Home Search
భారత క్రికెట్ బోర్డు - search results
If you're not happy with the results, please do another search
ఐపిఎల్ పూర్తి షెడ్యూల్ విడుదల..ఉప్పల్ లో 7మ్యాచ్ లు
ఐపిఎల్ పూర్తి షెడ్యూల్ విడుదల
మే 21న తొలి క్వాలిఫయర్, 22న ఎలిమినేటర్
రెండు మ్యాచ్లు అహ్మదాబాద్లోనే..
మే 26న చెన్నైలో ఫైనల్ సమరం
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్ 2024కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను...
దేశవాళీ టోర్నీల్లో ఆడాల్సిందే!
చిన్నచూపు చూస్తే కఠిన చర్యలు
క్రికెటర్లకు జై షా హెచ్చరిక
ముంబై: కొంత మంది యువ ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్లో ఆడేందుకు ఆసక్తి చూపకపోవడాన్ని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) తీవ్రంగా పరిగణిస్తోంది. టీమిండియాలో చోటు...
టీమిండియాను వీడని గాయాలు
మన తెలంగాణ/క్రీడా విభాగం: కొంతకాలంగా టీమిండియాను గాయాలు వెంటాడుతున్నాయి. ఇంగ్లండ్తో సొంత గడ్డపై జరుగుతున్న టెస్టు సిరీస్లో ఈ సమస్య మరింత తీవ్రంగా మారింది. గాయాలతో స్టార్ క్రికెటర్లు ఒక్కొక్కరే జట్టుకు దూరమవుతున్నారు....
రవిశాస్త్రికి కర్నల్ సికె నాయుడు పురస్కారం
అలరించిన బిసిసిఐ అవార్డుల ప్రదానోత్సవం
మన తెలంగాణ/హైదరాబాద్: భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) వార్షిక పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో మంగళవారం హైదరాబాద్లో కనుల పండవగా జరిగింది. ఈ కార్యక్రమంలో బిసిసిఐ అధికారులతో పాటు టీమిండియా...
ధోనీకి అరుదైన గౌరవం
ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అరుదైన గౌరవం లభించింది. ధోనీ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. టీమిండియాకు ధోనీ అందించిన అరుదైన సేవలకు గుర్తింపుగా...
9న డబ్ల్యూపీఎల్ వేలం
ముంబై: వచ్చే ఏడాదిలో జరిగే మహిళల ఐపిఎల్ (డబ్లూపిఎల్) సీజన్ కోసం మినీ వేలం పాటను నిర్వహించేందుకు భారత క్రికెట్ బోర్డు కసరత్తు ప్రారంభించింది. డిసెంబర్ 9న ముంబైలో మినీ వేలం పాటను...
అభిమానులకు షాక్.. ఉప్పల్లో టి20మ్యాచ్ రద్దు
అభిమానులకు షాక్... ఉప్పల్లో టి20మ్యాచ్ రద్దు
భారత్-ఆసీస్ మ్యాచ్ వేరే చోటికి మార్పు
హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యుత్తమ జట్లుగా పేరున్న భారత్ఆస్ట్రేలియా జట్ల మధ్య హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరగాల్సిన...
ప్రపంచ కప్ షెడ్యూల్లో మార్పులు
ముంబై: భారత్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. షెడ్యూల్లో కొన్ని మార్పులు చేస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది....
టీమిండియా ద్వైపాక్షిక సిరీస్ల షెడ్యూల్ ఖరారు
ఉప్పల్, విశాఖలలో ఆస్ట్రేలియాతో టి20 పోరు
ముంబై: టీమిండియా 202324లలో సొంత గడ్డపై ఆడే ద్వైపాక్షిక సిరీస్ల షెడ్యూల్ను భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) ఖరారు చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుంచి...
ద్రవిడ్ టీమ్కు విశ్రాంతి?
ముంబై: ఐర్లాండ్తో ఆగస్టులో జరిగే మూడు మ్యాచ్ టి20 సిరీస్కు టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ బృందానికి విశ్రాంతి ఇవ్వనున్నట్టు తెలిసింది. రానున్న సుదీర్ఘ క్రికెట్ను దృష్టిలో పెట్టుకుని ఐర్లాండ్ పర్యాటనలో...
