Home Search
కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
ఖమ్మంలో మహిళా బంధు సంబురాలు..
ఖమ్మం: మహిళల అభ్యున్నతికి సిఎంకె చంద్రశేఖర్రావు నేతృత్వంలో చేపడుతున్న పథకాలను ఖమ్మం టిఆర్ఎస్ నేతలు వినూత్నంగా ప్రదర్శించి ప్రశంసలు పొందుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి అనేక పథకాలను...
చేతల ప్రభుత్వం
అడగకుండానే 100శాతం అభివృద్ధి పనులు చేస్తున్నాం
ఏడున్నరేళ్లలో సిఎం కెసిఆర్ చేసిన ప్రతి పని కళ్లముందున్నది
గూడులేని పేదలు ఉండరాదన్నదే ఆయన ఉద్దేశం
గతంలో అనేకమంది నాయకులు మాటలతో గడిపారు
పేదల ఇళ్ల స్థలాల్లో రూ.5లక్షలతో...
తృటిలో ఆరోగ్య సమాచారం
ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు డిజిటలైజ్ చేసి పొందుపర్చడానికి ‘హెల్త్ ప్రొఫైల్’
వేములవాడలో మంత్రి కెటిఆర్, ములుగులో మంత్రి హరీశ్రావు చేతులమీదుగా ప్రారంభం
మన తెలంగాణ/వేములవాడ/ములుగు ప్రతినిధి: ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారం...
రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం..
మన తెలంగాణ/ములుగు క్రైం: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలైన సంఘటన ములుగు జిల్లా ఇంచర్ల గ్రామ పరిధిలోని ఎర్రిగట్టమ్మ వద్ద శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురితోపాటు...
సిలిండర్ ధర వెయ్యి చేసి రూ.40 రాయితీ ఇస్తున్నారు: మంత్రి హరీశ్
హైదరాబాద్: సిలిండర్ ధర రూ. వెయ్యి చేసి రూ.40 రాయితీ ఇస్తున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. బిజెపి అధికారంలోకి రాకముందు సిలిండర్ ధర రూ.400 ఉందన్నారు. బిజెపి పాలనలో సిలిండర్ ధర...
ఒక్క కార్డుతోనే ఆరోగ్య సమస్యలన్నీ తెలుస్తాయి: సత్యవతి
ములుగు: ములుగులో హెల్త్ ప్రొఫైల్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. వైద్యానికి పటిష్టం చేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ పైలట్...
ములుగులో హెల్త్ ప్రొపైల్ ప్రాజెక్ట్… సంతోషంగా ఉంది: హరీష్ రావు
ములుగు: హెల్త్ ప్రొఫైల్ ను ఆదివాసీ జిల్లా అయిన ములుగులో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. దేశంలోనే ఇది ఎక్కడా జరగలేదన్నారు. తెలంగాణ ఆరోగ్య...
సమాలోచన
ఢిల్లీలో పలువురు నేతలతో ముఖ్యమంత్రి కెసిఆర్ మంతనాలు
రాజ్యసభలో బిజెపి సభ్యులు సుబ్రహ్మణ్యన్ స్వామి, రైతు ఉద్యమ నేత రాకేశ్ టికాయత్తో చర్చలు
సిఎం కెసిఆర్ ఆహ్వానంపై గురువారంనాడు ఢిల్లీ తుగ్లక్రోడ్డులోని ఆయన నివాసానికి...
పేదల ఆనందంలోనే ‘తృప్తి’
ప్రజలకు ఇల్లు కట్టించి పెళ్లి చేస్తానని ముందుకొచ్చిన కెసిఆర్ వంటి ముఖ్యమంత్రి మరొకరు లేరు
గత పాలకులు ఇరుకు ఇళ్లను ఇస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం ఆత్మగౌరవ ప్రతీకలుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి...
న్యూరో, కార్డియాలజీ ఉపకరణాల యూనిట్
సంగారెడ్డిలోని మెడికల్ డివైజెస్ పార్కులో రూ.250కోట్లతో ఏర్పాటు
మంత్రి కెటిఆర్తో ఎస్త్రీవి సంస్థ ప్రతినిధుల భేటీ
మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రానికి మరో పెద్ద పెట్టుబడి రానుంది. న్యూరో, కార్డియాలజీ వైద్య...
కుట్రదారులపై చర్యలు తీసుకోవాలి : బిసి సంఘాలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్య కుట్రదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బిసి సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. గురువారం జరిగిన సమావేశంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ను హత్య చేయడానికి కొందరు...
హరితహారంపై దృష్టి కేంద్రీకరించాలి: ప్రియాంక వర్గీస్
సమీక్ష సమావేశంలో సిఎం ఓఎస్డీ ప్రియాంకవర్గీస్
మనతెలంగాణ/ హైదరాబాద్ : హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని సిఎం ఓఎస్డి ప్రియాంకవర్గీస్ అన్నారు. గురువారం మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా...
పేద ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక డబుల్ బెడ్రూం ఇళ్లు
ఓల్డ్ మారేడుపల్లిలో 468 గృహాలను ప్రారంభించిన మంత్రి కెటిఆర్
మన తెలంగాణ,సిటీబ్యూరో: రెండు పడకల గదుల గృహాలు పేద ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలుస్తాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది, ఐటీ, పరిశ్రమల శాఖ...
పరిశ్రమల పతనం
కేంద్రం చిన్నచూపే కారణం
చితికిపోయిన చిన్న,సూక్ష్మ,మధ్యతరహా పరిశ్రమలు
పెద్ద ఎత్తున మూతబడిన ఎస్ఎంఎస్ఇలు
కేంద్రం పారిశ్రామిక విధానాలు అసంబద్ధంగా ఉన్నాయి, అది రాజకీయ కోణంలోనే ఆలోచిస్తోంది
సిఐఐ తెలంగాణ వార్షిక సమావేశంలో కేంద్రంపై తీవ్రంగా విరుచుకుపడిన మంత్రి...
క్యూట్ లవ్ స్టోరీ
లంకా ప్రతీక్ ప్రేమ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సదా నన్ను నడిపే’. వైష్ణవి పట్వర్దన్ హీరోయిన్గా లంకా కరుణాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది.శివరాత్రి సందర్భంగా హైదరాబాద్లో...
తలసరి ఆదాయంలో అగ్రగామిగా తెలంగాణ
ట్విట్టర్ వేదికగా మంత్రులు కెటిఆర్, హరీష్రావు, ఎంపి సంతోష్లు వెల్లడి
హైదరాబాద్: తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని మంత్రులు కెటిఆర్, హరీష్రావ్, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్లు అన్నారు. తలసరి ఆదాయం 2014...
ఓం శివోహం.. రుద్ర నామం భజేహం..
మహాశివరాత్రి పర్వదినాన కీసరకు పోటెత్తిన భక్తులు
మిన్నంటిన ఓంకార నాధం
జనసంద్రాన్ని తలపించిన కీసరగుట్ట
101 శివలింగాల పూజలో తరించిన భక్తులు
మన తెలంగాణ/కీసర: మహా శివరాత్రి పర్వదినాన ప్రముఖ శైవ క్షేత్రమైన కీసరగుట్టకు భక్తులు పోటెత్తారు. ఆలయ...
పాలకుర్తిని టూరిజం హాబ్ గా అభివృద్ధి చేస్తున్నాం: ఎర్రబెల్లి
పాలకుర్తి: పాలకుర్తి ప్రాంతాన్ని రాష్ట్రంలోనే ప్రధాన టూరిజం హాబ్ గా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. జనగామ జిల్లా...
7 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
6న ప్రగతిభవన్లో క్యాబినెట్ భేటీ
గత సభ ప్రోరోగ్ కానందున
దానికి కొనసాగింపుగానే
బడ్జెట్ సమావేశాలు 7వ
తేదీ ఉదయం 11.30
గం.కు ప్రారంభం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావే శాలు...
శంషాబాద్ చేరుకున్న 11మంది తెలంగాణ విద్యార్థులు
మన తెలంగాణ/శంషాబాద్: ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు క్షేమంగా తిరిగి వచ్చారు. రుమేనియా బార్డర్ కు దగ్గరగా ఉన్న 500 మంది విద్యార్థులను రెండు ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి తరలించారు. అందులో తెలంగాణ,...