Home Search
ఉత్తరాఖండ్ - search results
If you're not happy with the results, please do another search
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఉమ్మడి పౌరస్మృ తి బిల్లు
ప్రతిపక్షాల నిరసనల మధ్య ప్రవేశ పెట్టిన సిఎం ధామి
గిరిజనులకు మినహాయింపు
సహజీవనాన్ని డిక్లేర్ చేయాలి
డెహ్రాడూన్ : ఉమ్మడి పౌరస్మృతి(యుసిసి) దిశగా ఉత్తరాఖండ్లో మరో అడుగు పడింది.ఈ యుసిసి బిల్లును మంగళవారం...
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ‘ఉమ్మడి పౌరస్మృతి’ బిల్లు
డెహ్రాడూన్: ఉమ్మడి పౌరస్మృతి(యుసిసి) దిశగా ఉత్తరాఖండ్లో మరో అడుగు పడింది.ఈ యుసిసి బిల్లును మంగళవారం శాసనసభ ముందుకు వచ్చింది. విపక్షాల ఆందోళన నడుమ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి దీన్ని సభలో ప్రవేశపెట్టారు.ఈ...
పలు రాష్ట్రాలకు బాధ్యులను నియమించిన బిజెపి
కేరళ ఇంచార్జీగా ప్రకాశ్ దేవకర్ , సత్యకుమార్ అండమాన్ నికోబార్కు
పశ్చిమ బెంగాల్కు మంగల్ పాండేను నియమించినట్లు ప్రకటన
మన తెలంగాణ/హైదరాబాద్: త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు బిజెపి పలు రాష్ట్రాలకు ఎన్నికల ఇంఛార్జ్లను నియమించింది....
సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ సన్నాహాలు
రేపటి నుంచి రాష్ట్ర స్థాయి కార్యకర్తల సదస్సులు
ముందుగా తెలంగణాలో సదస్సు
పార్టీ చీఫ్ ఖర్గే సారథ్యంలో సమావేశాలు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందస్తుగా సన్నద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో గురువారం...
నా జీవిత లక్ష్యం నెరవేరుతోంది: 90 ఏళ్ల వృద్ధ సాధువు
అయోధ్య: తన జీవిత లక్ష్యం ఎట్టకేలకు నెరవేరుతోందని 90 ఏళ్ల సాధువు యువపురుష పరమానంద గిరి మహరాజ్ అన్నారు. రామాలయ ఉద్యమంలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న గిరి మహరాజ్ అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి...
ఐఐటి కాన్పూర్లో పిహెచ్డి విద్యార్థి ఆత్మహత్య
నెలరోజుల్లో ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య
కాన్పూర్(యుపి): ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్కు చెందిన 29 సంవత్సరాల పిహెచ్డి వ్యిర్థిని ఒకరు గురువారం తన హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు...
సొంత ప్రతిష్టకే ప్రధాని మోడీ అయోధ్య ప్రతిష్ట: మణిశంకర్ అయ్యర్
కొజికోడ్ : అంతాతానే తానొక్కడే తరహాలో అయోధ్యలో రామాలయ ప్రతిష్టాపనను ప్రధాని మోడీ వ్యక్తిగత కార్యక్రమంగా నిర్వహించడం అనుచితం అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మణిశంకర్ అయ్యర్ తెలిపారు. ఇప్పుడు జరిగే పద్ధతిలో...
వెయ్యి దాటిన కొవిడ్ జెఎన్ 1 కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ 19 సబ్ వేరియంట్ కేసుల సంఖ్య వెయ్యి దాటిందని భారతీయ సార్స్ కొవ్ 2 జినోమిక్ కన్సార్షియం (ఇన్సాకాగ్) వెల్లడించింది. కేసులు నమోదైన రాష్ట్రాలు, కేంద్ర పాలిత...
చిమ్మచీకట్లో ..ఆకాశమంత ఎత్తులో
కార్గిల్ ఎయిర్స్ట్రిప్పై మరో మైలురాయి
వాయుసేన బాహుబలి ల్యాండింగ్, సరిహద్దు భద్రతలో కీలక ఘట్టం
టెర్రయిన్ మాస్కింగ్ తో విన్యాసం
న్యూఢిల్లీ : భారత వాయుసేన మరో విజయం సాధించింది. అత్యంత కటుతరమైన ప్రాంతాలుండే కార్గిల్ పర్వత...
సైబర్ నేరగాళ్ల నుంచి రూ.1100 కోట్లు కాపాడిన పోలీస్లు
న్యూఢిల్లీ: గత ఏడాదిలో సైబర్ నేరగాళ్ల నుంచి 1100 కోట్లను పోలీస్లు కాపాడగలిగారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సైబర్ నేరాలను అడ్డుకుంది. సైబర్ నేరగాళ్లు కొట్టేయడానికి...
