Home Search
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల - search results
If you're not happy with the results, please do another search
ఎన్నికల వేళ..కొత్త నాటకానికి తెర:మంత్రి జూపల్లి
హైదరాబాద్ : తప్పు చేసిన వారే భయపడుతారని, అందుకే పార్లమెంట్ ఎన్నికల సమయంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్త నాటాకానికి తెర తీశారని మంత్రి జూపల్లి కృష్ఱా రావు అన్నారు. బుధవారం గాంధీ...
కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి:ఎంఎల్సి కవిత
వరంగల్ : రాష్ట్రంలో కులగణన చేపట్టి బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భారత జాగృతి అధ్యక్షురాలు, బిఆర్ఎస్ ఎంలెసి కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు....
కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి: కవిత
కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి
ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
పూర్తి స్థాయిలో రిజర్వేషన్ల అమలుకు బీసీ మేధావులు గళమెత్తాలి
...
నేడు గాంధీభవన్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం
మనతెలంగాణ/హైదరాబాద్: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో 17 సీట్ల గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రూపొందిస్తోంది. అందులో భాగంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఫలితాలనే పునరావృత్తం చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే నేడు...
యువతకు ఎన్నికల్లో అవకాశం ఇస్తే సత్తా చాటుతాం
ఎంపి డాక్టర్ లక్ష్మణ్ను కలిసిన రామ్ యాదవ్
మల్కాజ్గిరి పార్లమెంటు సీటు కేటాయించాలని వినతి
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో బిజెపి ఈ సారి యువతకు ఎక్కువ సీట్లు కేటాయించాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో...
రెండు వారాల్లో ఎన్నికల సిబ్బందికి శిక్షణ పూర్తి చేయాలి
ఎన్నికల్లో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు చేపట్టాలి: సీఈవో వికాస్రాజ్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పీఓలు, ఏపీఓలకు మినహా అన్ని రకాల శిక్షణలను రెండు వారాల్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర...
ఆప్ తెలంగాణ ఇంఛార్జిగా దిలీప్ పాండే
మన తెలంగాణ / హైదరాబాద్ : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తెలంగాణ బాధ్యులుగా ఢిల్లీ అసెంబ్లీ చీఫ్ విప్ దిలీప్ పాండేను నియమించినట్లు ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డా. దిడ్డి...
పార్లమెంటు ఎన్నికల వరకు పిసిసి చీఫ్ మార్పు ఉండదు : మధు యాష్కీ
మన తెలంగాణ / హైదరాబాద్ : వచ్చే పార్లమెంట్ ఎన్నికల వరకు తెలంగాణ పిసిసి చీఫ్ మార్పు ఉండదని కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ...
తెలంగాణలో షర్మిల బాధితులు ఏపిలో ప్రచారం!
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల మాయమాటలు నమ్మి ఆమె ఏర్పాటు చేసిన పార్టీలో చేరి పార్టీకార్యక్రమాల పేరిటో సమయాన్ని, ధనాన్ని నష్టపోయి చివరకు పార్టీ కాంగ్రెస్లో విలీనంతో నష్ఠపోయిన బాధితులు అగ్రహంతో...
అసెంబ్లీకి అస్త్రశస్త్రాలు
15 నుంచి 20 రోజులు అసెంబ్లీ సమావేశాలు
ఇరకాటంలో పెట్టే భారీ ప్రణాళిక
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 6 గ్యారెంటీలపై, మేడిగడ్డ ప్రాజెక్టుపై భారీ ఫోకస్..
అసెంబ్లీకి విలెజెన్స్ నివేదిక
‘ధరణి’పై దద్దరిల్లనున్న...
పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్
గెలుపు గుర్రాల కోసం అన్వేషణ
నేడు బూత్స్థాయి ఏజెంట్లతో
ఎల్బి స్టేడియంలో ఎఐసిసి
అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమావేశం
మన తెలంగాణ/హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఎన్నికలకు సమయం దగ్గర...
పార్టీ అవకాశం ఇస్తే నా కుమారుడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారు
నాలుగైదు రోజుల్లో ఎంపి సీట్ల ఎంపిక కొలిక్కి వస్తుంది
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోటీ చేయడం వేరు...ఇప్పడు వేరు
ప్రస్తుతం పార్టీని, కేడర్ను కాపాడుకోవడం ముఖ్యం
బిఆర్ఎస్ అధిష్టానంపై నేను అసంతృప్తిగా లేను : శాసనమండలి...
తెలంగాణలో బిజెపికి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా..
హైదరాబాద్: తెలంగాణలో బిజెపికి బిగ్ షాక్ తగిలింది. పార్లమెంట్ ఎన్నికల ముందు గోషామహల్ బిజెపి నేత, మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కమలం పార్టీకి రాజీనామా చేశారు. ఈ...
కెసిఆర్ అసెంబ్లీకొస్తే ఇక చెడుగుడే
మన తెలంగాణ/హైదరాబాద్: కెసిఆర్ అధికారంలో ఉండటం కన్నా ప్రతిపక్షంలో ఉండడమే కాంగ్రెస్ పార్టీకి ప్రమాదకరమని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు పేర్కొన్నారు. ‘సిఎం’ అనే రెండక్షరాల కన్నా కెసిఆర్ అనే మూడు అక్షరాలే...
ఏపి, తెలంగాణలో ఒకే రోజు ఎన్నికలు: విజయసాయి డిమాండ్
తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు, ఆంద్రప్రదేశ్ లో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఒకే రోజున జరపాలని వైఎస్సార్ సిపి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. తెలంగాణలో ఓటు వేసిన తన అనుచరులతో ఆంధ్రప్రదేశ్ లోనూ...
లోక్సభ ఎన్నికలపై గురి
మనతెలంగాణ/హైదరాబాద్ : 17 ఎంపి సీట్లలో 12కు తగ్గకుండా గెలిపించుకోవాలని సిఎం, పిసిసి అధ్యక్షుడు రేవంత్రెడ్డి నియోజకవర్గాల నాయకులకు, మంత్రులకు సిఎం సూచించారు. జూబ్లీహిల్స్లోని ఎంసిఆర్హెచ్ఆర్డీ లో కాంగ్రెస్ నాయకులతో నిర్వహించిన సమీక్ష...
తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల..
తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎమ్మెల్సీలుగా ఉన్న బీఆర్ఎస్ నేతలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో తమ ఎమ్మెల్సీ...
నేటి నుంచి బిఆర్ఎస్ ఎన్నికల సన్నాహక సమావేశాలు
హైదరాబాద్ : లోక్సభ ఎన్నికలకు తెలంగాణ భవన్ వేదికగా బుధవారం(జనవరి 3) నుంచి బిఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నది. బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కెసిఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ వేదికగా...
ఎన్నికల తీరుతెన్నుల కవిత్వం
సామాజిక అవగాహన ఉన్న కవులకు ఎన్నికల సందర్భం ఓ బాధ్యత. ఆ సమయంలో పత్రికల్లో వచ్చే రాజకీయ నేతల ప్రసంగ వార్తలతో పాటు వాటి పొట్ట విప్పి చూపే కవి పదాలు కూడా...
పార్లమెంటు ఎన్నికలకు కమలం కసరత్తు..
హైదరాబాద్ ః రాష్ట్రంలో కమలనాథులు పార్లమెంటు పోరుకు కసరత్తు వేగం చేశారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుంటంతో ముందస్తు ప్రచారానికి సిద్దమైతున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యేలు విజయం సాధించడంతో పాటు...