Home Search
భారత కరెన్సీ రూపాయి విలువ - search results
If you're not happy with the results, please do another search
వడ్డీ రేటు 0.50% పెంపు
5.40 శాతానికి పెరిగిన రెపో రేటు
వరుసగా మూడోసారి పెంచిన ఆర్బిఐ
ద్రవ్యోల్బణం కట్టడీనే లక్షమని వెల్లడి
మరింత భారం కానున్న ఇఎంఐలు
న్యూఢిల్లీ : మరోసారి ఆర్బిఐ వడ్డీ రేట్లను పెంచింది. ఈసారి అధికంగా 0.50 బేసిస్...
ఒకే రోజు 45 పైసలు పెరిగింది..
డాలర్తో పోలిస్తే భారతీయ కరెన్సీ వేగంగా రికవరీ
ముంబై : అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ మళ్లీ కోలుకుంటోంది. విదేశీ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు పెరగడం, దేశీయ ఈక్విటీల్లో కొనుగోళ్ల కారణంగా శుక్రవారం...
పాలపొడిపైనా జిఎస్టి విధిస్తే ప్రజలేం తింటారు ?
కేంద్ర ప్రభుత్వంపై దీదీ ధ్వజం
కోల్కతా : బొరుగులు, పాలపొడి వంటి వస్తువుల పైనా బీజేపీ సారథ్యం లోని కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ అమలు చేస్తోందని మరి పేద ప్రజలు ఏం తింటారు...
1 యూరో = 1 డాలర్
20 ఏళ్లలో తొలిసారి యూరో దారుణమైన పతనం
తీవ్ర సంక్షోభంలో యురోపియన్ ఆర్థిక వ్యవస్థ
ఉక్రెయిన్ష్య్రా యుద్ధమే ప్రధాన కారణం
వాషింగ్టన్/ న్యూఢిల్లీ : అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణిస్తుండగా, మరోవైపు...
చరిత్రలోనే తొలిసారి
79కి పడిపోయిన రూపాయి
న్యూఢిల్లీ : కరెన్సీ మార్కెట్లో రూపాయి చారిత్రాత్మక పతనాన్ని చూసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ చరిత్రంలోనే మొదటిసారిగా 79 దిగువకు పడిపోయింది. బుధవారం భారతీయ కరెన్సీ 19...
రూ.7 లక్షల కోట్లు ఆవిరి
మార్కెట్ల భారీ పతనంతో తుడిచిపెట్టుకుపోయిన ఇన్వెస్టర్ల సంపద
1,416 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
గ్లోబల్ మార్కెట్ల పతనం ప్రభావమే కారణం
ముంబై : గ్లోబల్ మార్కెట్ల పతనంతో దేశీయ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఒక్క రోజే...
రష్యా నుంచి చవగ్గా చమురు!
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రపంచమంతటి మీద ప్రభావం చూపుతుందని అనుకున్నదే. ప్రాథమికంగా ఆ రెండు దేశాల నుంచి దిగుమతి చేసుకునే సరకుల సరఫరాలో అంతరాయమేర్పడి వాటి ధరలు పెరుగుతాయని ఊహించిందే. అంతకు మించి...
మోడీకి చమురు ధరల పీడ కలలు!
సోమవారం నాడు అంతర్జాతీయ మార్కెట్లో పీపా ముడి చమురు ధర 70.82 డాలర్లు (2019 మే తరువాత ఇది గరిష్ఠం) పలికి 68 డాలర్లకు పడిపోయింది. మంగళవారం భారతీయ కాలమానం ప్రకారం ఉదయం...
మక్కల దిగుమతి ఎవరికి మేలు?
జూన్ 25న నితీష్ కుమార్ నాయకత్వంలోని ఐక్య జనతాదళ్ (జెడియు) బిజెపి ఎల్జెపి, ఇతర చిన్నపార్టీల సంకీర్ణ కూటమి ఏలుబడిలో తాము నష్టపోతున్నామని, రక్షణ కల్పించాలని కోరుతూ కొందరు రైతులు మొక్కజొన్న హోమం...
విదేశాల నుంచి వచ్చేవారికి చార్జీలు నిర్ణయించిన కేంద్రం…
కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు
మే 7నుంచి 64 విమానాల్లో తరలింపు
లండన్ నుంచి ఢిల్లీకి ఒక్కొక్కరికి రూ.50 వేలు
కరోనా రక్కసి కరాళ నృత్యం చేస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితి ఏర్పడింది. భారతీయులు...