Home Search
తెలంగాణ పోలీసులు - search results
If you're not happy with the results, please do another search
కిషన్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు..
దమ్ముంటే 50 లక్షల ఇండ్లు కట్టండి.. నిధులను ఇప్పిస్తాం
తొమ్మిదే-ళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు
ప్రభుత్వంపై -కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి మండిపాటు
హైదరాబాద్ : బిఆర్ఎస్పై యుద్ధం మొదలైందని కేంద్రమంత్రి,...
తెలంగాణ ఎటు పోతుందో అర్థమైతలేదు: కిషన్ రెడ్డి
హైదరాబాద్: కేవలం డబుల్ బెడ్రూంలను చూడడానికి వెళ్తున్న తమను అడ్డుకోవడం దుర్మాగమని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. గురువారం డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించడానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్...
గృహనిర్బంధంలో తెలంగాణ బిజెపి నేతలు
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ పథకం కింద పేదలకు నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించేందుకు హైదరాబాద్ సమీపంలోని బాట సింగారం గ్రామాన్ని సందర్శించేందుకు వెళ్తున్న తెలంగాణ బీజేపీ నాయకులను గురువారం గృహనిర్బంధం చేశారు....
కిషన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్: డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిశీలను బాటసింగారం వెళ్తున్న తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వర్షంలో రోడ్డుపై బైఠాయించిన కిషన్ రెడ్డి నిరసన తెలిపారు. దీంతో...
పోలీసులు అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదు
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్ : బీఎస్పీ కార్యకర్తలను బెదిరిస్తూ, పోలీసులు అక్రమ కేసులు పెడితే ఊరుకునేది లేదని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు....
సైబరాబాద్ పోలీసులు ఎన్నికలకు సిద్ధం
సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్రానికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. దానికి అగుణంగా వెంటనే అధికారులను బదిలీలు చేయాలని గతంలో ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దానికి అనుగుణంగా ఎంసిహెచ్ఆర్డిలో జిల్లాల కలెక్టర్లు,ఎన్నికల అధికారులు, పోలీస్ కమిషనర్లతో...
రైలు ప్రమాదంపై తెలంగాణ డిజిపి ట్వీట్
హైదరాబాద్ : హౌరా నుంచి సికింద్రాబాద్కు వస్తున్న ఫలక్నూమా ఎక్స్ప్రెస్లో ప్రమాదంపై తెలంగాణ డిజిపి అంజనీ కుమార్ స్పందిస్తూ ట్వీట్ చేశారు. యాదాద్రిలో చోటు చేసుకున్న రైలు ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం...
రైలు ప్రమాదంపై తెలంగాణ డిజిపి ట్వీట్..
హైదరాబాద్ : హౌరా నుంచి సికింద్రాబాద్కు వస్తున్న ఫలక్నూమా ఎక్స్ప్రెస్లో ప్రమాదంపై తెలంగాణ డిజిపి అంజనీ కుమార్ స్పందిస్తూ ట్వీట్ చేశారు. యాదాద్రిలో చోటు చేసుకున్న రైలు ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం...
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చని ప్రభుత్వం
సూర్యాపేట : తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చని ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపివేయాలని తెలంగాణ సీఎల్పీ నాయకులు మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు .శనివారం రాత్రి మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ యాత్ర...
కేసీఆర్ కుటుంబం చేతిలో దగాపడ్డ తెలంగాణ
యాదాద్రి భువనగిరి: 9 ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ దగా పడిందని ఎఐసిసి సభ్యురాలు పాల్వాయి స్రవంతి అన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దశాబ్ది దగా...
తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు
వనపర్తి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వనపర్తి కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జెడ్పి...
దేశంలో సేఫెస్ట్ ప్లేస్గా తెలంగాణ
వనపర్తి : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వనపర్తి కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,...
లండన్లో తెలంగాణ యువతి దారుణ హత్య
లండన్లో తెలంగాణ యువతి తేజస్విని హత్య
బ్రెజిలియన్ కత్తిపోట్లతో అక్కడికక్కడే మృతి
మరో యువతికి గాయాలు
మృతురాలు రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణపల్లి వాసి
లండన్ : తెలంగాణకు చెందిన 27 ఏండ్ల యువతి కొంతం తేజస్వినిని లండన్లోని...
లండన్లో తెలంగాణ యువతి హత్య
లండన్ : తెలంగాణకు చెందిన 27 ఏండ్ల యువతి కొంతం తేజస్విని ని లండన్లోని ఫ్లాట్లో కత్తితో పొడవడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానిక వెంబ్లే ప్రాంతంలోని అపార్ట్మెంట్కే చెందిన బ్రెజిల్...
తెలంగాణ పోలీసుశాఖలో మరో మైలు రాయి
సిటిబ్యూరోః సైబర్ నేరస్థుల చేతుల్లో అమాయకులు కోట్లాది రూపాయలు కోల్పోతుండడంతో తెలంగాణ ప్రభుత్వం వాటిని అడ్డుకునేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. సైబర్ నేరాలపై విస్కృతంగా అవగాహన కల్పించడమే కాకుండా, సైబర్నేరాలను అడ్డుకునేందుకు ప్రత్యేక...
తెలంగాణ పాలన దేశానికి దిక్సూచి
రాజేంద్రనగర్: ఎండాకాలం వచ్చిందంటే తెలంగాణ లో పశువులు నీళ్లు దొరకని దుస్థితి ఉమ్మడి రాష్ట్రంలో ఉండేదని, ప్ర స్తుతం రాష్ట్రంలో ఒక్క చూసిన నీటి కళ, పచ్చటి పొలాలు కనిపిస్తున్నాయ ని రాజేంద్రనగర్...
బాన్సువాడలో 2కె తెలంగాణ రన్
బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం తెలంగాణ రన్ కార్యక్రమాన్ని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా...
సిఎం కెసిఆర్ హయాంలో తెలంగాణ పురోగమిస్తుంది
సంగారెడ్డిలో 2కే రన్తో సందడి
జహీరాబాద్ ఎంపి బిబి పాటిల్
సంగారెడ్డి: 9 పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్నీ సిఎం కెసిఆర్ ముందు చూపుతో అన్నిరంగాల్లో అభివృద్ది చేసి దేశానికే మార్గదర్శకంగా నిలబెట్టారని...
దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ పోలీస్: డిజిపి అంజనీ కుమార్
హైదరాబాద్ : ప్రపంచంలో 3వ అతిపెద్ద వ్యవస్థీకృత నేరంగా మారిన మానవ అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర డిజిపి అంజనీ...
తెలంగాణ పోలీసుల పనితీరు దేశానికే ఆదర్శం
గజ్వేల్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సిఎం కెసిఆర్ దార్శనికత, మార్గదర్శనంతో పోలీసు వ్వవస్థలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని సిద్దిపేట జిల్లా పోలీసు కమీషనర్ శ్వేత అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్...