Home Search
ఎస్సి కార్పొరేషన్ - search results
If you're not happy with the results, please do another search
తేల్చుడు కాదు.. నాన్చుడే!
మన తెలంగాణ/హైదరాబాద్: ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి’ అనే సామెతను కేంద్ర ప్రభుత్వం బాగా వంటపట్టించుకొన్నట్లుగా ఉందని, అందుకే తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న స మస్యలను పరిష్కరించకుండా వాయిదాలు వే...
ఇది ప్రజా ప్రభుత్వం
*ఆరు గ్యారెంటీలపై వంద రోజుల్లో కార్యాచరణ
*ప్రజా పాలనలో దేశానికే ఆదర్శం కాబోతున్నాం
*అమరుల ఆశయాలు, ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కృషిచేస్తాం
*తొలి అడుగులోనే సంక్షేమానికి మా ప్రభుత్వం నాంది పలికింది
*మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి...
బిసిల డిమాండ్లు పరిష్కరించాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బిసి మహాసభ డిమాండ్
మన తెలంగాణ / హైదరాబాద్ : బిసిల ప్రధాన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని బిసి మహాసభ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేసింది. జాతీయ బిసి...
40 ఏళ్ల తర్వాత మళ్లీ భారత్శ్రీలంక ఫెర్రీ సర్వీస్ ప్రారంభం
న్యూఢిల్లీ: దాదాపు 40 ఏళ్ల తర్వాత భారత్శ్రీలంక మధ్య అంతర్జాతీయ హైస్పీడ్ ప్యాసింజర్ ఫెర్రీ సర్వీస్ ప్రారంభమైంది. 40 ఏళ్ల క్రితం శ్రీలంకలో సివిల్ వార్ వల్ల ఆగిపోయిన ఈ సర్వీస్ ఇప్పుడు...
పోలీసు అధికారులు విధి నిర్వహణలో…
విజ్ఞానం, వృత్తి నైపుణ్యాలను నవీకరించుకోవాల్సిన అవసరం ఉంది : డిజిపి అంజనీ కుమార్
మన తెలంగాణ/హైదరాబాద్ : పోలీసు అధికారులు విధి నిర్వహణలో ఉత్పాదకత సాధించడానికి ఎప్పటికప్పుడు తమ విజ్ఞానం, వృత్తి నైపుణ్యాలను నవీకరించుకోవలసిన...
భూములు అమ్మడం కాదు… హాస్టళ్ళు, గురుకులాలు నిర్మించాలి
ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి
బిసి విద్యార్థి సంఘం డిమాండ్
వేలమంది విద్యార్థులతో భారీ ధర్నా
మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రభుత్వ భూములు అమ్మడం ఆపి వాటిలో - హాస్టళ్ళు -...
సబ్బండ వర్గాలకు సర్కార్ అండ
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వం పేదరికం నిర్మూలనకు కట్టుబడి ఉందని రాష్ట్ర ఎస్సి అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. అన్ని కులాలు, మతాలను గౌరవిస్తూ వారికి సమానంగా సంక్షేమాన్ని...
తెలంగాణ రాష్ట్రంలోనే క్రైస్తవులకు రక్షణ : మంత్రి కొప్పుల
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవులకు అన్ని విధాలా మేలు జరుగుతోందని ఎస్సి అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం డాక్టర్ బిఆర్...
కులగణన, చట్టసభల్లో రిజర్వేషన్ అంశాలను మెనిఫెస్టోలో పెట్టాలి
కాంగ్రెస్ అద్యక్షుడు ఖర్గేకు రాష్ట్ర బిసి నేతల వినతి
హైదరాబాద్ : జనగణనలో కులగణన, చట్టసభలలో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామనే అంశాలను తమ పార్టీ మేనిఫెస్టోలో పెట్టాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ...
