Home Search
మమతా బెనర్జీ - search results
If you're not happy with the results, please do another search
బీజేపీ వ్యతిరేక కూటమికి కాంగ్రెస్తో కలిసేందుకు మమత సిద్ధం : పవార్
ముంబై : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోడానికి విపక్షాలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. అయితే ఇప్పటికే ప్రతిపక్షాల ఐక్యత ఓ రూపు దాల్చలేదు. కాంగ్రెస్తో కలిస్తేనే బీజేపీని ఓడించగలమనే విశ్వాసం కొన్ని...
బంగ్లాదేశ్ సరిహద్దులో మహిళపై అత్యాచారం..
కోల్కతా: భారత్-బంగ్లాదేశ్ సమీపాన ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలకు గురైన ఇద్దరు సరిహద్దు భద్రతాదళ సిబ్బందిని అరెస్టు చేసినట్టు పారామిలిటరీ ఆర్గనైజేషన్ సీనియర్ అధికారి శనివారం తెలిపారు. నిందితులను సస్పెండ్ చేసి...
ప్రధానే ప్రభుత్వాలను కూల్చుతున్నారు!
అరాచకమా.. రాజకీయమా?
ఇప్పటికే 9 రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చేశారు మరో మూడింటిని కూల్చడానికి ప్రయత్నాలు కేంద్రంలో
దరిద్రపుగొట్టు ప్రభుత్వం ఉంది కేంద్ర ప్రభుత్వం బాగుంటేనే రాష్ట్రాలు బాగుంటాయి బిజెపి ప్రభుత్వం
ఒక్కటంటే ఒక్క మంచి పనిచేసిందా? మోడీ...
ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం.. బెంగాల్ మంత్రి అరెస్ట్
కోల్కతా : ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో పశ్చిమబెంగాల్ మంత్రి పార్ధా చటర్జీని శనివారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. దీనికి ముందు కోల్కతా లోని మంత్రి నివాసంలో అధికారులు 23...
ద్రౌపదీ ముర్ముకు మాయావతి మద్దతు
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధి ద్రౌపదీ ముర్ముకు బీఎస్పీ మద్దతు ప్రకటించింది. ఈమేరకు తమ నిర్ణయాన్ని పార్టీ అధినేత్రి మాయావతి శనివారం వెల్లడించారు. ఈ విధంగా ప్రతిపక్షాల్లో ఎన్డీయే అభ్యర్థికి...
మీరు చేసిన పాపానికి ప్రజలు ఇబ్బందులు పడాలా ?
బిజేపిపై మమతా ఫైర్
కోల్కతా : మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో పశ్చిమబెంగాల్ లోని హావ్డాలో శనివారం కూడా ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలను ప్రస్తావిస్తూ రాష్ట్రముఖ్యమంత్రి , టీఎంసీ...
కట్టల పాములు
ఆర్బిఐ నివేదిక ఆందోళన
నోట్ల రద్దు సాధించిన విజయమిదంటూ
మోడీ సర్కార్పై రాహుల్, టిఎంసి ధ్వజం
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ తాజా వార్షిక నివేదిక 2016లో మోడీ ప్రభుత్వం చేపట్ట్టిన నోట్ల రద్దు నిర్ణయంపై దాడి చేయడానికి...
ఒడిశా బస్సు ప్రమాదంలో ఆరుగురు బెంగాల్ టూరిస్టుల మృతి
భువనేశ్వర్ : ఒడిశాలో టూరిస్టు బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో పశ్చిమబెంగాల్కు చెందిన ఆరుగురు టూరిస్టులు మృతి చెందారు. 40 మంది గాయపడ్డారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. కంథమల్ జిల్లా...
ఉప ఎన్నికల్లో పత్తా లేని బీజేపీ… పుంజుకున్న కాంగ్రెస్
న్యూఢిల్లీ : నాలుగు రాష్ట్రాల్లోని నాలుగు అసెంబ్లీ నియోజక వర్గాలు, ఒక లోక్సభ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ ఒక్క సీటు కూడా గెలవలేక పోయింది. అయితే ఒక్క...
బిజెపి అహాన్ని ప్రజలు దెబ్బకొట్టారు : బాబుల్ సుప్రియో
కోల్కతా : భారతీయ జనతాపార్టీ అహంపై ప్రజలు దెబ్బకొట్టారని కేంద్ర మాజీ మంత్రి, బల్లిగంజ్ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి బాబుల్ సుప్రియో వ్యాఖ్యానించారు. బెంగాల్ లో...
