Home Search
కొంగ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో తప్ప.. ఝార్ఖండ్, బీహార్ లో కూడా టైంకు జీతాలు పడుతున్నాయి..
యాదాద్రి భువనగిరి: ఉద్యోగులకు జీతాలు కొన్ని జిల్లాల్లో ఇంకా పడలేదని.. ఝార్ఖండ్, బీహార్ లో కూడా టైంకు జీతాలు పడుతున్నాయని భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బిఆర్ఎస్ సర్కార్ పై మండిపడ్డారు....
మతం ఊతకర్రతో ‘దేశభక్తి’
12 మే 1940లో పశ్చిమ బెంగాల్, ఝర్ గ్రాంలో జరిగిన బహిరంగ సభలో నేతాజీ సుభాస్ చంద్రబోస్ ఈ దేశ ప్రజలను ఉద్దేశించి చెప్పిన మాటల్ని మనం ప్రస్తుత పరిస్థితుల్లో గుర్తు చేసుకోవాల్సి...
చేర్యాల రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని కోరుతూ రిలే దీక్షలు ప్రారంభం
చేర్యాల: చేర్యాల రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రిలే నిరాహార దీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. చేర్యాల కేంద్రంగా నాలుగు మండలాలను కలుపుకుని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని, గత...
అంతర్జాతీయ స్థాయిలో మన్యంకొండ రోప్ వే
మహబూబ్నగర్ బ్యూరో : మన్యంకొండ దేవాలయం వద్ద రాష్ట్రంలోనే మొట్టమొదటి రోప్ వేను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి డా.వి. శ్రీనివాస్గౌడ్ తెలిపారు. విదేశాల్లో ఉన్న కేబుల్ కార్...
భార్య ఇంటికి ఆభరణం: ఎంపిపి
భార్య ఇంటికి ఆభరణం: ఎంపిపి మాలోత్ శకుంతలా కిషోర్
మన తెలంగాణ/కారేపల్లి : భార్య ఇంటికి ఆభరణం అని ఎంపిపి మాలోత్ శకుంతలా కిషోర్ తెలిపారు. ప్రపంచ వివాహ దినోత్సవం సందర్భంగా ఆదివారం మండల...
రూ. 3318,26,60,000
ఇది ఫాక్స్ కాన్ మరో పెట్టుబడి...తెలంగాణపై అచంచల విశ్వాసం
ఇప్పటికే 150 మిలియన్ల డాలర్లతో కొంగరకలాన్లో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న ఫాక్స్కాన్
తాజా పెట్టుబడితో మొత్తం ఇన్వెస్ట్మెంట్ 550 మిలియన్ల డాలర్లకు చేరిక
భారీగా పెరగనున్న...
రాష్ట్రంలో ఫాక్స్కాన్ మరో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడి.. కెటిఆర్ ట్వీట్
హైదరాబాద్ : రాష్ట్రంలో ఫాక్స్కాన్ మరో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ మేరకు గతంలో కుదుర్చుకున్న 150 మిలియన్ డాలర్ల ఒప్పందానికి మరొక 400మిలియన్ డాలర్లు జోడిస్తూ మొత్తం 550...
అప్పు ఇచ్చి అడిగినందుకు చంపేసింది…
హైదరాబాద్: మంజుల హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆర్థిక లావాదేవీలే మంజుల హత్యకు కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. హత్య కేసులో రిజ్వానాను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి రిమాండ్ కు...
తమిళ సంగం ప్రేమాక్షరం
ఒకప్పుడు ప్రాచీన తమిళదేశంలో మధురై కేంద్రంగా ఒక సాహిత్య సంఘం ఉండేదనీ, వారు ప్రతి ఏటా గ్రామాల నుంచి కవిత్వాన్ని సేకరించి దానిలో ఉత్తమ కవిత్వాన్ని సంకలనాలుగా రూపొందించారనీ ,కొన్ని వందల యేళ్ళ...
