Home Search
పరువు - search results
If you're not happy with the results, please do another search
బాలాపూర్ లో పరువు హత్య.. యువతి కళ్లెదుటే …
బాలాపూర్: మతాంతర ప్రేమ వ్యవహారం నేపధ్యంలో యువతి బంధువులు యువకుడిని కత్తులతో దారుణంగా పొడిచి చంపిన సంఘటన రాచకొండ పొలీస్ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పొలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.ఇన్స్పెక్టర్ భాస్కర్ తెలిపిన వివరాల...
రాహుల్ గాంధీపై పరువునష్టం దావా!
విచారణ ఏప్రిల్ 1కి వాయిదా
ముంబై: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై దాఖలైన పరువు నష్టం కేసును మహారాష్ట్రలోని భీవాండిలో ఉన్న కోర్టు ఏప్రిల్ 1కి వాయిదా వేసింది. వ్యక్తిగతంగా హాజరు కాకుండా శాశ్వతంగా...
కుటుంబం పరువు పోయిందని…. కూతురిని చంపి… తల, మొండెం వేరు చేసి
అమరావతి: కూతురుతో కుటుంబం పరువుపోయిందని కన్న తండ్రి ఆమెను చంపి... తల, మొండెం వేర్వేరు చోట్లలో పాతిపెట్టిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
పరువు పోతుందని యవకుడు బలవన్మరణం
పరువు పోతుందని బాధతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వివరాల ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా గండేడ్ మండలం పగిడాల చెందిన బాలరాజు(26) తల్లితో పాటు మహబూబ్నగర్...
పరువు హత్య… అల్లుడి కళ్లలో కారం చల్లి..
బెంగళూరు: నిమ్న కులానికి చెందిన యువకుడు తన కూతురిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని అతడిని ప్రియురాలు తండ్రి హత్య చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం బగల్కోట్ జిల్లాలో జరిగింది. నిందితులను పోలీసులు అరెస్టు...
పరువు కోసం భారత్
చట్టోగ్రామ్: ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్లు ఓడి సిరీస్ను కోల్పోయిన టీమిండియా శనివారం బంగ్లాదేశ్తో జరిగే చివరి వన్డేలోనైనా గెలిచి కాస్తయిన పరువును కాపాడుకోవాలని భావిస్తోంది. అయితే రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ...
సిఎన్ఎన్పై ట్రంప్ 475 మిలియన్ డాలర్ల పరువు నష్టం దావా
వాషింగ్టన్ : డోనాల్డ్ ట్రంప్ సోమవారం సిఎన్ఎన్ నెట్వర్క్పై పరువునష్టం కేసు దాఖలు చేశారు. 475 మిలియన్ డాలర్ల పరిహారం కోరుతూ ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడెర్ డేల్లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో దావా...
అంతర్జాతీయంగా పరువు పోయింది: కెటిఆర్
2022 కల్లా బుల్లెట్ ట్రైన్ తెస్తామని హామీ ఇచ్చారు.
ఆఖరికి ఇలా బుల్డోజర్ డెలివరీ చేశారు
న్యూ జెర్సీలో బుల్డోజర్, దానిపై వాళ్లిద్దరి ఫోటోలు
అంతర్జాతీయంగా పరువు పోయిందన్న కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: ది న్యూ యార్క్...
మాల్యపై పరువునష్టం కేసులో రేపు శిక్షలు ప్రకటించనున్న సుప్రీం
న్యూఢిల్లీ: బ్యాంక్లకు రూ.9,000 కోట్లకు పైగా ఎగవేసి బ్రిటన్కు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్మాల్య కు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీంకోర్టు సోమవారం శిక్షను ప్రకటించనుంది. ఈ కేసులో 2017లోనే మాల్యను...
దళిత యువకుడిని ప్రేమించిందని… పరువు హత్య
లక్నో: పరువు హత్య జరిగిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బస్తీ జిల్లా పదారియా చేట్సింగ్ గ్రామంలో జరిగింది. ప్రేమ జంటను దారుణంగా హత్య చేశారు. ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు...
బిజెపి నేతలపై పరువు నష్టం దావా వేయనున్న కవిత
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తనకు సంబంధం ఉందంటూ ఆరోపించిన బిజెపి నేతలపై టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమయ్యారు. బిజెపి ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ...
సిసోడియాపై హిమంత బిశ్వ పరువునష్టం కేసు
గువాహటి: కొవిడ్19 మొదటి వేవ్ కాలంలో జాతీయ హెల్త్ మిషన్కు మారెట్ రేట్ల కన్నా అధిక ధరలకు పిపిఇ కిట్లను సరఫరా చేసి తాను అవినీతికి పాల్పడినట్లు నిరాధార ఆరోపణలు చేసినందుకు ఢిల్లీ...
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిపై అసోం సిఎం భార్య రూ.100కోట్ల పరువు నష్టం దావా..
గువహతి : అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ భార్య రింకి శర్మ భూయాన్ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియాపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు....
పరువు హత్య… కానిస్టేబుల్ భర్తను చంపి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా కనగాపల్లిలో పరువు హత్య జరిగింది. కానిస్టేబుల్ భర్తను అతి కిరాతకంగా నరికి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మురళీ అనే అనే యువకుడు కియా...
భార్యపై పరువు నష్టం కేసు గెలిచిన హాలీవుడ్ నటుడు జానీ డెప్!
అతడికి 15 మిలియన్ డాలర్లు చెల్లించాలని అంబర్ హెర్డ్కు ఆదేశం
ముంబై: హాలీవుడ్లో సంచలన నటీనటులు జానీ డెప్, అంబర్ హెర్డ్. జానీ డెప్ ‘పైరేట్స్ ఆఫ్ కరేబియన్’ అనే సినిమాతో మంచి గుర్తింపు...
శివసేన నాయకుడు సంజయ్ రౌత్ పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా
ముంబై: బిజెపి నేత కిరీట్ సోమయ్య భార్య, మేధా కిరీట్ సోమయ్య సోమవారం శివసేన నాయకుడు సంజయ్ రౌత్పై బొంబాయి హైకోర్టులో రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. మీరా-భయందర్...
పరువు హత్యలపై ‘పోలీసు’ సీరియస్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పరువు హత్యలపై పోలీసులు శాఖ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పరువు హత్యల కేసులకు సంబంధించిన పక్కా సాక్షాలు, ఆధారాలు సేకరించాలని అన్ని జిల్లాల ఎస్పిలకు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా...
తీన్మార్ మల్లన్నపై మంత్రి పువ్వాడ రూ.10 కోట్ల పరువు నష్టం దావా
హైదరాబాద్: తీన్మార్ మల్లన్నపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రూ.10కోట్ల పరువు నష్టం దావా వేశారు. తనపై వ్యక్తిగతంగా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ, తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాడని...
బండి సంజయ్పై పరువు నష్టం దావా వేసిన మంత్రి కెటిఆర్
తన న్యాయవాదితో లీగల్ నోటీసులు జారీ
48 గంటల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని నోటీసులో డిమాండ్
హైదరాబాద్ : బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్పై టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,...
పరువు హత్య కేసులో కఠిన శిక్షలు పడాలి
తగిన చర్యలు
తీసుకోవాలని
హోం మంత్రి, డిజిపికి
ట్విట్టర్ ద్వారా మంత్రి
కెటిఆర్ విజ్ఞప్తి
మన తెలంగాణ/హైదరాబాద్ : సరూ ర్ నగర్ పరువు హత్య కేసులో పట్టు బడ్డ ఇద్దరు నిందితులకు కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాల...