Monday, May 20, 2024
Home Search

విద్యా మంత్రిత్వ శాఖ - search results

If you're not happy with the results, please do another search
Students Arrived In Telangana From Ukraine

ఉక్రెయిన్ నుంచి రాష్ట్రానికి వచ్చిన విద్యార్థులు

స్వాగతం పలికిన అధికారులు, ప్రజా ప్రతినిధులు హైదరాబాద్: రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి రాష్ట్రానికి చెందిన పలువురు విద్యార్థులకు ఉన్నతాధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు ఆదివారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో...

చిట్టచివరి విద్యార్థిని కూడా తీసుకొస్తాం: కిషన్ రెడ్డి

ఢిల్లీ: విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు సంబంధించిన ఇతర ఉన్నతాధికారులతో చర్చలు జరిపామని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి కిషన్ రెడ్డి...

విద్యార్థుల్లో విశ్లేషణ సామర్థ్యం

‘The art of descriptive writing helps translate a child’s knowledge and ability on paper. written answers also become the primary mode of checking a...

ఎంఎంటిఎస్ రైళ్లు ప్రారంభించాలని రైల్వేశాఖ నిర్ణయం

  హైదరాబాద్ : నగరంలో గతేడాది లాక్ డౌన్ తో ఆగిపోయిన ఎంఎంటిఎస్ రైళ్లు ఏడాదిన్నర గడిచినా ప్రారంభం కాలేదు. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎంఎంటిఎస్ రైలులో 5,10 రూపాయలకే ప్రయాణించేవారు. ఇప్పుడు...
Central Govt bring New Education Policy

విద్యావిధానంలో విప్లవాత్మక మార్పులు

  5వ తరగతి వరకు మాతృభాషలోనే బోధన 10+2 స్థానంలో 5+3+3+4 విధానం ప్రాథమిక విద్యకు దేశవ్యాప్తంగా ఒకే కరికులమ్ డిగ్రీలో ఎప్పుడు ఎగ్జిట్ అయినా సర్టిఫికెట్ విద్యార్థులు సాధించిన క్రెడిట్లను ఎప్పుడైనా వినియోగించుకునే వెసులుబాటు కల్పన ఎంఫిల్ రద్దు, సంస్కరణలు...
students

నూతన విద్యాసంవత్సరాన్ని సెప్టెంబ‌ర్ నుంచి ప్రారంభించాలి

  న్యూఢిల్లీ: మహమ్మారి క‌రోనా వైర‌స్(కోవిడ్-19) ప్రపంచాన్ని అతలాకుతులం చేస్తోంది. కరోనాను అరికట్టేందుకు ప్రపంచంలోని పలు దేశాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. భారత్ లోనూ కరోనా విస్తరిస్తుండడంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్...

ఒకటి నుంచి 8 తరగతుల సిబిఎస్‌ఇ విద్యార్థులకు పరీక్షలు రద్దు

  పరీక్షలు లేకుండా పై తరగతులకు ప్రమోట్ 9, 11 తరగతులకు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో పరీక్షలు తర్వాత 10, 12 తరగతుల బోర్డు పరీక్షల షెడ్యూల్ మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా ప్రభావంతో దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యయంలో...

కశ్మీర్ విద్యార్థులకు ఇదే సువర్ణావకాశం

  హైదరాబాద్ : భారతదేశం గొప్పతనం, వైవిధ్యం, ఐక్యత గురించి తెలుసుకోవడానికి కశ్మీరు విద్యార్థులకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంచి అవకాశాన్ని కల్పించిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. సోమవారం రాజ్...
ServiceNow Partnership with AICTE

ఏఐసీటీఈ తో భాగస్వామ్యం చేసుకున్న సర్వీస్‌నౌ

ప్రముఖ డిజిటల్ వర్క్‌ఫ్లో కంపెనీ సర్వీస్‌నౌ, తమ సర్వీస్‌నౌ ప్లాట్‌ఫారమ్ పై మొదటి సంవత్సరంలో 10,000 మంది విద్యార్థులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని అఖిల భారత సాంకేతిక...
Board Exams to be conducted twice a year: Union Education Ministry

ఏడాదిలో రెండు సార్లు బోర్డు పరీక్షలు..

ఏడాదిలో రెండు సార్లు బోర్డు పరీక్షలు బట్టీ చదువులకు స్వస్తి చెప్పే విధంగా పరీక్షా విధానం కొత్త కరికులమ్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించిన కేంద్ర విద్యాశాఖ న్యూఢిల్లీ: నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా కేంద్రం విద్యావ్యవస్థలో పలు కీలక...
UGC New Programs

యుజిసి నూతన కార్యక్రమాలు

విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యుజిసి) న్యూఢిల్లీ, దేశంలోని యూనివర్సిటీలు, కాలేజీలని నియంత్రణ, నిధులు, పర్యవేక్షణ చేసే అత్యున్నత జాతీయ సంస్థ. నూతన విద్యా విధానం -2020 ప్రకారం దేశంలో నూతన విద్యా సంస్కరణలకు...
Universities in TN

అత్యున్నత ప్రమాణాలతో తమిళ వర్శిటీలు

ప్రపంచ వ్యాప్తంగా 31,097 యూనివర్సిటీలు ఉండగా, మన దేశంలో 1,113 కేంద్రీయ, రాష్ట్ర, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. భారతా వనిలో దాదాపు 43,000 కళాశాలలు,4.13 కోట్లకు పైగా విద్యార్థినీ విద్యార్థులు యూనివర్శిటీ విద్యను...
Parents are worried about first class admissions

ఆరేళ్ల నిబంధన అమలవుతుందా..?

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఒకటో తరగతి ప్రవేశాల కనీస వయసుపై స్పష్టత కరువైంది. ఇప్పటివరకు 5 ఏళ్ల వయసున్న పిల్లలకు ఒకటో తరగతిలో ప్రవేశం కల్పిస్తుండగా, తాజాగా పిల్లలకు ఆరేళ్ల వయసు నిండిన...
English medium from next year in Govt schools

11 రాష్ట్రాల్లో పూర్తిగా తెరుచుకున్న పాఠశాలలు!

న్యూఢిల్లీ: దేశంలోని 11 రాష్ట్రాల్లో పాఠశాలలు పూర్తిగా తెరుచుకున్నాయి, 16 రాష్ట్రాల్లో ఉన్నత తరగతులు మాత్రం తెరుచుకున్నాయి. కాగా తొమ్మిది రాష్ట్రాల్లో ఇప్పటికీ పాఠశాలలు మూతపడే ఉన్నాయని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ...
jee main result 2021 session 4

జెఇఇ మెయిన్‌లో తెలంగాణ ఘనత

కొమ్మ శరణ్య, జోస్యుల వెంకటాదిత్యకు మొదటి ర్యాంకు రాష్ట్రంలో ఏడుగురికి వంద పర్సంటైల్, మొత్తం మీద 18 మందికి ఫస్ట్ ర్యాంకు మనతెలంగాణ/హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది....
Modi meets top banks & NBFCs to discuss issues

2022 నుంచి ఎన్‌ఇపిలోనే కొత్త చదువులు

5వ తరగతి వరకు మాతృభాషలో విద్యాబోధన అవసరం ప్రధాని మోడీ పునరుద్ఘాటన న్యూఢిల్లీ: దేశం 75 స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోనున్న 2022 సంవత్సరం నుంచి విద్యార్థులు నూతన జాతీయ విద్యా విధానంలో(ఎన్‌ఇపి) భాగంగా రూపొందించిన కొత్త...
Two Telugu students died after falling into waterfall in America

అమెరికాలో విషాదం

అమెరికాలో తెలుగు విద్యార్థుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా, ఇద్దరు తెలుగు విద్యార్థులు జలపాతంలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. మే 8న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అమెరికాలోని...
Bomb threats to 100 schools in Delhi at the same time

ఢిల్లీలో వంద స్కూళ్లకు ఒకేసారి బాంబు బెదిరింపులు

న్యూఢిల్లీ :ఢిల్లీ ఎన్‌సిఆర్ ఏరియాలో బుధవారం దాదాపు 100 స్కూళ్లకు ఒకేసారి ఈమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. దాంతో అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యాలు వెంటనే పోలీస్‌లకు సమాచారం అందించారు. ముందు జాగ్రత్త చర్యగా...

10, 12 తరగతులకు రెండు వార్షిక పరీక్షలు

పదవ, పన్నెండవ తరగతులకు వార్షికంగా రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలని, ఈ మేరకు సరైన విధివిధానాలను రూపొందించాలని సిబిఎస్‌ఇని కేంద్ర విద్యామంత్రిత్వశాఖను ఆదేశించింది. 202526 విద్యా సంవత్సరం నుంచి ఈ రెండుసార్లు పరీక్షల...
Patanjali Ayurveda case is not limited to apologies

పతంజలి ఆయర్వేద కేసు క్షమాపణలకే పరిమితం కాదు

విచారణ పరిధిని విస్తరించిన సుప్రీంకోర్టు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్న వ్యాపార ప్రకటనలు ఎఫ్‌ఎంసిజి వ్యాపార ప్రకటనలపై వివరణ ఇవ్వండి 3 కేంద్ర మంత్రిత్వ శాఖలకు సుప్రీంకోర్టు ఆదేశం న్యూఢిల్లీ: పతంజలి ఆయుర్వేద కేసులో తన విచారణ పరిధిని...

Latest News