గంగూలీకి శుభాకాంక్షల వెల్లువ
కోల్కతా : భారత క్రికెట్ బోర్డు మాజీ అధ్యక్షుడు, టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ 51వ వసంతంలోకి అడుగిడాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా గంగూలీకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రస్తుత, మాజీ...
బిసిసిఐ చీఫ్ సెలెక్టర్గా అగార్కర్
ముంబై: భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) చీఫ్ సెలెక్టర్గా టీమిండియా మాజీ ఆల్రౌండర్ అజిత్ అగార్కర్ ఎంపికయ్యాడు. అగార్కర్ను భారత క్రికెట్ బోర్డు సెలెక్షన్ కమిటీగా ఎంపిక చేసినట్టు బిసిసిఐ మంగళవారం అధికారికింగా...
టీమిండియా ప్రధాన స్పాన్సర్గా డ్రీమ్ 11
ముంబై: టీమిండియా కొత్త స్పాన్సర్గా ఫాంటసీ స్పోర్ట్ గేమింగ్ ప్లాట్ఫామ్ డ్రీమ్ 11 ఎంపికైంది. గతంలో బైజూస్ సంస్థ టీమిండియా స్పాన్సర్గా వ్యవహరించింది. దాని స్థానంలో కొత్తగా డ్రీమ్ 11ను ప్రధాన స్పాన్సర్గా...
సంజూపై కనికరం..
ముంబై : వెస్టిండీస్ సిరీస్ కోసం టీమిండియా టెస్టు, వన్డే జట్లను భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) ప్రకటించింది. టెస్టు జట్టు నుంచి సీనియర్ బ్యాటర్, మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారాకు ఉద్వాసన...
పుజారాపై వేటు
ముంబై : వెస్టిండీస్ సిరీస్ కోసం టీమిండి యా టెస్టు, వన్డే జట్లను భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) శుక్రవారం ప్రకటించింది. టెస్టు జట్టు నుంచి సీనియర్ బ్యాటర్, మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్...
ఉప్పల్ స్టేడియంపై చిన్నచూపు
హైదరాబాద్: భారత్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్కు సంబంధించిన ముసాయిదా షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. భారత క్రికెట్ బోర్డు (ఐసిసి) పురుషుల వన్డే ప్రపంచకప్కు సంబంధించిన షెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి...
కొత్త జెర్సీలో మెరిసిన టీమిండియా
లండన్: డబ్లూటిసి ఫైనల్ కోసం టీమిండియా కోసం భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) కొత్త జెర్సీలను రూపొందించిన విషయం తెలిసిందే. అడిదాస్ సంస్థ బిసిసిఐ కిట్ స్పాన్సర్గా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా...
రాహుల్ స్థానంలో ఇషాన్..
రాహుల్ స్థానంలో ఇషాన్
డబ్లూటిసి ఫైనల్కు టీమిండియా ఎంపిక
ముంబై : ఇంగ్లండ్ వేదికగా జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో తలపడే టీమిండియాలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగే ఫైనల్ కోసం మార్పులతో...
మహిళా క్రికెటర్ల వార్షిక కాంట్రాక్ట్లను ప్రకటించిన బిబిసిఐ
టీమిండియా మహిళా క్రికెటర్లకు సంబంధించి వార్షిక కాంట్రాక్ట్లను భారత క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈసారి 17 మంది క్రికెటర్లకు కాంట్రాక్ట్లు దక్కాయి. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, ఆల్రౌండర్...
50వ వసంతంలోకి సచిన్.. మాస్టర్ బ్లాస్టర్కు వెల్లువెత్తిన శుభాకాంక్షలు
ముంబై: సచిన్ రమేశ్ టెండూల్కర్.. ఈ పేరు ప్రపంచ క్రికెట్కే తలమానికం. భారత్తో పాటు ప్రపంచంలోని పలు దేశాల అభిమానులకు సచిన్ ఆరాధ్య క్రికెటర్. మాస్టర్ బ్లాస్టర్గా పేరును సార్ధకం చేసుకున్న సచిన్...