Sunday, June 16, 2024
Home Search

కెసిఆర్ - search results

If you're not happy with the results, please do another search
Stone sculptures in Yadadri temple

యాదాద్రిలో శిలామూర్తులకు జలాధివాసం

మన తెలంగాణ/యాదాద్రి : శ్రీ లక్ష్మీనరసింహస్వామి యాదాద్రి క్షేత్ర ఉద్ఘాటన మహోత్సవాల్లో భాగంగా గురువారం మహాకుంభ సంప్రోక్షణ పూజలు నిత్యశోభాయమానంగా జరిగాయి. ఉదయం బాలాలయంలో చతుస్థానార్చనలు, మూలమంత్ర, మూర్తిమంత్ర హావనములు నిర్వహించి పంచవిశంతి...
TRS Leaders fire on Modi govt

కేంద్రం దుర్మార్గం

కేంద్రానికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేదు పప్పు దినుసుల సేకరణకు తేడా తెలియదు బిజెపి సన్నాసులు రైతులను రెచ్చగొడుతున్నారు ప్రజలను అన్ని విషయాల్లో కేంద్రం మోసం చేసింది మోడీ పాలనలో ఎలాంటి నూతనత్వం లేదు : ఢిల్లీలో...
Three medals for state in TB eradication

టిబి నిర్మూలనలో రాష్ట్రానికి మూడు పతకాలు

ఢిల్లీలో అందుకున్న తెలంగాణ అధికారులు హర్షం వ్యక్తం చేసిన మంత్రి హరీశ్‌రావు మన తెలంగాణ/హైదరాబాద్ : టీబీ నిర్మూలనకు చేస్తున్న విశేష కృషికి గుర్తింపుగా కేంద్ర వైద్యారోగ్యశాఖ రాష్ట్రంలోని మూడు జిల్లాలకు అవార్డులు ప్రకటించిన సంగతి...
TRS MPs Comments on Modi Govt

నిరుద్యోగులను పట్టించుకోరా..?

లోక్‌సభలో టిఆర్‌ఎస్ వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతించకపోవడంతో వాకౌట్ : లోక్‌సభాపక్షనేత నామా మనతెలంగాణ/హైదరాబాద్/ఖమ్మం : దేశంలోని నిరుద్యోగ సమస్యను కేంద్రం పట్టించుకో దా అని టిఆర్‌ఎస్ లోక్‌సభపక్షనేత నామా నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం...
National policy on 'grain procurement' should be formulated

‘ధాన్య సేకరణపై’ జాతీయ విధానం

రూపొందించాలి: ప్రధానికి సిఎం కెసిఆర్ లేఖ సిఎంలు, వ్యవసాయ నిపుణులతో సమావేశం ఏర్పాటు చేయాలి దేశ ఆర్థిక రంగానికి వ్యవసాయమే ప్రధాన వనరు సేవా రంగాలకు పంటలే ఆధారం పంజాబ్, హర్యానాలో పండే మొత్తం...
Finance Ministry approves replacement of 30,453 posts

30453 కొలువులకు గ్రీన్ సిగ్నల్

ఆర్థిక శాఖ అనుమతి శాఖల వారీగా జిఒల జారీ మన హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. బుధవారం శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలు విడుదల చేసింది. 30,453 పోస్టుల...
11 Bihar workers were burnt alive in godown fire accident

ఘోర అగ్నిప్రమాదం

సికింద్రాబాద్ గోడౌన్‌లో 11 మంది ఆహుతి ప్రాణాలతో బయటపడిన ఒక కార్మికుడు మృతులంతా బీహార్ వాసులే రాష్ట్రపతి,ప్రధాని, ఉప రాష్ట్రపతి, గవర్నర్, సిఎం కెసిఆర్ ప్రభృతుల దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు రూ.5లక్షల వంతున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన రాష్ట్ర...
CM KCR decision to appoint chairmen to three corporations

మూడు కార్పొరేషన్లకు ముగ్గురు కొత్త చైర్మన్లు

రావుల శ్రీధర్‌రెడ్డి, మెట్టు శ్రీనివాస్, ఇంతియాజ్ ఇషాక్ మనతెలంగాణ/ హైదరాబాద్ : మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. సిఎం ఆదేశాల మేరకు బుధవారం సాధారణ పరిపాలన శాఖ...
Water board employees Elections

సమీపిస్తున్న జలమండలి ఉద్యోగుల ఎన్నికలు గడువు

ఉద్యోగులను తమ వైపు తిప్పుకుంనేందుకు నేతల ఎత్తులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్న వాటర్‌వర్క్ ఎంప్లాయిస్ యూనియన్ తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన యూనియన్ నాయకులు మన తెలంగాణ,సిటీబ్యూరో: జలమండలి ఉద్యోగుల ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో...
Free Coaching to Un Employees in Siddipet: Harish Rao 

నిరుద్యోగులు రోడ్లపై తిరగకుండా ఉద్యోగాలకు ప్రిపేర్ కావాలి..

రాఘవాపూర్: నిరుద్యోగులు రోడ్లపై తిరగకుండా ఉద్యోగాలకు ప్రిపేర్ కావాలని రాబోయే రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆకాంక్షించారు. సిద్ధిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామంలో బుధవారం మధ్యాహ్నం...
Need to buy whole Paddygrain

ప్రతి గింజా ‘కొనాల్సిందే’

అంతవరకు కేంద్రాన్ని వదిలిపెట్టం : వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కేంద్రం తీరు రాష్ట్రానికి గుదిబండ ఏ రాష్ట్రానికి లేని ఇబ్బందులు మా రాష్ట్ర రైతులకే ఎందుకు పెడుతున్నారు: పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ కేంద్ర మంత్రులను...
Minister Harish rao fires on Union minister Tudu

తడిగుడ్డతో గిరిజనుల గొంతు కోస్తున్న కేంద్రం

గిరిజన కోటా బిల్లు అందలేదని పార్లమెంట్‌లో అబద్ధాలు, కేంద్రమంత్రి తుడుపై హక్కుల తీర్మానం తెస్తాం: మంత్రి హరీశ్‌రావు గిరిజనులను అవమానపర్చిన కేంద్రం వెంటనే క్షమాపణ చెప్పాలి మంత్రిని బర్తరఫ్ చేయాలి కేంద్రం తీరుకు నిరసనగా...
SH groups in Mahabubnagar have won Guinness Book of World Records

‘గ్రీన్‌ఇండియా’ గిన్నీస్ సంబురం

విత్తన బంతుల తయారీలో భాగస్వాములైన ఎస్‌హెచ్‌జి బృందానికి అభినందన కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ, ఆకుపచ్చ తెలంగాణ సిఎం కెసిఆర్ నిర్ణయం,నినాదం : మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వచ్చే సంవత్సరంలో మూడు కోట్ల విత్తన బంతులు తయారు చేయాలి...
Study circles are boon to the youth

స్టడీ సర్కిళ్లు యువతకు వరం

  మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాలను సాధించేందుకు విద్యార్థులు, నిరుద్యోగులు బిసి స్టడీ సర్కిళ్లను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు కిశోర్‌గౌడ్ కోరారు. మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీలోని ‘బిసి స్టడీ సర్కిల్...
Not to mention resting until center collects grain:KCR

ధాన్య సేక’రణమే’

కేంద్రం దారికి రాకపోతే మరో తెలంగాణ ఉద్యమమే ధాన్య సేకరణకు దేశమంతా ఒకే విధానం ఉండాలి, కనీస మద్దతు ధర ధాన్యానికే కానీ బియ్యానికి కాదు పంజాబ్ తరహాలో ఇక్కడ కూడా మద్దతు ధరకు...
We will win 95 to 105 legislative seats in coming elections

90-105 మావే

వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధిస్తాం మూడు సంస్థలు 30 స్థానాల్లో సర్వే చేసి నివేదిక ఇచ్చాయి 30లోనూ 29 స్థానాల్లో టిఆర్‌ఎస్ గెలుస్తుందని మూడు నివేదికలూ వెల్లడించాయి 0.3% తేడాతో ఒక...
TRS Leaders visit tirumalai

తిరుమలైయలో టిఆర్‌ఎస్ నేతల గిరి ప్రదక్షిణ

మనతెలంగాణ/ హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరోగ్యం పరిస్థితి నిమిత్తం యశోద ఆస్పత్రిలో చేరగా... త్వరగా కోలుకోవాలని టిఆర్‌ఎస్ శ్రేణులు మొక్కడం జరిగింది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరోగ్యం మెరుగుపడడంతో వారు తమిళనాడులోని తిరుమలైయలోని...
TRS LP meeting today

వరి వార్‌పై నేడు టిఆర్‌ఎస్‌ఎల్‌పి భేటీ

తెలంగాణ భవన్‌లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన సమావేశం హాజరు కానున్న వివిధ స్థాయిల పార్టీ ప్రముఖులు మన తెలంగాణ/హైదరాబాద్ : నేడు జరిగే టిఆర్‌ఎస్ ఎల్‌పి సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశంలో...
Security guards of market committees should be regularized

మార్కెట్ కమిటీల సెక్యూరిటీ గార్డులను రెగ్యులర్ చేయాలి

మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణలో 154 వ్యవసాయ మార్కెట్ కమిటీలలో 27 సంవత్సరాలుగా తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న 1016 మంది సెక్యూరిటీ గార్డులను రెగ్యులరైజ్ చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అద్యక్షులు...
CM KCR Held an emergency meeting with ministers

మళ్లీ వరి ‘వార్’

మరోసారి ఢిల్లీతో ఢీ.. 21న మంత్రులతో కలిసి వెళ్లనున్న సిఎం సోమవారం ఉదయం 11.30 గం.కు తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్ శాసనసభా పక్ష సమావేశం ఉభయ సభల టిఆర్‌ఎస్ సభ్యులు, పార్టీ...

Latest News