బిసిలది రాయితీల పోరాటం కాదు…. ఇక రాజకీయ పోరాటమే
రాష్ట్ర రాజకీయాల్లో మెమెంతో మాకంత దక్కాల్సిందే
ఓటు ఆయుధంగా రాజకీయ అధికారం సాధిస్తాం
ఆగస్టు సింహగర్జనలో రాజకీయ వేదిక ప్రకటిస్తాం
ఘనంగా రాజకీయ ప్లీనరీ....హాజరైన అఖిలపక్ష నేతలు, సామాజిక ఉద్యమ నేతలు
హైదరాబాద్ :...
అరవింద్ నువ్వెంత ..నీ బతుకెంత?
మండిపడ్డ ఎర్రళ్ల శ్రీనివాస్
హైదరాబాద్ : బిజెపి నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్పై తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌళిక వసతుల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం...
పోడు కేసులు ఎత్తేస్తాం
మనతెలంగాణ/హైదరాబాద్/కుమ్రం భీం ఫాబాద్: కొట్టేసినందుకు ఆది వాసీ గిరిజన బిడ్డలపై పెట్టిన కేసులు ఎత్తివేస్తామ ని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. ఇక వా రిపై ఎలాంటి కేసులు ఉండవని స్పష్టం చేశారు. ఒకవైపు...
దేశం గర్వించదగ్గ ప్రాజెక్టు కాళేశ్వరం
మహాదేవపూర్: భారతదేశం గర్వించదగ్గ గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం అని తెలంగాణ రాష్ట్ర ఎస్సి సెల్ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం దేవస్థానంలో అమ్మవారిని దర్శించుకున్న...
సిఎం కెసిఆర్కు ఆర్ కృష్ణయ్య లేఖ
హైదరాబాద్ : బిసి సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన గురువారం...
గీతా కార్మిక సహకార ఆర్థిక సంస్థ చైర్మన్గా పల్లె రవి కుమార్
హైదరాబాద్ : రాష్ట్ర గీతా కార్మిక సహకార ఆర్థిక సంస్థ కార్పొరేషన్ చైర్మన్గా పల్లె రవికుమార్ గౌడ్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి...
బిఆర్ఎస్కు జేజేలు ‘మహా’ పార్టీలకు బెంబేలు
మన తెలంగాణ/హైదరాబాద్: మహారాష్ట్రలో బిఆర్ఎస్ ప్రభంజనం సృష్టించనున్నదని, పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ‘మహారాష్ట్రలో బిఆర్ఎస్కు రోజురోజుకు పెరుగుతున్న ఆదరణకు రాజకీయ పార్టీలు బెంబేలెత్తిపోతున్నాయి. అది వ్యక్తి విజయం కాదు....
పేదలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు..
బెంగళూరు: కర్ణాటకలో బిజెపి సోమవారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి (యుసిసి), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సి)ని అమలు చేస్తామని బిజెపి హామీ ఇచ్చింది. కర్ణాటకలో ఉమ్మడి...
చరిత్ర పుటపై చెరగని సంతకం
ఉద్యమ సారథిగా కెసిఆర్ తన డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రారంభించుకున్న తొలి రోజుల్లో యావత్ తెలంగాణలో కెసిఆర్కు ప్రజలు ఎలాంటి...
జాతీయ స్థాయిలో బిసి మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలి: ఆర్.కృష్ణయ్య
జాతీయ స్థాయిలో బిసి మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలి
ప్రధానికి ఆర్.కృష్ణయ్య లేఖ
మన తెలంగాణ / హైదరాబాద్ : జనాభాలో 56 శాతం ఉన్న బిసిల సంక్షేమం కోసం జాతీయ స్థాయిలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను...
నిలువెత్తు సంక్షేమ రూపం
భారత రాజ్యాంగంలో 46వ అధికరణ ప్రకారం బలహీన వర్గాల ఆర్థిక ప్రయోజనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. ఆధునిక ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ్ఛతో పాటు సంక్షేమం...