Home Search
పరువు - search results
If you're not happy with the results, please do another search
బాయ్ ఫ్రెండ్ బెదిరింపులు…. పెళ్లైనా 11 రోజులకే నవ వధువు ఆత్మహత్య
చెన్నై: మాజీ బాయ్ ఫ్రెండ్ నవ వధువు భర్తకు ఇద్దరు కలిసిన దిగిన ఫొటోలు పంపుతానని బెదిరించడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నసంఘటన తమిళనాడులోని చెన్నూరు కుప్పమ్ పునేమళ్లే ప్రాంతంలో జరిగింది. పెళ్లైన 11...
భారమంతా రహానే, విహారీ పైనే
రెండో ఇన్నింగ్స్లోను విఫలమైన టీమిండియా టాప్ ఆర్డర్
4 వికెట్ల నష్టానికి 144 పరుగులు
వెల్లింగ్టన్: న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓటమికి ఎదురీదుతోంది. తొలి ఇన్నింగ్స్లో కేవలం 165 పరుగులకే కుప్పకూలిన కోహ్లీ...
అహర్నిశలు శ్రమిస్తున్నారు
పోలీసు ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఊరుకోం
అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు
రాష్ట్ర హోం మంత్రి మహుమూద్ ఆలీ
హైదరాబాద్ : రాష్ట్ర ప్రజల శాంతిభద్రతల, మానప్రాణాల రక్షణ కోసం పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారని రాష్ట్ర...
కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్పై కేరళ కోర్టు కేసు నమోదు
తిరువనంతపురం: స్థానిక ఎంపి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ దాఖలు చేసిన ఫిర్యాదును పురస్కరించుకుని తిరువనంతపురంలోని చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు శనివారం కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్పై...
ప్రశాంత్ కిశోర్ ‘రాజకీయం’!
2014లో వినూత్న రీతిలో ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రజల దృష్టి ఆకట్టుకొని, నరేంద్ర మోడీ అనూహ్య విజయం సాధించడంతో ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ మంచి గుర్తింపు పొందారు. ఆయన ప్రజ్ఞాపాటవాల పట్ల...
వైష్ణవి ఆసుపత్రి ఎండి ఆత్మహత్య
వేధింపులు తట్టుకోలేకే : అజయ్కుమార్ భార్య శ్వేత, కేసు నమోదు
5గురు వ్యక్తులు తన ఆత్మహత్యకు కారణమంటూ రాసిన సూసైడ్ నోట్ లభ్యం
విద్యుత్ కట్చేశారని, ఆసుపత్రి సిబ్బందిని బెదిరించారని ఆరోపణ
మన్సూరాబాద్ : హస్తినాపురం ఓంకార్నగర్...
క్లీన్ స్వీప్పై భారత్ కన్ను
కివీస్కు పరీక్ష, నేడు చివరి టి20
మౌంట్ మాంగనూయ్ : వరుస విజయాలతో ఇప్పటికే సిరీస్ను సొంతం చేసుకున్న టీమిండియా ఇక క్లీన్స్వీప్పై దృష్టి సారించింది. ఆదివారం న్యూజిలాండ్తో జరిగే ఐదో, చివరి ట్వంటీ20...
ఇక ప్రయోగాలకు వేళాయె..
ఆత్మవిశ్వాసంతో భారత్, పరువు కోసం కివీస్
నేడు నాలుగో టి-20
వెల్లింగ్టన్: ఇప్పటికే సిరీస్ను సొంతం చేసుకున్న భారత్ శుక్రవారం న్యూజిలాండ్తో జరిగే నాలుగో ట్వంటీ20లో రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లను పరీక్షించాలని భావిస్తోంది. హోరాహోరీగా సాగిన...
బతకనిద్దాం బతుకునిద్దాం
సమాజంలో బాలికల సంరక్షణ పట్ల అవగాహన కల్పించడానికి, బాలికల హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజికంగా ఎదుగుదల అంశాలపై అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. తాజా...
నలుగురు కూతుళ్లపై తండ్రి అత్యాచారం?
తిరువనంతపురం: కేరళలో మల్లాపురం జిల్లా వాలన్ చెరు ప్రాంతంలో ఓ తండ్రి తన నలుగురు కూతుళ్లపై అత్యాచారం చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ కామాంధుడికి నలుగురు కూతుళ్లు ఉన్నారు. ప్రతి...
మదర్సాలో యుపి పోలీసుల బీభత్సం.. వృద్ధ మౌలానాపై దాడి
లక్నో: పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనల సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఒక వృద్ధ మౌలానాను, ఆయనకు చెందిన 100 మంది విద్యార్థులను విచక్షణారహితంగా చితకబాదారు. డిసెంబర్ 20వ తేదీ మధ్యాహ్నం ముజఫర్నగర్లోని...