Home Search
తెలంగాణ పోలీసులు - search results
If you're not happy with the results, please do another search
దేశంలోనే తెలంగాణ పోలీసులు నెంబర్వన్
రాజేంద్రనగర్: శాం తిభద్రతలు కాపాడడంలో తెలంగాణ పోలీసులు ముందు ఉన్నారని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ నూ తన భవనాన్ని...
తెలంగాణ పోలీసులు దేశానికే దిక్సూచి : మైనంపల్లి హన్మంతరావు
మల్కాజిగిరి: తెలంగాణ పోలీసులు సేవలు అభినందనీయమని వారు దేశానికే దిక్సూచి అని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కొనియాడారు. సోమవారం మల్కాజిగిరి పోలీసుల ఆధ్వర్యంలో 2కె రన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా...
దేశంలోనే తెలంగాణ పోలీసులు భేష్
ఖమ్మం : దేశం మొత్తం మీద తెలంగాణ పోలీసులు అత్యుత్తమ పనితీరు కనబర్చుతున్నారని, అన్ని వర్గాల ప్రజలతో శెభాష్ అనిపించుకుంటున్నారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ప్రశంసలు కురిపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు...
ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజల్లో విశ్వాసాన్ని నింపిన తెలంగాణ పోలీసులు
ఎమ్మెల్యే కాలె యాదయ్య
చేవెళ్లరూరల్: దేశంలో అత్యుత్తంగా శాంతి భద్రతలను కాపాడుతూ తెలంగాణ పోలీసులు ఆదర్శంగా నిలిచారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవతరణ శతాబ్ది దినోత్సవంలో భాగంగా...
సుబ్బారావును అదుపులోకి తీసుకున్న తెలంగాణ పోలీసులు
హైదరాబాద్: తెలంగాణ పోలీసుల సుబ్బారావు అదుపులో తీసుకున్నారు. పక్కా ప్లాన్ తో సుబ్బారావు విద్యార్థులను రెచ్చగొట్టారు. ఎపి, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా తొమ్మిది బ్రాంచ్ లు నడిపిస్తున్నారు. ఆర్మీ కోచింగ్ సెంటర్ పేరుతో...
కర్ణాటక, చెన్నైలలో తెలంగాణ పోలీసులు
హైదరాబాద్ : గతనెల 26న అదృశ్యమైన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ రోహిత ఆచూకీ కోసం గచ్చిబౌలి పోలీసుల బృందాలు చెన్నై, బెంగళూరులో ముమ్మరంగా గాలిస్తున్నారు. చాదర్ ఘాట్ ప్రాంతానికి చెందిన రోహిత నానక్రాంగూడలోని...
గంజాయి రవాణాకు చెక్ పెడుతున్న తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు
గంజాయి వాడకం, సాగు, సరఫరాపై ఎక్పైజ్ శాఖ నిఘా
సరిహద్దులతో పాటు వాహనాల్లో రవాణా చేస్తున్న గంజాయి స్వాధీనం
పోలీసుల తనిఖీల్లో పలుచోట్ల బట్టబయలు
ఆంధ్రా, ఒడిషా సరిహద్దుల మీదుగా రాష్ట్రంలోకి గంజాయి సరఫరా
ఎన్నికల నేపథ్యంలో...
పిడిఎస్ రైస్ పట్టుకున్న పోలీసులు
మనతెలంగాణ, సిటిబ్యూరోః అక్రమంగా నిల్వ చేసిన పిడిఎస్ రైస్ను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్ ఎస్ఓటి, జీడిమెట్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 3,800 కిలోల...
సాయిధరమ్ తేజ్ కు షాక్.. నోటీసులు ఇచ్చిన పోలీసులు
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కు తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో షాకిచ్చింది. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ నటిస్తున్న కొత్త చిత్రం గాంజా శంకర్ టైటిల్ పై నార్కోటిక్ పోలీసులు అభ్యంతరం...
పోలీసులపై తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్ : పోలీసులపై తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఇకపై ఎవరూ కోర్టులకు రాకుండా చూడాలని పోలీసులకు సూచించింది. పోలీసుల ప్రవర్తనాశైలి మారాల్సి ఉందని సూచించారు. ఫిర్యాదుదారులను...
