Saturday, September 21, 2024
Home Search

అమిత్ షా - search results

If you're not happy with the results, please do another search

తమిళ గవర్నర్ మరో అతిక్రమణ!

హద్దులు మీరడం అలవాటైపోయిన తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి మరొక సారి అదే పనికి పాల్పడ్డారు. గతంలో శాసన సభ వేదిక మీది నుంచి ప్రభుత్వం తరపున చదవవలసిన ప్రసంగ పాఠంలో సొంత...

రాజుకున్న బర్తరఫ్ వివాదం

చెన్నై : తమిళనాడులో కీలక మంత్రి సెంథిల్ బాలాజీని గవర్నర్ ఆర్‌ఎన్ రవి బర్తరప్ చేసిన ఉదంతం తీవ్రస్థాయి రాజకీయ దుమారానికి దారితీసింది. గవర్నర్ రవి , సిఎం స్టాలిన్ మధ్య పరస్పర...

డీలా లేదు మరింత బలమే..

న్యూఢిల్లీ : ప్రతిపక్ష భేటీల మీద భేటీల నేపథ్యంలో బిజెపి తన బలప్రదర్శనకు దిగే యోచనలో పడింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు తమ పార్టీ సారధ్యపు ఎన్‌డిఎ చెక్కుచెదరకుండా ఉందని తెలియచేసుకునే యత్నాల్లో...

ఉద్రిక్తత నడుమ మణిపూర్‌లో రాహుల్

ఇంఫాల్ : కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ గురువారం మణిపూర్‌లో ఉద్విగ్న పరిణామాల నడుమ పర్యటించారు. తెగల మధ్య ఘర్షణలతో రగిలిపోతున్న మణిపూర్‌లోని ఉద్రిక్తతల కేంద్రం చురాచాంద్‌పూర్‌లో ఆయన సహాయక శిబిరానికి...
Etela Rajender and Rajagopal Reddy met Amit Shah

కాంగ్రెస్ లో జోష్.. బిజిపిలో ఫ్రస్ట్రేషన్..

తెలంగాణలో సీన్ రివర్స్ అవుతుండడంతో బిజెపి అధినాయకత్వంలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. చేరికలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మళ్లీ పుంజుకుంటోంది. దీంతో సొంత పార్టీ నేతలే అల్టిమేటం ఇవ్వటం బీజేపీ ఢిల్లీ నాయకత్వం జీర్ణించుకోలేకపోతోంది....
Huge amount of drugs seized near Hyderabad

మాదకద్రవ్యాల దయ్యం వదలదా?

30 కోట్ల రూపాయల విలువైన 3.32 కిలోల బ్లాక్ కోకైన్ అహ్మదాబాద్ విమానాశ్రయంలో స్వాధీనం, మేఘాలయలో రూ. 15 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత, కొకైన్‌తో సినీ నిర్మాత అరెస్ట్, హిందూ మహాసముద్రంలో...

దేశానికి నాయకత్వ సమస్య

భారత ప్రజాస్వామ్యంలో అత్యంత చీకటి అధ్యాయం 1975లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ అంతర్గత ఎమర్జెన్సీని విధించడం. ఆ సమయంలో 20 నెలల పాటు ప్రజల ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయడంతో ప్రపంచంలో...
All-Party Meeting on Manipur Violence

మణిపూర్‌పై అఖిలపక్ష భేటీ

అగ్గిరగులుకున్న 50 రోజులకు మణిపూర్‌పై అఖిలపక్ష భేటీ అంతాకలిసి రాష్ట్రానికి వెళ్లాలి విపక్షాల డిమాండ్, సిఎం బర్తరఫ్‌కు పట్టు రాష్ట్రపతి పాలన విధించాలని ఎస్‌పి పిలుపు న్యూఢిల్లీ: మణిపూర్ మంటల తరువాత మూడ్నెళ్లకు కేంద్ర...

మణిపూర్‌లో భగ్గుమన్న మంటలు..

ఇంఫాల్ : మణిపూర్‌లో ఓ గుంపు రాష్ట్ర మంత్రి ఎల్ సుసినోడ్రో గోడౌన్‌ను తగులబెట్టింది. ఈస్ట్ ఇంఫాల్ జిల్లాలో ఈ ఘటన జరిగిందని పోలీసులు శనివారం తెలిపారు. ఈ దగ్ధకాండలో గోడౌన్ పూర్తిగా...

