Friday, May 24, 2024
Home Search

కెసిఆర్ - search results

If you're not happy with the results, please do another search
CM KCR fires on bjp

డబుల్ ఇంజిన్ కాదు ట్రబుల్ ఇంజిన్

శాసనసభలో కేంద్రాన్ని చీల్చిచెండాడిన కెసిఆర్ మన తెలంగాణ/ హైదరాబాద్ : డబుల్ ఇంజిన్ గ్రోత్ అంటూ దేశంలో కొత్త నినాదం మొదలు పెట్టారు. అది డబుల్ ఇంజిన్ గ్రోత్ కాదు.. ట్రబుల్ ఇంజిన్ గ్రోత్...
Why not give national status to Kaleshwar Project:KTR

జాతీయ హోదా ఎందుకివ్వరు?

కాళేశ్వరంపై ట్విట్టర్ ద్వారా కేంద్రాన్ని నిలదీసిన మంత్రి కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ప్రాజెక్టులపై నిర్లక్షం కనబరుస్తున్న కేంద్ర వైఖరిని రాష్ట్ర మంత్రి కెటిఆర్ ఎండగట్టారు. తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందని...
Assembly Council Meetings closed

ముగిసిన అసెంబ్లీ, మండలి సమావేశాలు

4 బిల్లులు ఆమోదం ఉభయ సభలు నిరవధిక వాయిదా మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు ముగిశాయి. ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన సమావేశాలు 15వ తేదీతో ముగిశాయి. ఏడు రోజుల్లో 54...
Telangana literature enduring in the history of the country

తెలంగాణ సాహిత్యాన్ని దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే విధంగా కృషి చేస్తా….

తెలంగాణ సాహిత్యాన్ని దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే విధంగా కృషి చేస్తా.... మంత్రి శ్రీనివాస్ గౌడ్ మనతెలంగాణ/హైదరాబాద్:  సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ సాహిత్యాన్ని దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే విధంగా సాహిత్య సృష్టికి...

ఈ సారి ఘనంగా ఉగాది వేడుకలను నిర్వహిస్తాం

ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రగతిభవన్‌లో పంచాంగ శ్రవణం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి   మనతెలంగాణ/హైదరాబాద్:  ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవాన్ని ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి...
CM KCR Speech in Telangana Assembly Section

అసెంబ్లీలో సీఎం కేసీఆర్

111 జీవో గురించిన మాట్లాడిన సీఎం హైదరాబాద్: భవిష్యత్తులో హైదరాబాద్‌కు తాగునీటి సమస్య రాదని సిఎం కెసిఆర్‌ స్పష్టం చేశారు. అసెంబ్లీ మాట్లాడిన సిఎం 111 జీవో పరిధిలో లక్షా 32 వేల 600...

సెర్ప్, ఐకెపి ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు

సెర్ప్, ఐకేపీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల తో సమానంగా జీతాలు, అసెంబ్లీ లో ప్రకటించిన సీఎం కెసిఆర్ గారి కి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆనందోత్సాహాలలో సెర్ప్...
Minister KTR fires at MLA Komatireddy Rajagopalreddy in Assembly

ఎ టు జెడ్ అవినీతి

మీదీ ఒక పార్టీయేనా? కాంగ్రెస్ ఎంఎల్‌ఎ కోమటిరెడ్డిపై శాసనభలో మంత్రి కెటిఆర్ ఫైర్, ఎంఎల్‌ఎ క్షమాపణ మనతెలంగాణ/ హైదరాబాద్ : శాసనసభలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బేషరతుగా క్షమాపణలు చె ప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి...
Ministers introduced several bills in House

సభలో పలు పద్దులను ప్రవేశపెట్టిన మంత్రులు

  మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభలో సోమవారం మధ్యాహ్నం పలు బడ్జెట్ పద్దులను మంత్రులు ప్రవేశపెట్టారు. సిఎం కెసిఆర్ తరపున మంత్రి హరీశ్‌రావు సాగునీరు, ఆయకట్టు అభివృద్ధి కోసం రూ.22,637,82,35,000 మొత్తాన్ని బడ్జెట్...
Gutha Sukender Reddy takes charge as Mandali Chairman

మండలి ఛైర్మన్ గా గుత్తా సఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసనమండలి చైర్మన్ పదవికి టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆదివారం ఉదయం శాసనసభ సచివాలయంలోని సెక్రటరీ...
16% reservation to agencies owned by SCs in hospital management

