Home Search
ఉత్తరాఖండ్ - search results
If you're not happy with the results, please do another search
29 టన్నెల్స్ భద్రతపై సమీక్ష
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇప్పుడు పలు ప్రాంతాలలో నిర్మాణంలో ఉన్న టన్నెల్స్ భద్రతపై పరిశీలన జరుగుతుంది. జాతీయ రహదారుల అధీకృత సంస్థ (ఎన్హెచ్ఎఐ) మొత్తం 29 నిర్మాణ దశల టన్నెల్స్ సేఫ్టీ ఆడిట్ను చేపడుతుందని...
కెమెరాకు చిక్కిన టన్నెల్లో చిక్కుకున్న కార్మికులు
అందరూ ఆరోగ్యంగా ఉట్లు అధికారుల ప్రకటన
10 రోజుల తర్వాత రెస్కూ ఆపరేషన్లోభారీ పురోగతి
ఉత్తరకాశి: ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో కూలిన టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడే రెస్కూ ఆపరేషన్లో భారీ పురోగతి కనిపించింది. సొరంగంలో చిక్కుకున్న...
కూలిన సొరంగంలో గాలి, నీరు క్రమేపీ విషపూరితం
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లోని సిల్క్యారా టన్నెల్లో చిక్కుపడ్డ 41 మంది కూలీల పరిస్థితి క్రమేపీ ఆందోళనకరంగా మారుతోంది. వీరిని వెలికితీసేందుకు పెద్ద ఎత్తున జాతీయ విపత్తు నిర్వహణ దళం రంగంలోకి దిగింది. లోపలికి...
170 గంటలుగా టన్నెల్లో కూలీలు ..
ఉత్తర్కాశీ : ఉత్తరాఖండ్లో నిర్మాణంలో ఉన్న సొరంగం కుప్పకూలి లోపల జీవన్మరణ సంక్లిష్టతకు చేరిన 40 మంది కూలీల వెతలు తీరేందుకు మరో నాలుగు అయిదు రోజులు అయినా పట్టేలా ఉంది. లోపల...
డ్రిల్లింగ్ పనులకు ఆటంకాలు
ఉత్తరాఖండ్ టన్నెల్ కూలీలకు సంకట స్థితి
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లోని ఉత్తర్కాశీలో సొరంగంలో చిక్కుపడ్డ 40 మంది నిరుపేద కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గంటలు గడుస్తున్న కొద్దీ లోపలి బడుగు జీవుల...
వాహన ప్రమాదం: తొమ్మిది మంది మృతి
నైనిటాల్ : ఉత్తరాఖండ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. ప్రయాణికులను తీసుకుని వెళ్లుతున్న వాహనం శుక్రవారం అదుపు తప్పి లోయలో పడిన దశలో ఈ విషాదం నెలకొంది. నైనిటాల్...
టన్నెల్లో ఐదు రోజులుగా ఆ 40 మంది కూలీలు
ఉత్తర్కాశీ : ఉత్తరాఖండ్లో నిర్మాణంలో ఉన్న సొరంగం కుప్పకూలి ఐదురోజులుగా దాదాపు 40 మంది కూలీలు లోపల చావుబతుకుల మధ్య బందీలుగా ఉన్నారు. ఛార్దామ్ మార్గంలో నిర్మిస్తున్న టన్నెల్ ఆదివారం కూలింది. ఈ...
ఉమ్మడి పౌరస్మృతి అమలుకు ఉత్తరాఖండ్ సిద్ధం
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ లోని పుష్కర్సింగ్ దామీ నేతృత్వం లోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి (యూసిసి) అమలుకు సిద్ధమవుతోంది. ఈ అంశంపై సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనాప్రకాశ్...
రాష్ట్రపతి టూర్ భద్రతలో పోలీసులు బిజీ..జ్యుయలరీ షోరూమ్లో దొంగలు లూఠీ
డెహ్రాడూన్: రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లలో పోలీసులు బిజీ అయ్యారు. ఇదే అదునుగా భావించిన దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. ప్రముఖ జ్యుయలరీ షోరూమ్లో ఖరీదైన బంగారు ఆభరణాలు లూఠీ చేశారు. ఈ...
కేదార్నాథ్ లో రాహుల్-వరుణ్ గాంధీ భేటీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ మంగళవారం కేదార్నాథ్ ఆలయ సందర్శనకు వెళ్లారు. అక్కడ ప్రార్థనలు నిర్వహించారు. ఇదే సమయంలో పూజాదికాల కోసం అక్కడికి రాహుల్కు వరుసకు సోదరుడు బిజెపి ఎంపి వరుణ్...
వివరణలు చూడకుండానే తీర్పా?
మనతెలంగాణ/హైదరాబాద్ :కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్బాగమైన మేడిగడ్డ బ్యారేజీ పియర్ల పునరుధ్దరణకు సహకరించాలని రాష్ట్రప్రభుత్వం జాతీయ డ్యామ్సేఫ్టీ అథారిటీని కోరింది. డ్యామ్సేఫ్టీ అథారిటీ అందచేసిన నివేదికలో లేవనెత్తిన అంశాలపైనశనివారం రాష్ట్ర ప్రభుత్వం ధీటుగా బదులిచ్చింది....
రూ.22,303 కోట్ల ఎరువుల సబ్సిడీ
రబీ పంటకాలానికి ఎరువుల సబ్సిడీ
రూ 22,303 కోట్లుగా కేంద్రం ఖరారు
ఇప్పటి రూ 1350 ధరకే డిఎపి బ్యాగు
కేంద్ర మంత్రి మండలి భేటిలో ఆమోదం
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం 202324...
రాహుల్పై అనుచిత వ్యాఖ్యలు: అస్సాం సిఎంకు త్తరాఖండ్ కోర్టు సమన్లు
డెహ్రాడూన్: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నవంబర్ 18న తమ ఎదుట హాజరై వాంగ్మూలం ఇవ్వాలంటూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ...
నవరాత్రి శుభ స్వర కానుక..మోడీ రాసిన గర్బా సందడి
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ గుజరాతీ నృత్యరూపకం గర్బాను రచించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా శనివారం వ్రకటించారు. తాను గత కొద్ది రోజులుగా రాసిన గర్బా ఈ శరన్నవరాత్రుల సందర్భంగా...
గంగాజలంపై జిఎస్టి లేదు : సిబిఐసి వెల్లడి
న్యూఢిల్లీ : గంగాజలంపై కేంద్ర ప్రభుత్వం 18 శాతం పన్ను విధించిందని కాంగ్రెస్ ఆరోపించడంతో గురువారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సిబిఐసి) ఎలాంటి జిఎస్టి విధించలేదని వివరించింది....
లోయలో పడిన స్కూలు బస్సు: ఆరుగురి మృతి
హిసర్(హర్యానా): ఉత్తరాఖండ్లోని నైనిటాల్ సమీపంలో ఒక స్కూలు బస్సు లోయలో పడి ఆరుగురు వ్యక్తులు మరణించారు. ఆదివారం రాత్రి ఈ ప్రమాదం సంభవించింది.
హర్యానాలోని హిసర్ జిల్లా పటాన్ గ్రామానికి చెందిన న్యూ మానవ్...
నేపాల్లో తీవ్ర భూకంపం
అరగంట వ్యవధిలో రెండు సార్లు కంపించిన భూమి
రిక్టర్ స్కేలుపై 5.3, 6.3 తీవ్రతగా నమోదు
ఆ తర్వాత వరస ప్రకంపనలు
ఢిల్లీసహా ఉత్తరాదిలోనూ ప్రకంపనలు
భయంతో ఇళ్లలోంచి బైటికి పరుగులు తీసిన ప్రజలు
ఖాట్మండు/న్యూఢిల్లీ: నేపాల్లో మంగళవారంగంట వ్యవధిలో...
ఖలిస్థానీ గ్యాంగ్స్టర్లపై విరుచుకుపడ్డ ఎన్ఐఎ..
న్యూఢిల్లీ : భారత్కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తీసుకొచ్చిన ఖలిస్థానీ అంశంపై జాతీయ దర్యాప్తు సంస్థ ( ఎన్ఐఎ) దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఖలిస్థాన్ సానుభూతిపరులుగ్యాంగ్స్టర్ల మధ్య ఉన్న బంధాన్ని తెంచే...
లాంగ్డ్రైవ్కు తీసుకెళ్లి ప్రియురాలిని చంపిన లెప్టినెంట్ కల్నల్
డెహ్రాడూన్: ప్రియురాలు పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో ఆమెను లెప్టినెంట్ కల్నల్ సుత్తితో కొట్టి హత్య చేసిన సంఘటన ఉత్తరాఖండ్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... డెహ్రాడూన్ లో లెప్టినెంట్ కల్నల్ రామెందూ...
ప్రమాదంలో హిమాలయ ప్రాంతం
హిమాలయాల అందచందాల వైభవం ఎందరినో ఆకట్టుకుంటుంది. గత కొన్నేళ్లుగా శిఖరాలపై మంచు తరిగిపోతుండడం ఆందోళన కలిగించే అంశమే అయినా ఇప్పటికీ హిమాలయాలు కవులను, కళాకారులను మధుర స్వప్నాల్లో విహరింపచేస్తుంది. కానీ ఈ రోజు...