బిసిల ఆస్తులను లాక్కున్నది వైసిపోళ్లే: యనమల
అమరావతి: బిసిల విషయంలో సిఎం జగన్ మోహన్ రెడ్డిది కొంగ జపం అని టిడిపి నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. సోమవారం యనమల మీడియాతో మాట్లాడారు. తడిగుడ్డలతో గొంతులు...
ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పులు రావాలి
చిరుధాన్యాల వినియోగం పెంచాలి : డైరెక్టర్ తారా సత్యవతి
హైదరాబాద్: ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని జాతీయ చిరుధాన్యాల పరిశోధన కేంద్రం డైరెక్టర్ డా.తారా సత్యవతి అన్నారు. 2023 అంతర్జాతీయ...
వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్రెడ్డి
ఫరూఖ్నగర్: వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే అని ఫరూఖ్నగర్ మండల పార్టీ అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని కొంగగూడ, వెంకన్నగూడ గ్రామాల్లో...
ఎస్సి కమ్యూనిటీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ
మనూర్: మనూర్ మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో రూ.5లక్షలతో నూతనంగా నిర్మించనున్న ఎస్సి కమ్యూనిటీ భవన నిర్మాణానికి ఆదివారం ఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్రెడ్డి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత...
త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ….
మంచాల: మండల పరిధిలోని ఆరుట్ల, చాంద్ఖాన్ గూడ, జాపాల, మంచాల తదితర గ్రామాల్లో గురువారం బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లీంలు మసీదులు, దర్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు అలయ్ బలయ్...
మౌలిక వసతుల రూపకల్పనే ధ్యేయం
రూ. 7.92 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి
ఆదిభట్ల: తెలంగాణ ప్రభుత్వం పట్టణ ప్రగతికి పట్టం కడుతోందని స్థానిక ఎమ్మెల్యే, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్రెడ్డి...
మిత్రుడిని ఆదుకున్న పదో తరగతి స్నేహితులు
యాదాద్రి భువనగరి: ఆత్మకూరు(యం) మండల కేంద్రంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 2002-2003వ సంవత్సరంలో తమతో కలిసి చదువుకున్న ఆత్మకూరు గ్రామానికి చెందిన బత్తిని మల్లేష్ గౌడ్ చాలా రోజులుగా బ్రెయిన్ ట్యూమర్ తో...
ఫాస్ట్ కాన్
నెలక్రితం ఫాక్స్కాన్ కంపెనీకి భూమిపూజ
శరవేగంగా కొనసాగుతున్న పనులు
ట్విట్టర్లో ఫాక్స్కాన్ ప్లాంట్ నిర్మాణ పనులకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన మంత్రి కెటిఆర్
యంగ్ లియు బృందం కూడా తెలంగాణ లాగే స్పీడ్ మీద ఉందని మంత్రి వ్యాఖ్య
మనతెలంగాణ/హైదరాబాద్...
దుర్గాభవాని సన్నిధిలో కేంద్ర మంత్రి
పాపన్నపేటః భక్తుల కొంగు బంగారు తల్లిగా విరాజిల్లుతున్న వనదుర్గాభవాని మాత సన్నిది భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని వేద పండితులు వేకువజామునే అమ్మవారికి అభిషేకం నిర్వహించి వివిధ రంగుల గాజులతో...
ఇబ్రహీంపట్నం మండల అభివృద్ధి కోసం రూ. 1.30 కోట్లు మంజూరు
జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మండల అభివృద్ది కోసం మరో రూ.1.30కోట్లు మంజూరు చేయడం జరిగిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి వెల్లడించారు. గురువారం ఎంపిపి...
కలుపుడే కాదు రిజర్వేషన్లు పెంచాల్సిందే: జాజుల శ్రీనివాస్ గౌడ్
జాతీయ బిసి కమిషన్ నిర్ణయంపై జాజుల పైర్
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా రాష్ట్ర జాబిత లో ఉండి కేంద్ర జాబితాలో లేని కులాలను ఓబిసి జాబితాలో కలిపితే ఎవ్వరికీ అభ్యంతరం లేదని, కాని ఏలాంటి...