Home Search
సిబిఐ - search results
If you're not happy with the results, please do another search
మతతత్వ ఎజెండా కోసమే ఈ దూకుడు!
దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే బిజెపి తన రహస్య ఎజెండా, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పూర్తిగా పరిపాలనలో అమలు జరపాలన్న లక్ష్యం కనపడుతుంది!? ఆ లక్ష్యసాధన దిశగా ఎదురయ్యే అడ్డంకులను తొలగించుకోవడానికి అందివచ్చిన...
వివేకా హత్య కేసు మళ్లీ సుప్రీంకోర్టుకు సునీతా రెడ్డి
హైదరాబాద్ : వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి తాజాగా మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఈ కేసులో సునీతా రెడ్డి వివిధ అంశాలను వ్యతిరేకిస్తూ గతంలో...
ఉగ్రవాదులకు షెల్టర్ జోన్గా నగరం: బండి సంజయ్
హైదరాబాద్ : ఉగ్రవాదులకు పాతబస్తీ అడ్డాగా మారిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉగ్రవాదులకు మజ్లిస్ పార్టీ ఆశ్రయం కల్పిస్తోందని మండిపడ్డారు. గతంలో...
ఢిల్లీ లిక్కర్ స్కాం బూటకం
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు బూటకం అని, కేవలం నిజాయితీగల ఆప్ను అప్రతిష్టపాలుచేసే బిజెపి యత్నం అని పార్టీ నేత, సిఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులకు...
సిసోడియా కస్టడీ 23 వరకూ పొడిగింపు
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైలులో ఉన్న ఆప్ సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు తిరిగి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన జుడిషియల్ కస్టడీని స్థానిక ఢిల్లీ కోర్టు ఈ నెల...
మే 23 వరకు మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడగింపు!
న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ వ్యవహారంలో... ఈడి కేసులో ఆప్ మాజీ మంత్రి మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు మే 23 వరకు పొడగించింది. మనీశ్ సిసోడియా అనేకసార్లు పెట్టుకున్న...
తీహార్ జైలులోకి కత్తులు ఎలా వచ్చాయి: ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: గ్యాంగ్స్టర్ టిల్లూ తాజ్పురియాపై ప్రత్యర్థి గ్యాంగుకు చెందిన ఖైదీలు జైలులో దాడిచేసిన సందర్భంలో దొరికిన నాలుగు కత్తులు ఎక్కడివని ఢిల్లీ హైకోర్టు సోమవారం తీహార్ జైలు అధికారులను ప్రశ్నించింది. జైలు ప్రాంగణంలో...
ఖర్గేను చంపడమంటే ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే: రేవంత్ రెడ్డి
ఖర్గేను చంపడమంటే ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే
ఖర్గే హత్య వ్యవహారంపై జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు
మణికంఠ రాథోడ్ ను బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించాలి.
150 సీట్లతో కర్ణాటకలో గెలవబోతున్నాం
తెలంగాణలో అధికారంలో వస్తాం
ఖర్గే నేతృత్వంలో కేంద్రంలో...
చంద్రబాబు బినామీల రాజధాని అమరావతి: సురేష్
అమరావతి: పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కమ్యూనిస్టులు కూడా వ్యతిరేకించారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పెత్తందార్లతో పోరాడి పేదలను గెలిపిస్తున్న నాయకుడు సిఎం వైఎస్ జగన్...
వివేకా హత్యకు ముందు, తర్వాత..
మన తెలంగాణ/ హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసిపినేత, కడప ఎంపి అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై సిబిఐ ఇటీవల...
కేజ్రీవాల్పై తప్పుడు ప్రచారం
ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వం నిర్ణయాన్ని తిరగదోడి సిబిఐ, ఇడిల పేరుతో వేధించడం ప్రజాస్వామ్య పునాదులు పతనం అవుతున్న జాడలకు చిహ్నం! ఇప్పటికే అత్యంత ప్రజాదరణ చూరగొన్న విద్యా మంత్రి, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను...
వాప్కాస్ మాజీ సిఎండి ఇంట్లో నోట్ల గుట్టలు
న్యూఢిల్లీ: కేంద్ర జల్శక్తి మంత్రిత్వ శాఖ నియంత్రణలో పనిచేసేప్రభుత్వ రంగ సంస్థ వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీసర్వీసెస్( వాప్కాస్) ఇండియా లిమిటెడ్ మాజీ సిఎండి రాజిందర్ కుమార్ గుప్తా, ఆయన కుమారుడు గౌరవ్...
ఎంపి అవినాష్ అరెస్టు తప్పదా?
మన తెలంగాణ/హైదరాబాద్ : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి ప్రశ్నించాల్సిన అవసరం ఉందని సిబిఐ పేర్కొంది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్...
భార్య విషమ స్థితి.. సిసోడియా బెయిల్ దరఖాస్తు
న్యూఢిల్లీ : లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడు అయిన మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ దరఖాస్తుపై ఢిల్లీ హైకోర్టు బుధవారం స్పందించింది. తన భార్య ఆరోగ్యం బాగాలేదని తీవ్ర సమస్యతో...
కావాలనే ఇడి ఆర్జ్షీట్లో ఎంపి సంజయ్ సింగ్ పేరు: ఆప్
న్యూఢిల్లీ: తమ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ పేరును ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ కేసులో దాఖలు చేసిన చార్జ్షీట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) పొరపాటున చేర్చలేదని, ఉద్దేశపూర్వకంగానే చేర్చిందని ఆమ్ ఆద్మీ...
కడపలో టెన్షన్… అవినాశ్ రెడ్డి అరెస్టు?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో టెన్షన్ కొనసాగుతోంది. వేంపల్లె మండలంలో గడపగడపకు కార్యక్రమంలో ఎంపి అవినాశ్ రెడ్డి పాల్గొన్నారు. మరో వైపు కడప, పులివెందులలో సిబిఐ బృందాలు పర్యటిస్తున్నాయి. అవినాశ్ రెడ్డిని...
బాలికల హాస్టల్లో చొరబడిన అపరిచితుడు
చండీగఢ్: పంజాబ్ యూనివర్సిటీకి చెందిన బాలికల హాస్టల్లో ఘోర భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున ఒక గుర్తు తెలియని వ్యక్తి బాలికల హాస్టల్ నంబర్ 4లో దాదాపు 20 నిమిషాలపాటు తచ్చాడాడు....
జియా మృతి కేసు: సూరజ్ పంచోలి నిర్దోషిగా కోర్టు తీర్పు
న్యూస్ డెస్క్: బాలీవుడ్ నటి, మోడల్ జియా ఖాన్ ఆత్మహత్య కేసులో నటుడు సూరజ్ పంచోలిని నిర్దోషిగా ప్రకటిస్తూ ప్రత్యేక సిబిఐ కోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. ముంబైలోని జుహు ప్రాంతంలోని తన...
లిక్కర్ కేసు: సిసోడియాకు మే 12వరకూ జైలు..
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జుడిషియల్ కస్టడీని వచ్చే నెల 12వరకూ పొడిగించారు. ఈ మేరకు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు గురువారం తన...
మనీశ్ సిసోడియా కస్టడీ మే 12 వరకు పొడిగింపు!
ప్రస్తుతం ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేస్తోంది.
న్యూఢిల్లీ: ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ కోర్టు ఎక్సయిజ్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని...