Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
బెంగాల్ ఎన్నికలు రక్తసిక్తం
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో శనివారం పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మరోసారి పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగింది. అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బిజెపి కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు యుద్ధ...
పోడు భూ పట్టాలతో ఆ భూమిపై సర్వ హక్కులు గిరిజనులవే
మెదక్ : ఏళ్ల తరబడి సాగు చేసుకున్నప్పటికి భూమికి హక్కుదారులు కాలేక పోయిన గిరిజనులకు శాశ్వత హక్కు కల్పిస్తూ పోడు భూములకు పట్టాలు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్దేనని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య...
మా కోచ్ ఫ్యాక్టరీ మాగ్గావాలే!
మా కోచ్ ఫ్యాక్టరీ మాకు కావాలె అని ముక్తకంఠంతో కాజీపేట ప్రజలు నినదిస్తుంటే.. అదేం పట్టని కేంద్ర బిజెపి నాయకత్వం మాత్రం ప్రాధాన్యత లేని వ్యాగన్ పరిశ్రమకు నిన్న ప్రధాని మోడీ చేతుల...
హర్యానా పొలాల్లో రాహుల్ హల్చల్..
చండీగఢ్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శనివారం హర్యానాలోని సోనిపట్లో అనూహ్యంగా రైతులతో మమేకం అయ్యారు, ఢిల్లీ నుంచి హిమాచల్ప్రదేశ్కు వెళ్లుతుండగా మదీనా గ్రామం శివార్లలో ఆగారు. అక్కడి వరిపొలంలో పనులు...
వైఎస్ఆర్ ఆశయాలను సాధించాలి
విద్యానగర్: సంక్షేమ పథకాలతో పేదల సాధికారత, వి ద్యాభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసిన మహనీయుడు వై. ఎస్ రాజశేఖర రెడ్డి అని సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అనిల్కుమార్ యాదవ్...
బిఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లెందుకే బిజెపి విజయ సంకల్ప సభ : మంత్రి కొప్పుల
హైదరాబాద్ : బిఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లెందుకే బిజెపి విజయ సంకల్ప సభ పెట్టిందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బిఆరెఎస్ పాలన,ముఖ్యమంత్రి కెసిఆర్ పై బురద జల్లెందుకే బిజెపి...
నాటి వైఎస్ఆర్ పథకాలే నేడు దేశానికి ఆదర్శం: రాహుల్
హైదరాబాద్: నాడు ఉమ్మది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ వివిధ రంగాలలో వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలే నేడు దేశమంతటికి ఆదర్శంగా ఉన్నాయని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ...
పోడు భూములపై గిరిజనులకు శాశ్వత హక్కు
రాష్ట్రవ్యాప్తంగా 4లక్షల 4వేల ఎకరాలకు పోడు పట్టాల పంపిణీ
అటవీ ప్రాంత విస్తీర్ణంలో 10.71శాతం పంపిణీతో దేశంలోనే నంబర్వన్
కాంగ్రెస్, బిజెపిలు గిరిజనులను కేవలం ఓటుబ్యాంకుగానే గుర్తించారు
తెలంగాణలో అభివృద్ధి లేదంటున్న...
పార్లమెంట్ సమావేశాల్లో మణిపూర్ హింసపై చర్చిస్తాం : వామపక్ష ఎంపీలు
ఇంఫాల్ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ హింసను చర్చకు లేవదీస్తామని వామపక్ష ఎంపీల బృందం శనివారం వెల్లడించింది. ఇదే సమయంలో భారత్ కోరితే మణిపూర్ సంక్షోభం పరిష్కారానికి సహకరిస్తామని అమెరికా రాయబారి...
నాటి వైఎస్ఆర్ పథకాలే నేడు దేశానికి ఆదర్శం
హైదరాబాద్: నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ వివిధ రంగాలలో వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలే నేడు దేశమంతటికి ఆదర్శంగా ఉన్నాయని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ...
బోనగిరి బిఆర్ఎస్లో చేరికల జోరు
యాదాద్రి భువనగిరి : భువనగిరి నియోజకవర్గంలోని బిఆర్ఎస్లోకి చేరికల జోరు కొనసాగుతున్నది. వివిధ పార్టీల నాయకులు రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా గులాబీ కండువా కప్పుకుంటున్నారు. తాజాగా భువనగిరి...
రాష్ట్రంలో బిజెపి ఓటమిని అంగీకరించేలా మోడీ ప్రసంగం
హైదరాబాద్ : వరంగల్ జిల్లాలో జరిగిన బిజెపి బహిరంగ సభలో మోడి మాట్లాడిన తీరు రాష్ట్రంలో బిజెపి ఓటమిని అంగీకరించినట్లు కనిపించిందని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె.వాసుదేవరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీపై ఒక్క...
కమలంలో కల్లోలం
రంగారెడ్డి : కమల దళంలో ఊపు తప్ప నైరాశ్యం కనిపిస్తుంది. వలసనేతలతో పార్టీ నిండటంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో సత్తాచాటుతామన్న ఆశలు అంతలోనే ఆవిరైపోతున్నాయి. వలస వచ్చే నేతల సంగతి...
తెలంగాణ దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం : పిఎం మోడీ
వరంగల్ : దేశాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం పాత్ర కీలకంగా మారిందని ఆత్మ నిర్మల్ భారత్లో తెలంగాణ రాష్ట్రం ప్రధాన భూమిక పోషిస్తోందని దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు. శనివారం హనుమకొండ జిల్లా...
ప్రధాని మోడీకి మంత్రి హరీశ్రావు స్ట్రాంగ్ కౌంటర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై అనవసర విమర్శలతో రాష్ట్ర పర్యటనలు సాగుతున్నాయని మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్, బీజేపీ నేతలపై ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలోకి పెట్టుబడులు వెల్లువెత్తడానికి కేసీఆర్ ఆదర్శవంతమైన నాయకత్వమే...
తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తున్నాం
హన్మకొండ : తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. వరంగల్ పర్యటనకు వచ్చిన పీఎం ముందుగా భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆర్ట్...
ఢిల్లీలో అవార్డులిచ్చి.. గల్లీలో తిడుతుర్రు
మెదక్: ఢిల్లీలో అవార్డులిచ్చి గల్లీలో తిడుతున్నారని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరిశ్ రావ్ మండిపడ్డారు. జిల్లా నర్సాపూర్ లో మంత్రి హరిశ్ రావ్ గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ...
దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం కెసిఆర్ది: మోడీ ఆరోపణ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలోనే అత్యంత అవినీతి పాలనగా తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆయన అభివర్ణించారు. శనివారం వరంగల్లో వివిధ...
బెంగాల్ పంచాయతీ ఎన్నికల పోలింగ్లో 9 మంది మృతి
కోల్కత: పశ్చిమ బెంగాల్లో మూడు అంచెల పంచాయతీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. పోలింగ్కు సంబంధించి జరిగిన హింసాత్మక ఘటనలలో 9 మంది మరనించినట్లు అధికారులు తెలిపారు. మృతులలో ఐదుగురు టిఎంసి...
రాహుల్కు ఎదురుదెబ్బ
అహ్మదాబాద్ : లోక్సభ ఎంపిగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు ఇక ముందు కూడా కొనసాగనుంది. ప్రధాని మోడీ ఇంటిపేరుపై వ్యాఖ్యల సంబంధిత కేసులో గుజరాత్ హైకోర్టు నుంచి రాహుల్కు శుక్రవారం చుక్కెదురైంది.సూరత్...