దవాఖానాల డైట్ ఏజెన్సీల్లో ఎస్‌సిలకు 16% రిజర్వేషన్

500 పడకల ఆస్పత్రులలో కల్పిస్తూ జిఒ విడుదల డ్రా ద్వారా ఆస్పత్రుల నిర్ణయం రిజర్వ్ చేసిన ఆస్పత్రికి బిడ్ ఒక్కటి వచ్చినా గుర్తింపు కనీస టర్నోవర్ 50శాతానికి తగ్గింపు ఒక్క బిడ్డు కూడా...

మరి 30లక్షల ఎకరాలకు నీరు

2024 నాటికి రాష్ట్రంలో కోటి ఎకరాల ఆయకట్టు అంతిమ కోటి25లక్షల ఎకరాలు పూర్తికావస్తున్న సీతారామ ఎత్తిపోతల పనులు త్వరలోనే ప్రారంభించనున్న సిఎం కెసిఆర్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో పాలమూరు రంగారెడ్డి పూర్తి 12.30లక్షల ఎకరాలకు...

మండలి చైర్మన్ పదవికి గుత్తా ఎన్నిక లాంఛనమే

  మన తెలంగాణ/హైదరాబాద్: శాసనమండలి చైర్మన్ పదవికి టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆదివారం ఉదయం 10.40 నిమిషాలకు శాసనసభ సచివాలయంలోని సెక్రటరీ ఛాంబర్‌లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వేముల...
Provide free coaching for competitive exams:R Krishnaiah

పోటీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్ ఇవ్వండి

ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఆర్.కృష్ణయ్య లేఖ అన్ని జిల్లాల్లో, విశ్వవిద్యాయాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటుకు విజ్ఞప్తి ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో శిక్షణ పొందేవారికి ఫీజు రియంబర్స్‌మెంట్ ఇవ్వాలని వినతి మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో పోటీ పరీక్షలకు హాజరై...

నామినేషన్ దాఖలు చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి

హైదరాబాద్: మండలి ఛైర్మన్ పదవికి గుత్తా సుఖేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. మండలి ఛైర్మన్ గా రెండో సారి అవకాశమిచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్...
I am not a TRS Rebel Says Tummala Nageswara Rao

నేను టిఆర్‌ఎస్ రెబల్‌ను కాదు

  రాజకీయాల్లో విలువలు తగ్గిపోతున్నాయి  పార్టీ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా  ఎక్కడ ఉన్నా పార్టీకి విధేయుడిగానే ఉంటా  ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం : తాను పార్టీలో రెబల్ కాదని, టిఆర్‌ఎస్...

తెలంగాణలో కారు టాప్‌గేర్‌లో ఉంది

బిజెపి దృష్టి సారించినా లాభం ఉండదు ఆజాద్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టినా బిజెపి మాకు శత్రువే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్: రాష్ట్రంలో కారు టాప్ గేరులో ఉందని, బిజెపి అధిష్టానం దృష్టి సారించినా...
CJI NV Ramana laid foundation stone for Arbitration Mediation Center

ప్రపంచ ఖ్యాతి

ఆర్బిట్రేషన్ సెంటర్ కేంద్రం ఏర్పాటుతో హైదరాబాద్‌కు అంతర్జాతీయ కీర్తి ఐకియా వెనుక శాశ్వత భవనానికి శంకుస్థాపన చేస్తూ సిజెఐ ఎన్.వి.రమణ విలువైన భూమిని కేటాయించినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ధన్యవాదాలు మనతెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ ఆర్బిట్రేషన్...
TS government has decided to return Abhayahastham funds

డ్వాక్రా మహిళలకు రూ.545కోట్లు వాపస్

21లక్షల మంది అభయహస్తం సభ్యులకు లబ్ధి మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకున్న అభయహస్తం నిధులను తిరిగి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు...
TS govt return Abhaya Hastham funds to dwacra womens

మహిళల ఖాతాతో రూ.545 కోట్ల జమ

డ్వాక్రా మహిళలకు త్వరలోనే అభయ హస్తం నిధులు వాపస్ రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి హైదరాబాద్ : రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకున్న అభయహస్తం నిధులను తిరిగి ఇవ్వాలని రాష్ట్ర...

Latest News