Home Search
విద్యా మంత్రిత్వ శాఖ - search results
If you're not happy with the results, please do another search
10, 12 తరగతులకు రెండు వార్షిక పరీక్షలు
పదవ, పన్నెండవ తరగతులకు వార్షికంగా రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలని, ఈ మేరకు సరైన విధివిధానాలను రూపొందించాలని సిబిఎస్ఇని కేంద్ర విద్యామంత్రిత్వశాఖను ఆదేశించింది. 202526 విద్యా సంవత్సరం నుంచి ఈ రెండుసార్లు పరీక్షల...
పతంజలి ఆయర్వేద కేసు క్షమాపణలకే పరిమితం కాదు
విచారణ పరిధిని విస్తరించిన సుప్రీంకోర్టు
ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్న వ్యాపార ప్రకటనలు
ఎఫ్ఎంసిజి వ్యాపార ప్రకటనలపై వివరణ ఇవ్వండి
3 కేంద్ర మంత్రిత్వ శాఖలకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: పతంజలి ఆయుర్వేద కేసులో తన విచారణ పరిధిని...
మోడీ పాలనంతా ప్రజావ్యతిరేకమే!
రెండు నెలల్లో 10 సంవత్సరాల మోడీ పాలన పూర్తి అవుతుంది. ఈ పది సంవత్సరాల ఆయన పాలనను గమనిస్తే అన్ని రంగాల్లోనూ విఫలత వెల్లడవుతుంది. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం తీవ్ర సంక్షోభంలో...
అప్రమత్తతే శ్రీరామరక్ష!
అమెరికాలో భారతీయులు, భారతీయ మూలాలున్నవారి అనుమానాస్పద మరణాలు కలవరం కలిగిస్తున్నాయి. ఇలా మృత్యువాత పడుతున్న వారిలో అక్కడి యూనివర్శిటీల్లో సీటు సంపాదించుకుని, భవిష్యత్తుపై కొండంత ఆశతో పరాయి దేశం చేరిన విద్యార్థులే ఎక్కువ...
సుప్రీం చురకలతో 24 గంటల్లో పొన్ముడితో ప్రమాణం చేయించిన గవర్నర్
డిఎంకె సీనియర్ నేత కె పొన్ముడి శుక్రవారం తమిళనాడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర వివాదాస్పద గవర్నర్ ఆర్ఎన్ రవి ఆయనతో ఇక్కడ రాజ్భవన్లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో ప్రమాణం చేయించారు....
గుజరాత్ వర్శిటీ ఘటన అధికారులతో కేంద్రం సమీక్ష
అహ్మదాబాద్లోని గుజరాత్ వర్శిటీలో విదేశీ విద్యార్థులపై దాడిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా తీసుకుంది. వెంటనే ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటూ ఉండాలని , దాడికి దిగిన వారిని అదుపులోకి తీసుకోవాలని కేంద్రం గుజరాత్ ప్రభుత్వానికి...
చర్లపల్లి రైల్వేస్టేషన్కు పి.వి పేరు పెట్టాలి
ప్రస్తుతం దేశంలోని నగరాలకు, విశ్వవిద్యాలయాలకు, రైల్వేస్టేషన్లకు, విమానాశ్రయాలకు స్వాతంత్య్ర సమర యోధులు, జాతీయ నాయకుల పేర్లు పెట్టడం జరుగుతున్నది. ఉత్తరప్రదేశ్లోని నగరాలు అలహాబాద్కు ప్రాచీన నామం ప్రయాగరాజ్ అని, ఇతర నగరాలకు కూడా...
సైన్సుకు దేశంలో గడ్డుకాలం!
భారత ప్రభుత్వం వారి డిపార్టుమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మూడు ముఖ్యమైన సైన్స్ అకాడెమీలకు నిధులు సమకూరుస్తుంది. అవి 1. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడెమీ (ఐఎన్ఎస్ఎ) 2. నేషనల్ అకాడెమీ...
‘ప్రమాద’ భారతం!
భారత దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా గల వాహనాల్లో ఒక్క శాతం మాత్రమే ఉన్న మన దేశంలో ఏటా ప్రమాదాలలో కన్నుమూస్తున్న వారి సంఖ్య మాత్రం లక్షల్లో...
పాఠశాల విద్యకు రూ. 73,498 కోట్లు
న్యూఢిల్లీ: పాఠశాల విద్య, అక్షరాస్యతకు 2024-25 తాత్కాలిక బడ్జెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా కేటాయింపులు జరిగాయి. పాఠశాల విద్య, ఆక్షరాస్యత మంత్రిత్వశాఖకు తాత్కాలిక బడ్జెట్లో రూ.73,498 కోట్లను కేటాయిస్తున్నట్లు కేంద్ర...
రిజర్వ్డ్ ఉద్యోగాలు వేటిలోనూ రిజర్వేషన్ రద్దు చేయలేదు
న్యూఢిల్లీ : రిజర్వ్ చేసిన ఉద్యోగాలు వేటిలోను రిజర్వేషన్ రద్దు చేయలేదని కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ (ఎంఒఇ) ఆదివారం స్పష్టం చేసింది. ఎస్సి, ఎస్టి, ఒబిసి కేటగరీల నుంచి తగినంత మంది అభ్యర్థులు...
బిసిల కులగణనను వెంటనే చేపట్టాలి
దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి : ఎంఎల్సి కల్వకుంట్ల కవిత
మన తెలంగాణ/హైదరాబాద్ : బిసి కులగణన చేపట్టాలని, దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లలో ఒబిసి మహిళలకు కోటా కల్పించాలని...
బాలికను ఎదగనిద్దాం
మనిషి జీవితంలో బాల్యం ఎంతో మధురమైనది. స్వేచ్ఛగా జీవించి, ఎదిగే హక్కు, బాలుడితో పాటు బాలికకు ఉంది. కానీ, ఇది ఆచరణలో అమలు కావడం లేదు. తల్లి గర్భంలో నలుసుగా పడింది మొదలు...
22న సెలవు…
చండీగఢ్ : అయోధ్యలో రామ్ మందిర్లో విగ్రహం మహా ప్రతిష్ఠాపన జరగనున్న రోజు సోమవారం (22న) సెలవు దినంగా మహారాష్ట్ర శుక్రవారం ప్రకటించింది. హోమ్ మంత్రిత్వశాఖ కేటాయించిన అధికారాలను వినియోగిస్తూ 22న సెలవు...
దేశాభివృద్ధిలో యువ భాగస్వామ్యం
మానవ వనరుల ఆధారిత ఆర్థిక వ్యవస్థకు యువ జనాభా పునాది వంటిది. విజ్ఞాన ఆధారిత 21వ శతాబ్దంలో ప్రతి రంగంలోనూ యువత పాత్ర కీలకం కానుంది. యువ జనాభాలో అభివృద్ధి చెందిన దేశాలతో...
బిల్కిస్ బాధలకు న్యాయ నాగరత్నం
పెద్ద నోట్ల ప్రవేశం, మధ్య లింగుల పెళ్ళి, కశ్మీర్ 370 అధికరణ రద్దు, అదానీ అవినీతి కేసులో సెబి విచారణ పొడిగింపు, హిండెన్ బర్గ్పై చర్య వంటి తీర్పులతో సుప్రీం కోర్టుకు గ్రహణం...
భ్రూణ హత్యలు వద్దు
భారతీయ కుటుంబాల్లో బాలికల కంటె బాలురకు ప్రాధాన్యత ఇచ్చే సంస్కృతి రాజ్యమేలుతున్నది. కుటుంబంలోనే బాలుర బాలికల మధ్య వివక్ష చోటుచేసుకున్నది. బాలుర బాలికల మధ్య సామాజిక, ఆర్థిక, అసమానతలు ఉన్నాయి. కుటుంబ సామాజిక,...
ఎఎంయుకు మైనారిటీ హోదా కల్పించవచ్చా?
ఏడుగురు సభ్యుల సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం విచారణ
న్యూఢిల్లీ: అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ(ఎఎంయు)కి మైనారిటీ ప్రతిపత్తికి సంబంధించిన వివాదంపై చీఫ్ ప్రధాన న్యాయమూర్తి(సిజెఐ) నేతృత్వంలో ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం విచారణ...
ఉపాధి హామీకి ఆధార్ గండం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్రం కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చింది. ఇప్పటికే బడ్జెట్లో నిధుల కేటాయింపులు తగ్గించి, పనులు లేకుండా చేస్తున్న బిజెపి సర్కారు ఏదో ఒక కొర్రీ...
మన సిఎం… మన మంత్రి…. పాలమూరు ప్రజల సంతోషం….
జిల్లాలో సిఎంగా రేవంత్రెడ్డి,
మంత్రిగా జూపల్లి ప్రమాణ స్వీకారం
రెండో సారి మంత్రి వర్గ విస్తరణలో స్థానం దక్కేదెవరికి ? 8ఆశిస్తున్న యన్నం శ్రీనివాస్ రెడ్డి, వంశీ కృష్ణ
ఆరు గ్యారంటీలపై తొలి సంతకం
ప్రగతి కోసం ఎదరు...