పిడిఎస్ గోధుమలను పట్టుకున్న పోలీసులు
మనతెలంగాణ, సిటిబ్యూరోః అక్రమంగా నిల్వ చేసిన పిడిఎస్ గోధుమలను బాలానగర్ ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 20టన్నుల గోధుమలను పట్టుకున్నారు. వాటి విలువ రూ.7లక్షలు ఉంటుంది. పోలీసుల కథనం ప్రకారం......
సాగర్ ప్రాజెక్టుపైకి ఎపి పోలీసులు వస్తే.. నోరు మెదపలేదు: కెసిఆర్ పై సిఎం రేవంత్ ఫైర్
అసెంబ్లీలో ప్రాజెక్టులపై చర్చ పెడుదాం.. ఒక్క నిమిషం కూడా మీ మైక్ కట్ చేయం.. దమ్ముంటే రా.. కెసిఆర్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసిఆర్ ఒక రండ, రండ...
తెలంగాణలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు….
హైదరాబాద్: తెలంగాణలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో బైక్ను కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ కారు వదిలి పారిపోయాడు. పోలీసులు ఘటనా...
తెలంగాణలో విషాదం నింపిన పతంగులు..
హైదరాబాద్: తెలంగాణలో గాలి పటాలు తీవ్ర విషాదం నింపాయి. సంక్రాంతి పండగ సందర్భంగా హైదరాబాద్ తోపాటు పలు ప్రాంతాల్లో పతంగులు ఎగరవేస్తూ ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం హైదరాబాద్ మధురానగర్ లో మరో...
మావోయిస్టు తెలంగాణ కార్యదర్శిగా దామోదర్
వరంగల్ : మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీని ఖరారు చేసింది. రెండున్నరేళ్లుగా ఖాళీగా ఉన్న రాష్ట్ర కార్యదర్శి పోస్టును భర్తీ చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన తాడ్వాయి మండలం, కాల్వపల్లికి...
అస్సాంలో అనుమానస్పద స్థితిలో తెలంగాణ విద్యార్థిని మృతి
హైదరాబాద్: తెలంగాణ విద్యార్థిని అనుమానస్పద స్థితిలో మృతి చెందిన సంఘటనా అస్సాం రాష్ట్రంలోని చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. అస్సాంలోని గువాహటి ఐఐటీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న తెలంగాణకు చెందిన విద్యార్థిని...
తెలంగాణలో సైబర్ నేరాలు పెరిగాయి: డిజిపి
హైదరాబాద్: 2023లో తెలంగాణలో మొత్తం నేరాల రేటు 8.97 శాతం పెరిగింది. ప్రధానంగా సైబర్ నేరాలు 17.59 శాతం పెరిగాయి. అంతకుముందు సంవత్సరంలో నమోదైన 13,895 కేసులకు వ్యతిరేకంగా 2023లో సైబర్ నేరాల...
నకిలీ సర్టిఫికెట్ల రాకెట్ను ఛేదించిన పోలీసులు
హైదరాబాద్: నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎల్బీనగర్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ పోలీసులు అరెస్టు చేసింది. నిందితులు రాంనగర్కు చెందిన ఎం.రవి (40), మంచిర్యాలకు చెందిన నౌషాద్ (36)లు నకిలీ...
తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
ప్రమాణస్వీకారానికి ప్రజలకు రేవంత్ ఆహ్వానం !
హైదరాబాద్ : ఎల్బీస్టేడియంలో గురువారం జరగబోయే తన ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర ప్రజలందరూ హాజరు కావాలని రేవంత్రెడ్డి బహిరంగ ఆహ్వానం పంపారు. ప్రజా ప్రభుత్వ స్వీకారానికి ప్రజలందరికీ...
సాగర్ నుంచి ఎపికి కొనసాగతున్న నీటి విడుదల.. భారీగా మోహరించిన పోలీసులు
నాగార్జున సాగర్ డ్యాం నుంచి ఎపికి నీటి విడుదల కొనసాగుతోంది. సాగర్ డ్యాం వద్ద పెద్ద ఎత్తున ఎపి ప్రభుత్వం పోలీసులు మోహరించిది. దీంతో డ్యాం వద్దకు భారీగా తెలంగాణ రాష్ట్ర పోలీసులు...