Home Search
కాంగ్రెస్ అధ్యక్షుడు - search results
If you're not happy with the results, please do another search
గేమ్ చేంజర్గా మారనున్న కాంగ్రెస్ మేనిఫెస్టో
న్యూఢిల్లీ: దేశం మార్పును కోరుకుంటోందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సిడబ్లుసి) స్పష్టం చేసింది. ఐదు న్యాయ స్తంభాల ప్రాతిపదికన ప్రజలకు న్యాయం జరిగేలా లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో దృష్టి సారిస్తుందని సిడబ్లుసి...
గ్యారెంటీల అమల్లో కాంగ్రెస్ విఫలం
తెలంగాణ కాంగ్రెస్లో చేతిలో మరోసారి మోసపోయింది.
రాష్ట్ర వ్యాప్తంగా పథకాల అమలుపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 100 రోజుల గడుస్తున్న...
కాంగ్రెస్, బిఆర్ఎస్ విసుర్రాళ్ల మధ్య నలుగుతున్న తెలంగాణ
మన తెలంగాణ/నాగర్కర్నూల్ ప్రతినిధి: ‘అధికారం అందించిన ప్రజల కోసమే ప్రతిక్షణం పనిచేస్తున్నా, 140 కోట్ల దేశ ప్రజలే నా కుటుంబం.. మరోమారు అధికారం అందిస్తే రాత్రింబవళ్లు ఒక్కటి చేసి దేశం కోసం...
ఎన్నికల బాండ్లపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాలి: కాంగ్రెస్
ఎన్నికల బాండ్ల పథకం ద్వారా అవినీతికి పాల్పడిన బిజెపిపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించి ఆ పారీ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఎన్నికల బాండ్ల ద్వారా 50 శాతానికి...
43 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ రెండవ జాబితా
కమల్నాథ్, గెహ్లాట్ తనయులకు చోటు
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 43 మంది అభ్యర్థులతో తన రెండవ జాబితాను మంగళవారం ప్రకటించింది. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ కుమారుడు నకుల్ నాథ్ను...
రైతులను కన్నీరు పెట్టిస్తున్న కాంగ్రెస్ సర్కార్
రైతు రాజ్యం తెస్తామన్నారు...ఇప్పుడు రైతులను కాంగ్రెస్ కన్నీరు పెట్టిస్తోంది’ అని కరీంనగర్ మాజీ ఎంపి బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్లో మాజీ సిఎం కెసిఆర్ కదనభేరి సభను విజయవంతం చేయాలని, ఎంఎల్ఎ...
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలు సాధ్యం కాదు:బండి సంజయ్
ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు కాంగ్రెస్కు ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదని బిజెపి జాతీయ కార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ అన్నారు. ప్రజాహిత యాత్రలో భాగంగా జగిత్యాల జిల్లా, మల్యాల...
ఏ క్షణమైనా కాంగ్రెస్ జాబితా
మనతెలంగాణ/హైదరాబాద్: రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ గురువారం సాయంత్రం తొలిసారి సమావేశమైంది. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున...
యుపిలో కాంగ్రెస్కు షాక్
బిజెపి గూటికి ప్రముఖ నేత రాజేష్ మిశ్రా
ప్రధాని మోడీపై ప్రశంస
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తర ప్రదేశ్కు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేత రాజేష్ మిశ్రా ప్రధాని...
కాంగ్రెస్ ఎంపీపై నిర్మలా సీతారామన్ ఫైర్
బెంగళూరు: బడ్జెట్ కేటాయింపుల్లో తమకు అన్యాయం జరుగుతోందని, ఇదే కొనసాగితే దేశ విభజన తథ్యమని, దక్షిణాది రాష్ట్రాలతో ప్రత్యేక దేశం ఏర్పాటు డిమాండ్ పెరుగుతుందని కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ డికె.సురేశ్ చేసిన వ్యాఖ్యలను...
ఇద్దరు ఫిరాయింపుదార్లపై అనర్హత వేటు కోరిన బీహార్ కాంగ్రెస్
పాట్నా: బీహార్ లోని కాంగ్రెస్ ఎమ్ఎల్ఎలు ఇద్దరు అధికార ఎన్డిఎ పక్షం చేరడంతో వారిని ఫిరాయింపు దారులుగా పరిగణిస్తూ అనర్హత వేటు వేయాలని బీహార్ కాంగ్రెస్ బుధవారం స్పీకర్ను అభ్యర్థించింది. బీహార్ రాష్ట్ర...
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే విడిచి పెట్టేదే లేదు:కెటిఆర్
తుర్కయంజాల్: గత ఎన్నికలలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే విడిచే పెట్టే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హెచ్చరించారు. మంగళవారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని...
అది అవినీతి కూటమి: ఆప్-కాంగ్రెస్ పొత్తుపై బిజెపి
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల కోసం ఆప్, కాంగ్రెస్ మధ్య కుదిరిన పొత్తును అవినీతి కూటమిగా బిజెపి శనివారం అభివర్ణించింది. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని అధికార కూటమిని ఢీకొనే సత్తా ఈ రెండు...
కాంగ్రెస్కు ప్రజల నుంచి అప్పుడే వ్యతిరేకత
నారాయణపేట : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి అప్పుడే వ్యతిరేకత మొ దలైందని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. పార్టీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా...
మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపి అభ్యర్థిని ప్రకటించిన సిఎం రేవంత్..
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ తొలి అభ్యర్థి పేరును టిపిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. బుధవారం కోస్గీలో జరిగిన సభలో సిఎం కీలక ప్రకటన చేశారు. కల్వకుర్తి మాజీ ఎంఎల్ఎ...
కాంగ్రెస్ పార్టీపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు రావని చెప్పారు. ఆరు గ్యారెంటీలు ఎప్పటి...
కాంగ్రెస్కు గుడ్బై?
త్వరలో బిజెపిలో చేరనున్న మధ్యప్రదేశ్ సీనియర్ నాయకుడు కమల్నాథ్
ఆయన వెంట కుమారుడు నకుల్నాథ్..
ఇటీవలి కాలంలో కాంగ్రెస్ నుంచి బిజెపిలోకి పెరిగిన వలసలు
ఢిల్లీ చేరుకున్న తండ్రీకుమారులు
భోపాల్: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్...
కాంగ్రెస్ను వీడనున్న కమల్ నాథ్?
భోపాల్: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగలుతున్నాయి. ఆ పార్టీ నుంచి సీనియర్ నాయకులు ఒక్కరొక్కరే నిష్క్రమిస్తున్నారు. తాజాగా..మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్, ఆయన కుమారుడు...
కాంగ్రెస్ ఖాతాలపై మెరుపు దాడి
న్యూఢిల్లీ : రూ. 210 కోట్ల మేరకు ఆదాయపు పన్ను (ఐటి) శాఖ డిమాండ్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన బ్యాంక్ ఖాతాలను శుక్రవారం స్తంభింపచేశారు. అయితే, వచ్చే వారం మరింత విచారణ...
ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్న కాంగ్రెస్
హైదరాబాద్ : ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం పక్కన పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్నదని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వంలో...