Home Search
కరోనా సోకింది - search results
If you're not happy with the results, please do another search
గంగూలి కుటుంబంలో కరోనా కలకలం..
కోల్ కతా: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలి ఫ్యామిలీలో కరోనా కలకలం రేపింది. ఆయన కుటుంబంలోని నలుగురికి కరోనా సోకింది. గంగూలీ కూతురు సనాతోపాటు మరో ముగ్గురికి కరోనా...
టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీని బారినపడుతున్న ప్రముఖుల సంఖ్య పెరుగుతున్నది. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రేవంత్రెడ్డికి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా సోమవారం...
రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్…
హైదరాబాద్: టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కరోనా సోకింది. ఈ విషయాన్ని సోమవారం ఉదయం రేవంత్ రెడ్డీ ట్వీట్ ద్వారా తెలిపారు. నిన్నటి నుంచి స్వల్ప జ్వరంతో బాధపడుతున్న రేవంత్ రెడ్డి పరీక్షలు...
టిఆర్ఎస్లో కలకలం.. ఎంపి కేశవరావుకు కరోనా పాజిటివ్
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కలకలం కొనసాగుతోంది. ఇప్పటికే సామాన్యులు మొదలు రాజకీయ, సినీ ప్రముఖులు చాలా మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా టిఆర్ఎస్ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యులు...
ఎంపి సుప్రియా సూలే దంపతులకు కరోనా
ముంబై : నేషనలిస్ట్ కాంగ్రెస్ ఎంపి సుప్రియా సూలేకు, ఆమె భర్త సదానంద సూలేకు కరోనా సోకింది. బారామతి ఎంపి, ఎన్సీపీ అధినేత శరద్పవార్ కుమార్తె అయిన సుప్రియా తనకు, తన భర్తకు...
మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రికి కరోనా…
ముంబయి: మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్ష ఏక్నాథ్ గైక్వాడ్కు కరోనా వైరస్ సోకింది. ఆమెకు స్వల్పంగా జ్వరం ఉండడంతో కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకుంది. కరోనా పాజిటివ్ రావడంతో ఐసోలేషన్లో ఉండి చికిత్స...
సౌరవ్ గంగూలీకి కరోనా…
కోల్కతా: బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కరోనా వైరస్ సోకింది. కరోనా లక్షణాలు ఉండడంతో నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. గంగూలీ ఆరోగ్యంగా ఉన్నారని బిసిసిఐ వర్గాలు వెల్లడించాయి. గతంలో గంగూలీ...
ఎంపి రంజిత్ రెడ్డికి కరోనా పాజిటివ్
హైదరాబాద్: చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డికి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. నిన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు పాజిటివ్ నిర్ధారణ అయింది. వైద్యుల సూచనలతో...
దేశంలో 5వేలకు దిగొచ్చిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. రోజువారీ కేసులు ఐదువేలకు దిగొచ్చాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 5,784 మందికి వైరస్ సోకింది. తాజాగా మరో 252 మందిని మహమ్మారి...
కరీనాకపూర్, అమృతాఆరోరాలకు కరోనా పాజిటివ్
ముంబై : బాలీవుడ్ తారలు కరీనాకపూర్, అమృతా ఆరోరాలకు కరోనా పాజిటివ్ సోకింది. వీరిద్దరూ కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి ముంబై లోని ఇటీవల అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్...
దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాకు కరోనా….
జొహెన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాకు కరోనా వైరస్ సోకింది. స్వల్ప లక్షణాలతో ఉండడంతో ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారని ఉన్నతాధికారులు తెలిపారు. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వెరియంట్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే...
గురుకుల పాఠశాలలో కరోనా కలకలం..
పటాన్చెరు : గురుకుల పాఠశాలల్లో కరోనా కలకలం రేపుతోంది. గురుకుల పాఠశాలలో 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో విద్యార్థినిలకు కోవిడ్ టెస్టు నెగిటివ్ తేలిన వాంతులు, విరేచనాలు...
పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా….
హైదరాబాద్: స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కరోనా వైరస్ సోకింది. రెగ్యులర్ మెడికల్ టెస్ట్ లలో భాగంగా బుధవారం రాత్రి చేయించిన కోవిడ్ టెస్ట్ లో తనకు పాజిటివ్ వచ్చిందని పోచారం తెలిపారు. ప్రస్తుతం...
శివశంకర్ మాస్టర్ కు కరోనా… ఆరోగ్య పరిస్థితి విషమం
హైదరాబాద్: కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనా సోకడంతో ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. నాలుగు రోజుల క్రితం శివశంకర్ కరోనా సోకడంతో ఎఐజి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తిలకు 75 శాతం ఇన్ఫెక్షన్...
ఏడు వేలకు దిగొచ్చిన కరోనా కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. 543 రోజుల కనిష్ఠానికి క్షీణించాయి. గత కొద్ది కాలంగా వైరస్ వ్యాప్తి అదుపులో ఉండడంతో కొత్త కేసుల్లో భారీ తగ్గుదల నమోదవుతోంది. ఈమేరకు...
కమల్హాసన్కు కరోనా
చెన్నై: నటుడు కమల్హాసన్కు కరోనా వైరస్ సోకింది. ఆమెరికా నుంచి వచ్చిన తరువాత దగ్గుతో పాటు జ్వరం ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకోవడంతో పాజిటివ్ వచ్చిందన్నారు. ప్రస్తుతం ఆస్పత్రి ఐసోలేషన్లో ఉండి చికిత్స...
ఐరోపా దేశాల్లో మళ్లీ కరోనా విజృంభణ
పది రోజులు పూర్తి లాక్డౌన్ ప్రకటించిన ఆస్ట్రియా
జర్మనీలో 50 వేలు దాటిన రోజువారీ కేసులు
రష్యాలో ఆగని మరణ మృదంగం
బెర్లిన్: యూరప్ దేశాల్లో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పలు దేశాల్లో ప్రజలు వ్యాక్సిన్...
ఎపిలో 222 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24గంటల్లో 31,473 శాంపిళ్లను పరీక్షించగా 222 మందికి కరోనా పాజిటివ్ రాగా, కరోనాతో చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. కృష్ణా, ప్రకాశం జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో చికిత్స...
రాష్ట్రంలో కొత్తగా 148 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 35,921 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా 148 వైరస్ సోకింది. అదే సమయంలో ఒకరు మృతిచెందారు. రాష్ట్రంలో...
9 నెలల కనిష్ఠానికి కరోనా కొత్త కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు 266 రోజుల కనిష్ఠానికి చేరి 10 వేలకు పడిపోయాయి. రికవరీ రేటు గణనీయంగా మెరుగుపడగా, క్రియాశీల రేటు క్రమంగా తగ్గుతోంది. ఈ మేరకు మంగళవారం కేంద్ర...