Home Search
విద్యా మంత్రిత్వ శాఖ - search results
If you're not happy with the results, please do another search
కేంద్రంలో బిసిలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి
బిసిల అభివృద్ధికి రూ. రెండు లక్షల కోట్లు కేటాయించాలి
దేశవ్యాప్తంగా పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్కు సిఫార్స్ చెయ్యాలి
జాతీయ బిసి కమిషన్ చైర్మన్కు బిసి నేతల వినతి
మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్రంలో...
పొన్నంకు బిసి మంత్రిత్వ శాఖ కేటాయింపుపై బిసి సంఘాల హర్షం
మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన జాజుల
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో బిసి సంక్షేమ శాఖను హుస్నాబాద్ శాసనసభ్యులు, మంత్రి పొన్నం ప్రభాకర్ కు కేటాయించడాన్ని బిసి...
త్వరలో జాతీయస్థాయిలో ఉన్నత విద్యా కమిషన్
న్యూఢిల్లీ: దేశంలో ఏకీకృత ఉన్నత విద్యా నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు అవుతుంది. ఈ దిశలో హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆ ఫ్ ఇండియా (హెచ్ఇసిఐ)ను నెలకొల్పుతా రని, సంబంధిత హెచ్ఇసిఐ బిల్లును త్వర...
త్వరలో ఉన్నత విద్యాకమిషన్
ఈ పరిధిలోకి రాని మెడికల్, లా కాలేజీలు
పార్లమెంట్లో ఏకీకృత నియంత్రణ బిల్లు
నూతన విద్యావిధానంలోని ప్రతిపాదనే
కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్
ఇప్పటి యుజిసి స్థానంలో కొత్త వ్యవస్థ
న్యూఢిల్లీ : దేశంలో...
హమాస్ దాడికి 10 మంది నేపాల్ విద్యార్థుల బలి
ఖాట్మండ్ : ఇజ్రాయెల్పై హమాస్ దాడిలో నేపాల్ విద్యార్థులు పదిమంది ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గాయపడ్డారు. గాజా స్ట్రిప్ సమీపాన కిబ్బుట్జ్ అల్యూమిమ్ వద్ద ఒక వ్యవసాయ క్షేత్రంలో 17 మంది...
కేంద్రంలో ఓబిసి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి
పోస్టర్ ఆవిష్కరణలో మంత్రి శ్రీనివాస్గౌడ్
హైదరాబాద్ : దేశంలో మెజారిటీ జనాభా ఉన్న ఓబిసిల కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, జనాభా లెక్కలలో కుల గణనను లెక్కించాలని రాష్ట్ర పర్యాటక...
ఈ నెల 16న విశాఖలో బిసిల మహా గర్జన : కృష్ణయ్య
మన తెలంగాణ / హైదరాబాద్ : వచ్చే -పార్లమెంటు ఎన్నికల నాటికి బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. కేంద్రంలో...
క్రియా విశ్వవిద్యాలయంలో కాన్వొకేషన్ 2023
క్రియా విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ లోని సిటీలో ఉన్న దాని క్యాంపస్లో కాన్వొకేషన్ వేడుకను నిర్వహించింది. కాన్వొకేషన్ వేడుక UG కోహోర్ట్ ఆఫ్ SIAS (స్కూల్ ఆఫ్ ఇంటర్వోవెన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్) (2023),...
ఆచరణకు నోచుకోని నూతన విద్యావిధానం!
విద్యార్థులు సమగ్ర వికాసం పొందేలా కస్తూరి రంగన్ కమిటీ విడుదల చేసిన జాతీయ విద్యా విధానం నివేదిక అనేక తర్జనభర్జనల మధ్య కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ నివేదికలోని అంశాల్లో ముఖ్యంగా విద్యాహక్కు...
జాతీయ స్థాయిలో బిసి మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలి: ఆర్.కృష్ణయ్య
జాతీయ స్థాయిలో బిసి మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలి
ప్రధానికి ఆర్.కృష్ణయ్య లేఖ
మన తెలంగాణ / హైదరాబాద్ : జనాభాలో 56 శాతం ఉన్న బిసిల సంక్షేమం కోసం జాతీయ స్థాయిలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను...
కేంద్ర కార్మికశాఖ మంత్రితో ఆర్ కృష్ణయ్య భేటీ
న్యూఢిల్లీ: ఢిల్లీలోని శ్రమశక్తి భవన్ లో శనివారం కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ను రాజ్యసభ సభ్యులు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య...
మాతృభాషలో విద్యాబోధనతో ఉత్తమ ఫలితాలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్బోధ
46మంది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాల అందజేత
తెలంగాణ నుంచి ముగ్గురికి అవార్డులు
రాష్ట్రపతి చేతులమీదుగా పురస్కారాలు అందుకున్న కె రామయ్య, టిఎన్ శ్రీధర్, సునీతారావు
న్యూఢిల్లీ: మాతృభాషలో విద్యార్థులకు విద్యా బోధన...
దేవేంద్ర ఫడ్నవీస్ కు హోం, ఆర్థిక శాఖలు !
ముంబై : బిజెపి సహాయంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏడు వారాల తర్వాత, ఏక్నాథ్ షిండే తన డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు హోం, ఆర్థిక శాఖలలను అప్పగించారు.18 మంది...
కేంద్రీయ విద్యాలయాల్లో 12వేల టీచరు పోస్టులు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాలలో 12 వేల అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక నవోదయ స్కూళ్లలో 3 వేల టీచరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర విద్యా...
సేవకుల తయారీకే బ్రిటిష్ విద్యావిధానం: ప్రధాని మోడీ
సేవకుల తయారీకే బ్రిటిష్ విద్యావిధానం
ఈ అవశేషాలు గతిస్తేనే భవిష్యత్తు
స్పష్టం చేసిన ప్రధాని మోడీ
కొత్త విద్యావిధానంపై మూడురోజుల సదస్సు
వారణాసి: బ్రిటిష్ విద్యావిధానం దేశంలో పలు అవలక్షణాలను అవశేషాలుగా మిగిల్చిందని ప్రధాని...
రెబెల్ మంత్రుల శాఖలు కట్
మరొకరికి కేటాయించిన మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్
ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మలుపులు తిరుగుతోంది. తాజాగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. 9 మంది రెబల్స్ మంత్రులను వారి...
పాక్ విద్యా సంస్థల్లో నమోదు చేసుకోవద్దని భారతీయ విద్యార్థులకు హెచ్చరిక!
న్యూఢిల్లీ: భారత పౌరులు ఉన్నత విద్య కోసం పాకిస్థాన్కు వెళ్లవద్దని యూజిసి, ఎఐసిటిఈ శుక్రవారం అడ్వయిజరీ(సలహా) జారీ చేశాయి. కమిషన్, తన నోటీసులో, పాకిస్తాన్లోని విద్యా సంస్థ నుండి డిగ్రీ పొందిన భారతీయ...
కర్ఫ్యూను ఉల్లంఘించిన శ్రీలంక విద్యార్థులు
వాటర్ కెనాన్లు, భాష్పవాయువులు ప్రయోగిస్తున్న పోలీసులు
కొలంబో: శ్రీలంక సంక్షోభం రోజురోజుకి ముదురుతోంది. సుస్థిరతను అందిస్తానంటూ 2019లో అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు రాజపక్షకు వ్యతిరేకంగా రాజకీయ వాతావరణం మారుతోంది. శ్రీలంకలో దిగజారిన ఆర్థిక సంక్షోభంకు...
సుమీ నుంచి విద్యార్థులందరి తరలింపు
భారత విదేశాంగ శాఖ వెల్లడి
కీవ్/న్యూఢిల్లీ: ఉక్రెయిన్లోని యుద్ధ పీడిత సుమ్మీ నగరంలో చిక్కుపడ్డ భారతీయ విద్యార్థులందరిని సురక్షితంగా భారత్కు తీసుకువస్తున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వశాఖ మంగళవారం తెలిపింది. వారిని పలు...
ఉక్రెయిన్ నుంచి వచ్చిన 39మంది రాష్ట్ర విద్యార్థులు
శంషాబాద్ ఎయిర్పోర్టులో స్వాగతం చెప్పిన అధికారులు, ప్రజాప్రతినిధులు
మనతెలంగాణ/హైదరాబాద్/ శంషాబాద్ :యుద్ధ నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి రాష్ట్రానికి చెందిన పలువురు విద్యార్థులకు ఉన్నతాధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు ఆదివారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో స్వాగతం...