కశ్మీరులో ఎవరైనా భూమి కొనవచ్చా!
రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ద్వారా జమ్మూకశ్మీరు రాష్ట్రానికి కల్పించిన ప్రత్యేక హోదా, ఆర్టికల్ 35ఎ రద్దును సుప్రీం కోర్టు సమర్ధించింది. డిసెంబరు పన్నెండవ తేదీన ఇచ్చిన తీర్పు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యకు...
జోషిమఠ్ పునరుద్ధరణకు ప్రణాళిక
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ నగరం పునరుద్ధరణకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. కుంగిపోయిన జోషిమఠ్ భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు సమావేశమయ్యారు. ఇప్పటికీ జోషిమఠ్ నగరంలో పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ భయంకరమైన విపత్తును ఎదుర్కోవడానికి, కేంద్ర...
రిషికేష్కు కూలీల తరలింపు..
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో సొరంగం నుంచి విముక్తి పొందిన 41 మంది కూలీలను రిషికేష్లోని ఆలిండియా ఇనిస్టూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు (ఎయిమ్స్) తరలించారు. 17 రోజులుగా ఈ కూలీలు టన్నెల్లోపల చిక్కుపడ్డారు....
రెస్కూ టీమ్తో మమేకమైన ఆర్నాల్డ్ డిక్స్
24 గంటలూ కార్మికుల క్షేమమే కాంక్షించిన ఆస్ట్రేలియా టన్నెలింగ్ నిపుణుడు
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లా సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించే రెస్కూ ఆపరేషన్లో కీలకంగా వినిపించిన పేరు ఆర్నాల్డ్ డిక్స్. మన...
మానవత్వం, టీమ్వర్క్కు అద్భుత నిదర్శనం.. ప్రధాని మోడీ ట్వీట్
న్యూఢిల్లీ: ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుపడిన కార్మికులను కాపాడడానికి సహాయక బృందాలు చేసిన కృషిని ప్రధానినరేంద్ర మోడీ అభినందించారు. ‘ఉత్తరకాశిలో మన సోదరులు చేపట్టిన రెస్కూ ఆపరేషన్ విజయవంతం కావడం ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి...
సొరంగం రెస్కూ ఆపరేషన్లోకి సైన్యం ఎంట్రీ
ఉత్తర కాశీ: ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడే ఆపరేషన్లో భారత సైన్యం రంగప్రవేశం చేసింది. సొరంగంలో ఇరుక్కు పోయిన అమెరికన్ ఆగర్ యంత్రం భాగాన్ని తొలగించే పనుల్లో సైన్యం...
మళ్లీ ఆగిన డ్రిల్లింగ్..
ఉత్తర కాశి: ఉత్తరాఖండ్లోని సిల్క్యారా టన్నెల్లో ప్రమాదవశాత్తు చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటికి తీసుకు వచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు ఈ కార్మికులు క్షేమంగా బైటికి వస్తారనే ఆశలు చిగురిస్తూ...
29 టన్నెల్స్ భద్రతపై సమీక్ష
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇప్పుడు పలు ప్రాంతాలలో నిర్మాణంలో ఉన్న టన్నెల్స్ భద్రతపై పరిశీలన జరుగుతుంది. జాతీయ రహదారుల అధీకృత సంస్థ (ఎన్హెచ్ఎఐ) మొత్తం 29 నిర్మాణ దశల టన్నెల్స్ సేఫ్టీ ఆడిట్ను చేపడుతుందని...
కెమెరాకు చిక్కిన టన్నెల్లో చిక్కుకున్న కార్మికులు
అందరూ ఆరోగ్యంగా ఉట్లు అధికారుల ప్రకటన
10 రోజుల తర్వాత రెస్కూ ఆపరేషన్లోభారీ పురోగతి
ఉత్తరకాశి: ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో కూలిన టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడే రెస్కూ ఆపరేషన్లో భారీ పురోగతి కనిపించింది. సొరంగంలో చిక్కుకున్న...
కూలిన సొరంగంలో గాలి, నీరు క్రమేపీ విషపూరితం
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లోని సిల్క్యారా టన్నెల్లో చిక్కుపడ్డ 41 మంది కూలీల పరిస్థితి క్రమేపీ ఆందోళనకరంగా మారుతోంది. వీరిని వెలికితీసేందుకు పెద్ద ఎత్తున జాతీయ విపత్తు నిర్వహణ దళం రంగంలోకి దిగింది. లోపలికి...