారు....
అగ్నిపథ్ ఓ అనాలోచిత నిర్ణయం: మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: సైనిక బలగాల నియామకం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ స్కీంపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిరసన తెలిపారు. అగ్నిపథ్ ఓ అనాలోచిత...
తీవ్ర నిరుద్యోగతే హింసకు కారణం: కెటిఆర్
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేళ పెట్టిన అగ్నిపథ్ స్కీమ్ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను ఆందోళనకారులు తగలబెట్టారు. అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేకంగా దేశంలో యువత ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే....
ఎస్ఈసీఆర్, బిలాస్పూర్లో 465 పోస్టులు
బిలాస్పూర్ ప్రధాన కేంద్రంగా ఉన్న సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ఎన్ఈసీఆర్).. వివిధ ట్రేడుల్లో అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య- 465
ట్రేడులు : డ్రాఫ్ట్మెన్ (సివిల్), ఎలక్ట్రీషియన్, ఫిట్టర్,...
బిఎస్ఎఫ్, న్యూఢిల్లీలో 110 ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు
తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 1326 పోస్టులు: తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) 1326 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
సివిల్ అసిస్టెంట్ సర్జన్లు (పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ...
కరెంట్ అఫైర్స్: పట్టాలెక్కిన తొలి ప్రైవేటు రైలు ఎక్కడో తెలుసా?
రక్షణ నియామకాల్లో అగ్నిపథ్:
త్రివిధ దళాల్లో సంస్కరణల్లో భాగంగా అగ్నిపథ్ పేరుతో స్వల్పకాలిక నియామక కాంట్రాక్టు పథకాన్ని కేంద్రం తెరపైకి తెచ్చింది. వేతనాలు, పెన్షన్ల భారాన్ని తగ్గించుకోవడం, సైన్యంలో మరింతగా యువ రక్తాన్ని నింపడం...
ఎన్ఎఫ్ఆర్లో 5636 అప్రెంటీస్ ఖాళీలు..
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన అసోం ప్రధానకేంద్రంగా ఉన్న నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (ఎన్ఎఫ్ఆర్)కు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సి) కింది అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ట్రేడ్ అప్రెంటిస్లు...
దాని కోసం 25 వేల కోట్ల రూపాయలు ఆశ చూపింది: హరీష్ రావు
సిద్దిపేట: ఎదిగిన కొద్ది ఒదిగి ఉండే మనస్తత్వం మాదాసు శ్రీనివాసుదని, సిఎం కెసిఆర్ కూడా మాదాసు శ్రీనివాస్ కు పదవి ఇస్తే బాగుంటదనే అభిప్రాయం వ్యక్తం చేశారని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య...
‘గుజరాత్ కు మూటలు’.. తెలంగాణకు మాటలు
బిజెపి రాష్ట్రంలోకి వస్తే ఆర్టిసినీ వదలదు
రాష్ట్రంలో ప్రభుత్వ రంగ స్థలను అమ్మితే రూ.2వేల కోట్లు, బాయిలకాడ మీటర్లు పెడితే
రూ.25వేల కోట్లు ఇస్తారట
ప్రభుత్వరంగ సంస్థలపై బిజెపి
పాలసీ ఏంటో చెప్పాలి రాష్ట్రంలో...
అమిత్షాకు సవాల్
శవం, శివం అంటూ బిజెపి మత ఘర్షణలు సృష్టించే కుట్ర
మసీదులు, గుళ్ల రాజకీయం మాని దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడండి
పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తామని మోడీ ప్రకటించింది వాస్తవం కాదా?
మాచర్ల-గద్వాల రైల్వే లైన్...
అత్యధిక పంటలు పండించే విధంగా తెలంగాణ ఏర్పడింది: మంత్రి హరీశ్
సిద్దిపేట: వ్యవసాయ రంగంలో సిద్దిపేట జిల్లా ఆదర్శంగా ఉండేలా వైవిధ్యభరితమైన పంటలను పండించాలని రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మహతి...
ఒక్క పైసా కూడా దుర్వినియోగం చేయడం లేదు: కిషన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: మోడీ ప్రధానమంత్రి అయ్యాక దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి చెప్పారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతి...
అంతర్రాష్ట్ర వివాదాలు పరిష్కరించండి
తిరువనంతపురంలో కేంద్ర హోం
19అంశాల అజెండాను సమర్పించిన రాష్ట్రం
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి పొరుగు రాష్ట్రాలతో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గడచిన...
రేపటి చరిత్ర నిర్మాత కెసిఆర్
మనం ఒకరిని వేలెత్తి చూపెడితే, మిగతావేళ్ళన్నీ మనవైపే చూపెడతాయనే నానుడిని సుదీర్ఘకాలం పాటు భారతదేశంలో అధికారాన్ని వంతులవారీగా పంచుకున్న జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు మరిచిపోయినట్టున్నాయి. అందుకే ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణలో ఈ...
మోడీ కోసమే బండి ఆ వ్యాఖ్యలు చేశారు : చాడ
మోడీ దృష్టిని ఆకర్షించేందుకే...
మత విద్వేషాలు రెచ్చగొట్టే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బండి : చాడ
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ దృష్టిని ఆకర్షించేందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్...
సిబిఐకి వ్యతిరేకంగా ఆర్జేడీ ఆందోళనలు..
కార్యకర్తలను వారించిన రబ్రీదేవి
పాట్నా : బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలా ప్రసాద్ యాదవ్పై అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆయన నివాసంపై సిబిఐ దాడులు నిర్వహించింది. అయితే సోదాలు జరుగుతోన్న ప్రాంతానికి చేరుకున్న ఆర్జేడీ...
జన్నారంలో వన్యప్రాణుల సందడి
మనతెలంగాణ/ హైదరాబాద్ : కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని జన్నారం అటవీ డివిజనలో వివిధ జంతువుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ అటవీ ప్రాంతంలో చిరుతలు, అడవి దున్నలు, అడవి కుక్కలు,ఎలుగు బంట్లు....
అడిగే దమ్ముందా?.. బిజెపి నాయకులపై ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం..
హైదరాబాద్: ప్రభుత్వ సంస్థల అమ్మకంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులపై పలు పశ్నలతో ద్వజమెత్తారు. చత్తీస్గఢ్, మధ్య ప్రదేశ్, కర్ణాటక, ఆదిలాబాద్ లో ఉన్న సిమెంట్...
విభజన హామీలు మరిచిన మీకు అధికారమా : చాడ
హైదరాబాద్ : విభజన హామీలు మరిచిన బిజెపి తెలంగాణలో అధికారంలోనివస్తుందనడం విడ్డూరంగా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ఎనిమిదేళ్ళుగా విభజన హామీల అమలు చేసే పదవిలో ఉన్న...
అమిత్ షాకు రేవంత్ రెడ్డి తొమ్మిది ప్రశ్నలు..
హైదరాబాద్: తుక్కుగూడలో రాష్ట్ర బిజెపి పార్టీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ కు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి...