Home Search
కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
సమీపిస్తున్న జలమండలి ఉద్యోగుల ఎన్నికలు గడువు
ఉద్యోగులను తమ వైపు తిప్పుకుంనేందుకు నేతల ఎత్తులు
పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్న వాటర్వర్క్ ఎంప్లాయిస్ యూనియన్
తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన యూనియన్ నాయకులు
మన తెలంగాణ,సిటీబ్యూరో: జలమండలి ఉద్యోగుల ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో...
నిరుద్యోగులు రోడ్లపై తిరగకుండా ఉద్యోగాలకు ప్రిపేర్ కావాలి..
రాఘవాపూర్: నిరుద్యోగులు రోడ్లపై తిరగకుండా ఉద్యోగాలకు ప్రిపేర్ కావాలని రాబోయే రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆకాంక్షించారు. సిద్ధిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామంలో బుధవారం మధ్యాహ్నం...
ప్రతి గింజా ‘కొనాల్సిందే’
అంతవరకు కేంద్రాన్ని వదిలిపెట్టం : వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి కేంద్రం తీరు
రాష్ట్రానికి గుదిబండ ఏ రాష్ట్రానికి లేని ఇబ్బందులు మా రాష్ట్ర రైతులకే ఎందుకు పెడుతున్నారు:
పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ కేంద్ర మంత్రులను...
తడిగుడ్డతో గిరిజనుల గొంతు కోస్తున్న కేంద్రం
గిరిజన కోటా బిల్లు అందలేదని పార్లమెంట్లో అబద్ధాలు,
కేంద్రమంత్రి తుడుపై హక్కుల తీర్మానం తెస్తాం: మంత్రి హరీశ్రావు
గిరిజనులను అవమానపర్చిన కేంద్రం వెంటనే క్షమాపణ చెప్పాలి
మంత్రిని బర్తరఫ్ చేయాలి
కేంద్రం తీరుకు నిరసనగా...
‘గ్రీన్ఇండియా’ గిన్నీస్ సంబురం
విత్తన బంతుల తయారీలో భాగస్వాములైన ఎస్హెచ్జి బృందానికి అభినందన కార్యక్రమం
పర్యావరణ పరిరక్షణ, ఆకుపచ్చ తెలంగాణ సిఎం కెసిఆర్ నిర్ణయం,నినాదం : మంత్రి శ్రీనివాస్గౌడ్
వచ్చే సంవత్సరంలో మూడు కోట్ల విత్తన బంతులు తయారు చేయాలి...
స్టడీ సర్కిళ్లు యువతకు వరం
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాలను సాధించేందుకు విద్యార్థులు, నిరుద్యోగులు బిసి స్టడీ సర్కిళ్లను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు కిశోర్గౌడ్ కోరారు. మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీలోని ‘బిసి స్టడీ సర్కిల్...
ధాన్య సేక’రణమే’
కేంద్రం దారికి రాకపోతే మరో తెలంగాణ ఉద్యమమే
ధాన్య సేకరణకు దేశమంతా ఒకే విధానం ఉండాలి, కనీస మద్దతు ధర ధాన్యానికే కానీ బియ్యానికి కాదు
పంజాబ్ తరహాలో ఇక్కడ కూడా మద్దతు ధరకు...
90-105 మావే
వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధిస్తాం మూడు సంస్థలు 30
స్థానాల్లో సర్వే చేసి నివేదిక ఇచ్చాయి 30లోనూ 29 స్థానాల్లో
టిఆర్ఎస్ గెలుస్తుందని మూడు నివేదికలూ వెల్లడించాయి 0.3%
తేడాతో ఒక...
తిరుమలైయలో టిఆర్ఎస్ నేతల గిరి ప్రదక్షిణ
మనతెలంగాణ/ హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరోగ్యం పరిస్థితి నిమిత్తం యశోద ఆస్పత్రిలో చేరగా... త్వరగా కోలుకోవాలని టిఆర్ఎస్ శ్రేణులు మొక్కడం జరిగింది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరోగ్యం మెరుగుపడడంతో వారు తమిళనాడులోని తిరుమలైయలోని...
వరి వార్పై నేడు టిఆర్ఎస్ఎల్పి భేటీ
తెలంగాణ భవన్లో సిఎం కెసిఆర్
అధ్యక్షతన సమావేశం హాజరు
కానున్న వివిధ స్థాయిల
పార్టీ ప్రముఖులు
మన తెలంగాణ/హైదరాబాద్ : నేడు జరిగే టిఆర్ఎస్ ఎల్పి సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశంలో...
మార్కెట్ కమిటీల సెక్యూరిటీ గార్డులను రెగ్యులర్ చేయాలి
మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణలో 154 వ్యవసాయ మార్కెట్ కమిటీలలో 27 సంవత్సరాలుగా తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న 1016 మంది సెక్యూరిటీ గార్డులను రెగ్యులరైజ్ చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అద్యక్షులు...
మళ్లీ వరి ‘వార్’
మరోసారి ఢిల్లీతో ఢీ.. 21న మంత్రులతో కలిసి వెళ్లనున్న సిఎం
సోమవారం ఉదయం 11.30
గం.కు తెలంగాణ భవన్లో
టిఆర్ఎస్ శాసనసభా పక్ష
సమావేశం ఉభయ సభల
టిఆర్ఎస్ సభ్యులు, పార్టీ...
మండు వేసవిలో ‘నిండుగా నీళ్లు’
మంచినీటికి కటకటలాడిన ప్రాంతానికి గోదావరి జలాలను
తెచ్చి కరువును దూరం పెట్టాం మల్లన్న సాగర్కు ప్రతిపక్షాలు
ఎన్నో అడ్డంకులు సృష్టించాయి సేకరించిన భూమిని
రియల్ ఎస్టేట్కు ఉపయోగిస్తారని దుష్ప్రచారం చేశాయి
కెసిఆర్ పట్టుదల...
మల్లు స్వరాజ్యం కన్నుమూత
హైదరాబాద్ బంజారహిల్స్లోని కేర్ ఆస్పత్రిలో అనారోగ్యంతో శనివారం రాత్రి 7.30కి తుదిశ్వాస విడిచిన సాయుధ పోరాట వీరనారి
నేడు నల్లగొండలో అంత్యక్రియలు
పీడిత ప్రజల పక్షపాతి: సిఎం కెసిఆర్ వామపక్ష నేతల నివాళి
మనతెలంగాణ/ హైదరాబాద్...
ఉద్యోగ వయో పరిమితుల పెంపు జివొ విడుదల
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో పదేళ్ల వయో పరిమితిని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ఉద్యోగ ప్రకటనలు వెలువడనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితిని పదేళ్లు...
ఎన్ఎబిహెచ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉస్మానియా ఆసుపత్రిలో సదుపాయాలు
‘గుర్తింపు’ కోసం దరఖాస్తు చేయనున్న ఆసుపత్రి
మౌళిక వసతలు కల్పనకు నిధులు
విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఎన్ఎబిహెచ్ గుర్తింపు లభిస్తే
రోగులకు మరింత మెరుగైన సేవలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కార్పోరేట్, ప్రైవేటు ఆసుపత్రులు ఒక మైలురాయిగా భావించే నేషనల్...
ఈనెల 21న టిఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం
హైదరాబాద్: తెలంగాణ భవన్ లో మార్చి 21న (సోమవారం) ఉదయం 11:30 గంటలకు టిఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరపాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,...
ఇంటింటికీ నెట్
టి ఫైబర్ ద్వారా 83.5లక్షల ఇళ్లకు హైస్పీడ్ బ్రాడ్బాండ్
ఏప్రిల్ మాసాంతానికి తొలిదశ
పనులు పూర్తి 2017లో
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం
మండలంలో మొదలైన పైలట్
ప్రాజెక్టు 33 జిల్లాలు.. 585
మండలాలు,...
28 నుంచి యాదగిరీశుని పునర్దర్శనం
మహాకుంభ సంప్రోక్షణ
మొదటిరోజున పాల్గొననున్న
సిఎం కెసిఆర్
మధ్యాహ్నం నుంచి దర్శనానికి భక్తులకు అనుమతి
యథావిధిగా నిత్య పూజలు జరగనున్నాయి : ఇవొ గీతారెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: తెలం గాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యా దాద్రి...
ఆదివాసీలను తూలనాడలేదు
దుష్రచారం చేసేవారి అమాయకత్వానికి జాలి కలుగుతోంది
గ్రామ దేవతలు, మహిళలను
కించపరుస్తూ నేను మాట్లాడినట్లు
జరిగిన ప్రచారంలో ఎంతమాత్రం
నిజం సిఎం కెసిఆర్తో
ఎటువంటి విభేదాల్లేవు నేనొక భిక్షుక
సన్యాసిని, సాధారణ సాధువుని...