Home Search
కరోనా సోకింది - search results
If you're not happy with the results, please do another search
గౌతమ్ గంభీర్ కు కరోనా పాజిటివ్
ఢిల్లీ: మాజీ క్రికెటర్, బిజెపి ఎంపి గౌతమ్ గంభీర్ కరోనా వైరస్ సోకింది. తనక కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ రావడంతో హోంఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నానని తెలిపాడు. తనని...
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు రెండోసారి కరోనా..
మన తెలంగాణ/హైదరాబాద్: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు మరోసారి కరోనా సోకింది. 2020 సెప్టెంబర్లో తొలిసారిగా ఉపరాష్ట్రపతికి కరోనా సోకిన విషయం విదితమే. రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే ముందు...
ప్రసవించిన కరోనా బాధితురాలు
నిర్మల్: కరోనా సోకిన నిండు గర్భిణీ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన నిర్మల్ జిల్లా బైంసా ప్రాంతంలో జరిగింది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం... తొమ్మిది నెలల నిండిన గర్భిణీకి కరోనా వైరస్...
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కరోనా..
హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కరోనా సోకింది. స్వల్పంగా లక్షణాలు ఉండటంతో గురువారం ఉదయం పరీక్ష చేయించుకున్న తనకు కరోనా పాజిటీవ్ నిర్దారణ అయ్యిందని మంత్రి కిషన్ రెడ్డి ట్వీటర్ ద్వారా వెల్లడించారు....
పోలీసులను వెంటాడుతున్న కరోనా
రాష్ట్రవ్యాప్తంగా 900 మంది... గ్రేటర్ పరిధిలో 72మంది పోలీసుల ఐసోలేషన్
హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధులు నిర్వహిస్తున్న పోలీసులను కరోనా వైరస్ వెంటాడుతోంది. రాష్ట్రంలో థార్డ్వేవ్లో దాదాపు 900మంది పోలీసులు...
చంద్రబాబుకు కరోనా పాజిటీవ్..
హైదరాబాద్: ఎపి మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కరోనా సోకింది. ఈ విషయాన్ని చంద్రబాబు ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు స్వల్పంగా లక్షణాలు ఉండడంతో పరీక్ష చేయించగా కరోనా...
యాదగిరిగుట్ట పిఎస్లో కరోనా కలకలం
హైదరాబాద్: యాదగిరిగుట్ట పోలీసుల స్టేషన్ లో కోవిడ్ కేసుల కలకలం రేగుతోంది. ఇప్పటివరకు మొత్తం 12 మందికి కరోనా వైరస్ సోకింది. ఏసిపి, సిఐ, 10 కానిస్టేబుళ్లకు పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇటు...
గుట్ట పీఎస్లో 11 మందికి కరోనా
చాంద్రాయణగుట్ట: కరోనా మహమ్మారి మరోసారి పోలీసులను వెంటాడుతుంది. ఒకటి, రెండు, మూడవ దశలలో సైతం ముం దుండి పోరాడుతున్న పోలీసులు ఎంతో మంది కరోనా బారినపడి హోం క్వారైంటన్కు వెళుతున్నారు. పాతబస్తీ చాంద్రాయణగుట్ట...
పోలీసు శాఖలో కరోనా కలకలం.. 35మందికి పాజిటీవ్
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల, రాజేందర్నగర్, దుండిగల్, పేట్బషీరాబాద్, పోలీస్స్టేషన్లలో దాదాపు 35 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ రిపోర్టు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమైయ్యారు. ఈక్రమంలో రాజేంద్రనగర్ పోలీస్స్టేషప్లో ఏకంగా 16...
ఎపిలో కొత్తగా 4,570 కరోనా కేసులు
అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 30,022 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 4,570 మందికి కరోనా సోకింది. తాజాగా ఒకరిని వైరస్ కబలించింది. అదే...
దేశంలో కొత్తగా 2,71,202 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 2,71,202 మందికి కరోనా మహమ్మారి సోకింది. మరో 314 మరణాలు సంభవించాయి. అదే సమయంలో...
సరూర్ నగర్ పీఎస్లో కరోనా కలకలం
హైదరాబాద్: నగరంలోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కరోనా కలకలం రేపుతోంది. పిఎస్ లోని మొత్తం తొమ్మిది మంది సిబ్బందికి కోవిడ్-19 సోకింది. అందులో ఇద్దరు ఎస్ఐలు, నలుగురు కానిస్టేబుళ్లకు, ముగ్గురు...
దేశంలో కరోనా ఉప్పెన
రెండున్నర లక్షల కొత్త కేసులు
ముందు రోజు కంటే 27 శాతం ఎక్కువ
5 వేలకు పెరిగిన ఒమిక్రాన్ కేసులు
3 శాతానికి పెరిగిన క్రియాశీల రేటు
న్యూఢిల్లీ : దేశంలో కొత్త కేసులు తాజాగా...
ఖర్గేకు కరోనా పాజిటివ్
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి ప్రతాపాన్ని చూపిస్తోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఖర్గే నమూనాలను బుధవారం...
అమరీందర్ సింగ్కు కరోనా పాజిటివ్..
చండీగఢ్: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా తనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు అమరీందర్ సింగ్ బుధవారం ట్వీట్ చేశారు....
భారత్లో కొత్తగా 1,68,063 కరోనా కేసులు
స్వల్పంగా తగ్గిన కరోనా కొత్త కేసులు
10.5 లక్షల మందికి పైగా ప్రికాషనరీ డోసు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి ఉధ్ధృతి కొనసాగుతోంది. అయితే సోమవారం రోజువారీ కేసుల్లో స్వల్ప తగ్దుదల కనిపించింది....
కట్టప్పకు కరోనా…
చెన్నై: బాహుబలి నటుడు సత్యరాజ్(కట్టప్ప) కరోనా వైరస్ సోకింది. దీంతో ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకున్నాడు. కానీ ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆయన అభిమానులు క్షేమంగా...
ఢిల్లీ జైళ్లలో పెరుగుతున్న కరోనా కేసులు
న్యూఢిల్లీ: ఢిల్లీ జైళ్లలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తిహార్ జైలులో 21 మంది సిబ్బందికి, 16 మంది ఖైదీలకు కోవిడ్ మహమ్మారి సోకింది. మండోలి జైలులో ఇద్దరు సిబ్బంది, ఐదుగురు ఖైదీలకు...
ఎపిలో కొత్తగా 840 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 37,849 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 840 మందికి వైరస్ సోకింది. అదే సమయంలో ఒకరు మృతి...
దేశంలో మళ్లీ కరోనా సునామీ
ఒక్క రోజే 90 వేలకు పైగా పాజిటివ్లు
తొమ్మిది రోజులోల్లనే 10 రెట్లు పెరిగిన కేసులు
2,630కి చేరిన ఒమిక్రాన్ బాధితులు
న్యూఢిల్లీ: దేశంలో మరోసారి కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. తొమ్మిది రోజుల వ్యవధిలో కేసులు 10...