Monday, April 29, 2024

మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రికి కరోనా…

- Advertisement -
- Advertisement -

Minister Varsha Gaikwad tests positive for corona

ముంబయి: మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్ష ఏక్‌నాథ్ గైక్వాడ్‌కు కరోనా వైరస్ సోకింది. ఆమెకు స్వల్పంగా జ్వరం ఉండడంతో కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకుంది. కరోనా పాజిటివ్ రావడంతో ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నాని తన ట్విట్టర్‌లో ఆమె వెల్లడించారు. ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నానని, తన సన్నిహితంగా ఉన్నవారు, తనని కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులు కరోనా నిర్థారణ ప్రరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దేశంలో మహారాష్ట్రలోనే (167) అత్యధికంగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News