Monday, April 29, 2024

సౌరవ్ గంగూలీకి కరోనా…

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కరోనా వైరస్ సోకింది. కరోనా లక్షణాలు ఉండడంతో నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. గంగూలీ ఆరోగ్యంగా ఉన్నారని బిసిసిఐ వర్గాలు వెల్లడించాయి. గతంలో గంగూలీ కుటుంబలో ఆయన సోదరుడు, తల్లికి కరోనా వైరస్ సోకింది. పది నెలల క్రితం సౌరవ్ గంగూలీకి గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. అతడికి యాంజియోప్లాస్టీ శస్త్ర చికిత్స కూడా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News