మణిపూర్ మంత్రి గిడ్డంగికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు

ఇంఫాల్: మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో శుక్రవారం రాత్రి రాష్ట్ర పజారోగ్య, ఇంజనీరింగ్, వినిమయ వ్యవహారాల శాఖ మంత్రి సుశీందర్ మీటీకి చెందిన ప్రైవేట్ గిడ్డంగిని మూకలు కాల్చివేశాయి. మణిపూర్‌లో పరిస్థితిని చర్చించడానికి కేంద్ర...
Boinpally-Vinod-Kumar

నేటి కేంద్ర హోం శాఖ అఖిల పక్ష సమావేశానికి బోయినపల్లి వినోద్ కుమార్ హాజరు

హైదరాబాద్ : మణిపూర్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో శనివారం మధ్యాహ్నం 3.00 గంటలకు న్యూఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్‌లో జరుగనున్న అఖిల...
BJP-high-command

అసమ్మతులకు బిజెపి హైకమాండ్ బుజ్జగింపులు

ఈటెల, రాజగోపాల్ రెడ్డి హస్తినకు రావాలని ఆదేశం హైదరాబాద్:  తెలంగాణ బిజెపిలో జరుగుతున్న గ్రూపు తగదాలు, సీనియర్ల వలసలపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. పార్టీని చక్కదిద్దేందుకు ఇటీవల నెలకొన్న తాజా పరిమాణాలపై అగ్రనేతలు ఆరా...

ఆరని అగ్నికీలల్లో మణిపూర్

మెయితి, కుకీ తెగల మధ్య బిజెపి ప్రభుత్వం రగిల్చిన కారుచిచ్చు నేడు మణిపూర్‌ను నిలువునా అగ్నిగుండంగా మార్చివేసింది. ఇప్పటికే 50 రోజులు గడుస్తున్నా విద్వేషపు మంటలు చల్లారడంలేదు. ఆర్మీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్,...
Shiv sena comments on Rahul gandhi

మణిపూర్ సంక్షోభం ప్రధానికి పట్టలేదు: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: మణిపూర్ సంక్షోభంపై జూన్ 24న అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బుధవారం ప్రకటించిన నేపథ్యంలో ఈ సమస్యపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనాన్ని...
Jagannath Rath Yatra 2023

బ్రహ్మాండం పదిలక్షల జనంతో పూరీ రథయాత్ర

పూరీ : ఒడిషాలోని విశ్వవిఖ్యాత పూరీ జగన్నాథ రథయాత్ర మంగళవారం స్థానిక పురవీధుల్లో కనులపండువగా సాగింది. ప్రతి ఏటా జగన్నాథుడు ఈ సముద్ర తీర పట్టణంలోని 12వ శతాబ్ధపు రాతి ఆలయం బలభద్రుడు,...
Parliament security breach

చల్లారని మణిపూర్!

గత నెల 3న భగ్గుమన్న మణిపూర్ మంటలు ఇప్పటికీ చల్లారడం లేదు. ఒకరినొకరు అనుమానంతో చూసుకొంటున్న ఆ ఈశాన్య రాష్ట్రంలోని తెగల మధ్య సామరస్యం ఇప్పట్లో సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు. అత్యంత...
IT ED and CBI inquiry on Opposite leaders

రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం

కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను మరోసారి ప్రయోగించి దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులను బిజెపి టార్గెట్ చేసింది. వారిపై ఇన్‌కమ్ టాక్స్ (ఐటి), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దాడులు చేసింది. ఒకేసారి వందల...

అవినీతి రహిత పాలన ప్రధాని మోడీ ఘనత

వనపర్తి : గత తొమ్మిదేళ్లుగా అవినీతి రహితంగా పాలన అందించిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి అన్నారు. మే 30 నుంచి జూన్ 30...
Harish Rao

కిషన్‌రెడ్డికి కన్ఫ్యూషన్ ఎక్కువ..కాన్సన్ట్రేషన్ తక్కువ

హైదరాబాద్ : -కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కన్ఫ్యూషన్ ఎక్కువ ..కాన్సన్ట్రేషన్ తక్కువ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి విమర్శించారు. ఫ్రస్ట్రేషన్‌తో పట్టపగలు పచ్చి అబద్దాలతో పవర్ పాయింట్ ప్రెసంటేషన్ ఇచ్చారని ఎద్దేవా...

తుపాన్ ముప్పును తప్పించారు

అహ్మదాబాద్ : బిపొర్‌జాయ్ తుపాన్ తాకిడికి గురైన గుజరాత్ తీరం వెంబడిగల ప్రాంతాలలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా శనివారం ఏరియల్ సర్వే నిర్వహించారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వెంటరాగా ఆయన...

Latest News

బుమ్రా @ 400