Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
కెసిఆర్.. రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేసిండు: మహేష్ గౌడ్
షాద్నగర్: ముఖ్యమంత్రి కేసిఆర్ నిరంకుశ పాలనతో కోట్ల రూపాయలు కొల్లగోట్టాడని, రాష్ట్ర రాజకీయాలు కలుషితం చేసిండని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ మండిపడ్డారు. సోమవారం షాద్నగర్ మున్సిపల్లోని 3, 4వ వార్డులో...
మంత్రి కబ్జాలు చేశాడని నిరూపిస్తే..
లక్ష్మణచాంద ః మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి భూ కబ్జాలను నిరూపిస్తే ఆ భూమి వారి పేరునే పట్టాలు చేసేందుకు మంత్రి సిద్దం ఉన్నారని లక్ష్మణచాంద మండల నాయకులు అన్నారు. ఆదివారం రాత్రి కాంగ్రెస్...
అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటించిన ఎంఐఎం
హైదరాబాద్ : త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం ఎంఐఎం పార్టీ సన్నాహాలు చేపట్టింది. ఇతర రాజకీయ పార్టీలు అభ్యర్థుల వేటలో పడగా ఎవరూ ఊహించని విధంగా ఎంఐఎం కర్ణాటక బరిలో...
నయూమే నన్నేం చేయలేకపోయాడు: చెరుకు సుధాకర్
హైదరాబాద్ : గ్యాంగ్స్టర్ నయీం లాంటి కరుడుగట్టిన తీవ్రవాదే తననేమీ చేయలేకపోయాడు ఎంపి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఏం చేస్తాడు అని పిసిసి ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ సవాల్ విసిరారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మతి...
చెరుకు సుధాకర్ కు కోమటిరెడ్డి బెదిరింపులు
హైదరాబాద్ : కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోజుకో రకంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా సొంత పార్టీ నేత, తెలంగాణ ఉద్యమకారుడు చెరుకు సుధాకర్ను చంపుతానంటూ బెదిరింపులకు దిగడం రాష్ట్ర రాజకీయాల్లో...
మార్చి 8న మహిళలకు వడ్డీలేని రుణాలు: మంత్రి హరీశ్
సిద్దిపేట: ఎత్తుపై ఉన్న బుస్సాపూర్ గ్రామానికి రాష్ట్రంలోనే మొదటిసారిగా ఇరిగేషన్ పైపులైన్ల ద్వారా మీ పొలం వాకిట్లోకి సాగునీళ్లు త్వరలోనే తేనున్నామని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు....
సిసోడియా అరెస్టును ఖండిస్తూ మోడీకి ఎనిమిది ప్రతిపక్షాల లేఖ!
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సహా తొమ్మిది ప్రతిపక్షాల నాయకులు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కేంద్ర సంస్థలను ప్రతిపక్షాలపై ఘోరంగా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. లేఖపై సంతకాలు...
రాహుల్ గాంధీపై పరువునష్టం దావా!
విచారణ ఏప్రిల్ 1కి వాయిదా
ముంబై: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై దాఖలైన పరువు నష్టం కేసును మహారాష్ట్రలోని భీవాండిలో ఉన్న కోర్టు ఏప్రిల్ 1కి వాయిదా వేసింది. వ్యక్తిగతంగా హాజరు కాకుండా శాశ్వతంగా...
రేవంత్కు అదనపు భద్రత ఎందుకు? : హైకోర్టు
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసే ప్రాంతాల్లో పోలీసు భద్రత ఉన్నప్పుడు, అదనపు భద్రత కల్పించాల్సిన అవసరం ఏముందదని హైకోర్టు ప్రశ్నించింది. పాదయాత్ర చేస్తున్న తనకు అదనపు...
కెసిఆర్ పాలనలో విద్యా వికాసం
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వ్యూహాత్మకంగా అడుగులు వేసే కాకలు తీరిన రాజకీయవేత్త మాత్రమే కాదు, ఆయనలో ఒక విద్యావేత్త దాగి వున్నాడు. ఆయన ఏ విషయంపైనైనా తెలుగు, ఉర్దూ, హిందీ,...
బిసి జనాభాను లెక్కించాల్సిందే!
1931 తర్వాత ఎస్సి, ఎస్టి మినహా కులాలవారీగా జనగణన చేపట్టలేదు. ఏదిఏమైనా ఒబిసిల జనాభాపై ