Home Search
హైకోర్టు నిర్మాణం - search results
If you're not happy with the results, please do another search
జ్ఞానవాపి సర్వేపై స్టే కుదరదు: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ : వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ఆవరణలో ఆర్కియాలాజికల్ సర్వే అంశంపై సుప్రీంకోర్టు శుక్రవారం స్పందించింది. సర్వేపై అలహాబాద్ హైకోర్టు వెలువరించిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఎఎస్ఐ శాస్త్రీయ...
నేర రాజకీయాలను అడ్డుకోవాలి
భారత ప్రజాస్వామ్యం నేరచరితుల చేతిలో బందీ అయింది. స్వచ్ఛమైన రాజకీయాలు, విలువలతో కూడిన సేవాతత్పరులు, అభివృద్ధి రాజకీయాలు కనుచూపు మేరలో కనిపించనిస్థితి నెలకొన్నది. దురాజకీయాల ఉధృతిలో ప్రజాస్వామ్యం అపహాస్యం కావడం ఆధునిక రాజకీయాల...
వారంలోగా ప్రొఫెసర్ల పదోన్నతుల ప్రక్రియ పూర్తి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో టీచింగ్ ఆసుపత్రుల్లో 190 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించే ప్రక్రియను వారంలోగా పూర్తి చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు అధికారులకు ఆదేశించారు. కౌన్సిలింగ్ను...
ప్రజా ప్రతినిధులతో మంత్రి హరీశ్ రావు సమావేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రి నూతన నిర్మాణానికి ప్రజాప్రతినిధులు ఏకగ్రీవ అభిప్రాయం తెలిపారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు పేర్కొన్నారు. ఉస్మానియా ఆస్పత్రి నూతన నిర్మాణ అంశంపై సోమవారం ఆస్పత్రి...
ఆదివాసీలపై కేంద్రం జులుం
గత ఐదేండ్లుగా కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన అనేక అటవీ సంబంధిత శాసనాలు, విధానాలు ఆదివాసీ అటవీ హక్కులను హరిస్తున్నాయి. ముఖ్యంగా షెడ్యూల్డ్ ప్రాంత ఆదివాసీ స్వీయ పాలనకు ఉద్దేశించిన గ్రామ సభ...
కేసుల సత్వర పరిష్కారమే అందరి ధ్యేయం కావాలి
పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి
హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్
మెదక్: కేసుల సత్వర పరిష్కారమే అందరి ధ్యేయం కావాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. కోర్టులకు వెళితే...
కులాల వారీగా భూకేటాయింపులా?
హైటెక్ రాష్ట్రంలో ఇదేం విధానమంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసిన హైకోర్టు
హైదరాబాద్ : కులాల వారీగా భూములు కేటాయించడమేంటని హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కులాల వారీగా భూములు కేటాయించడం ఆర్టికల్ 14కి విరుద్ధమని...
గిట్లుంటది.. స్వయం పాలనా ‘సౌధం’
రాష్ట్ర గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసేలా నిర్మించిన నూతన సచివాలయం భవనం ప్రారంభానికి సిద్ధమైంది. ఎన్నో ప్రత్యేకతలతో కూడిన ఈ భవనాన్ని పార్లమెంట్భవనం సెంట్రల్ విస్టా కన్నా విశాలంగా నిర్మించారు. దేశంలోనే ఎత్తైన భవనంగా,...
తాండూరులో కారు చిచ్చు: ఫైలెట్ వర్సెస్ పట్నం
తాండూరు : తాండూరులో కారు పార్టీలో వర్గపోరు తగ్గడం లేదు. రోజు రోజుకు బిఆర్ఎస్ పార్టీలో వర్గం పోరు ఎక్కువైపోతుంది. అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యే ఫైలెట్ రోహిత్రెడ్డి, ఎమ్మెల్సీ...
ఒయు ఒడిలో సందడి
యూనివర్శిటీ అనగానే మెట్టు మెట్టు ఎక్కి పైకొచ్చిన విద్యార్థులు, వివిధ కోర్సులు, పుస్తకాలు, ప్రొఫెసర్లు, పరిశోధనలు అంతా గంభీర నిశ్శబ్ద వాతావరణమే ఉంటుంది. అక్కడి దృశ్యమంతా విద్యార్జనతో ఉన్నత స్థాయి ఉద్యోగ సాధన...
మైనారిటీలను విద్యకు దూరం చేసే కుట్ర
పిజి పూర్తి చేసి ఎంఫిల్, పిహెచ్డి ప్రవేశాలు పొందిన మైనారిటీ అభ్యర్థులకు ఆర్ధిక వెసులుబాటు లేకపోవడం వల్ల పై చదువులు చదివే వారికి నిరోధకంగా మారింది. అల్పసంఖ్యాక వర్గాల వారిని ఈ వెనుకబాటుతనం...
ఇడబ్ల్యుఎస్తో శాశ్వత అసమానతలు
భారతదేశం విభిన్న కులాలు, మతాలు, సంస్కృతులు, భాషలతో మిళితమైనది. కుల వ్యవస్థ సామాజిక వ్యవస్థగా ఉన్న ఈ దేశంలో మెజారిటీ కులాలకు అంటే బహుజనులైన షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్, వెనుకబడిన తరగతుల...
కేంద్ర మంత్రి రాణె ఇంటి వద్ద అక్రమ నిర్మాణాలు కూల్చేయండి
బాంబే హైకోర్టు ఆదేశాలు.. రూ. 10 లక్షల జరిమానా
ముంబై : కేంద్రమంత్రి నారాయణ రాణెకు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది ముంబై లోని ఆయన ఇంటివద్ద అక్రమ కట్టడాలను కూల్చేయాలంటై మున్సిపల్...
అవినీతి కట్టడం కుప్పకూలింది
ట్విన్టవర్స్ కూల్చివేతపై సందర్శకుల హర్షాతిరేకాలు
కూల్చివేతను తికించడానికి వందల సంఖ్యలో చేరిన జనం
న్యూఢిల్లీ: జీవితంలో ఒక్క సారి మాత్రమే లభించే అరుదైన అవకాశమైన నోయిడా సూపర్టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేతను కళ్లారా చూడడం కోసం...
భారత న్యాయ వ్యవస్థ
బ్రిటీష్ కాలంలో న్యాయవ్యవస్థ..
బ్రిటీష్కు పూర్వం దివ్య పరీక్షలు ఉన్నాయి.
బ్రిటీష్ వారు దివ్య పరీక్షలు రద్దు చేసి అద్భుతమైన న్యాయవ్యవస్థను పరిచయం చేశారు.
బ్రిటీష్ ప్రభుత్వం భారతదేశంలో మొదటగా రెండు న్యాయస్థానాలు ఏర్పాటు చేసింది.
1. సదర్...
న్యాయ సమీక్షాధికారం
రాజ్యాంగ పరిరక్షణ హక్కు (ఆర్టికల్-32):
ఈ హక్కును బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగానికి త్మ/హృదయం వంటిది అని వ్యాఖ్యానించారు.
ఇది హక్కులకే హక్కు వంటిది.
32వ ఆర్టికల్ ప్రకారం సుప్రీం హక్కుల ఉల్లంఘనకి రిట్లు జారి చేస్తుంది.
ఆర్టికల్ 226...
భారత రాజ్యాంగం
రాజ్యాంగ రూపకల్పన
భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ రూపొందించింది. దీనిని కేబినెట్ మిషన్ ప్లాన్ 1946 ద్వారా ఏర్పాటు చేశారు.
స్వతంత్ర భారతదేశం కోసం రాజ్యాంగాన్ని రూపొందించే చారిత్రాత్మక పనిని పూర్తి చేయడానికి రాజ్యాంగ సభకు...
కుట్రల కేంద్రం
రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛకు సంకెళ్లు
మత పిచ్చి తప్ప మరో చర్చ
రైతులతో పెట్టుకోవద్దన్నా పెడచెవిన పెట్టారు కేంద్రం సహకరించకపోయినా అన్నదాతలను ఆదుకుంటున్నాం
విభజన చట్టంలోని హామీలన్నీ బుట్టదాఖలు
కేంద్రం నయా పైసా ఇవ్వలేదు, బయ్యారం స్టీల్...
శివసేన నాయకుడు సంజయ్ రౌత్ పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా
ముంబై: బిజెపి నేత కిరీట్ సోమయ్య భార్య, మేధా కిరీట్ సోమయ్య సోమవారం శివసేన నాయకుడు సంజయ్ రౌత్పై బొంబాయి హైకోర్టులో రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. మీరా-భయందర్...
తాజ్మహల్లో మూతపడ్డ 22 గదుల ఫోటోలు విడుదల
లక్నో : తాజ్ మహల్ లోని భూగర్భంలో మూతపడి ఉన్న 22 గదులకు సంబంధించిన కొన్ని ఫోటోలను భారత పురావస్తు శాఖ విడుదల చేసింది. ఆ గదుల మరమ్మతుల ఫోటోలను ట్విటర్లో పోస్ట్...