హింస వెనుక పెద్దహస్తం ఉంది: మమత సంచలన వ్యాఖ్యలు
కోల్కతా: బీర్భూమ్ హింస వెనుక పెద్ద హస్తమే ఉందని, రాష్ట్రంలో రాజకీయ హింస, చట్టవ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందని ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీర్భూమ్ ప్రాంతంలో మమతాబెనర్జీ గురువారం పర్యటించారు. ''ఆధునిక...
ఉప ఎన్నికలకు టిఎంసి అభ్యర్థులుగా శత్రుఘ్నసిన్హా, బాబుల్ సుప్రియో
కోల్కతా : లోక్సభ ఉప ఎన్నికల్లో అసాన్సోల్ నుంచి బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రుఘ్నసిన్హా, బల్లీగంజ్ అసెంబ్లీ స్థానం నుంచి గాయకుడు బాబుల్ సుప్రియో తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) టిక్కెట్టుపై పోటీ చేస్తారని...
యూపి ఆఖరి దశ ఎన్నికలు…అందరి కళ్లూ వారణాసి పైనే
వారణాసి: అత్యంత ప్రభావితం చేసే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఆఖరి దశలోకి అడుగుపెట్టాయి. అందరి కళ్లూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వారణాసి కేంద్రం పోలింగ్ పైనే ఉన్నాయి. వారణాసితోపాటు ఆజంఘర్, మయు,జాన్పూర్, ఘాజిపూర్, చందౌళి,...
ఢిల్లీలో ముఖ్యమంత్రి కెసిఆర్
నేడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్తో భేటీ
మూడ్రోజుల ఢిల్లీ పర్యటనలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు వివిధ పార్టీల నేతలను కలిసే అవకాశం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాజకీయాలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి...
రేపు మహారాష్ట్రకు సిఎం కెసిఆర్
హైదరాబాద్ : కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్కు చుక్కులు చూపించేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు నడుం బిగించారు. జాతీయ స్థాయిలో బిజెపియేతర ప్రభుత్వాలన్నింటిని ఏకతాటిపై తీసుకొచ్చే పనిలో ఆయన నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ఆదివారం...
నితీష్తో ప్రశాంత్ కిషోర్ విందు సమావేశం
బిజెపికి సంకేతం ఇచ్చే రాజకీయ వ్యూహంగా చర్చ
న్యూఢిల్లీ : ఒకానొక దశలో తన రాజకీయ భవిష్యత్తు మమతాబెనర్జీతోనే అన్న ఊహాగానాలకు అవకాశం కల్పించిన ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శుక్రవారం సాయంత్రం...
పశ్చిమబెంగాల్ 4 మున్సిపల్ కార్పొరేషన్లలో టిఎంసి క్లీన్స్వీప్
ప్రజలకు సిఎం మమతాబెనర్జీ కృతజ్ఞతలు
కోల్కతా : తొమ్మిది నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ ( టిఎంసి) ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి విజయభేరీ మోగించింది. ఈనెల...
పోటీ నుంచి తప్పుకున్న గోవా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి
పనాజి: గోవాలో తృణిమూల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు లూయీజిన్హో ఫలీరో ప్రత్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. తనకు కేటాయించిన స్థానంలో పోటీ నుంచి వైదొలుగుతున్నట్టు ఆయన ప్రకటించారు. తనకు బదులుగా ఆ స్థానం...
నేతాజీ శకటాన్ని తిరస్కరించి బెంగాల్కు అన్యాయం చేశారు: మమత
కోల్కతా : గణతంత్ర దినోత్సవం రోజున పశ్చిమబెంగాల్ రాష్ట్ర శకటానికి కేంద్రం అనుమతి నిరాకరించడాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తప్పుపట్టారు. ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని ప్రకటించిన...
డిప్యుటేషన్పై ఐఎఎస్లను పంపడంలో రాష్ట్రాలు విఫలం: కేంద్రం
న్యూఢిల్లీ: రాష్ట్రాల నుంచి ఐఎఎస్ అధికారుల్ని డిప్యుటేషన్పై కేంద్ర సర్వీసుల్లోకి సరిపడినంత సంఖ్యలో పంపడంలేదని కేంద్రం తెలిపింది. దాంతో, కేంద్ర ప్రభుత్వ నిర్వహణకు ఇబ్బంది తలెత్తుతున్నదని, అందువల్లే నిబంధనల్ని మార్చాలని నిర్ణయించినట్టు సిబ్బంది...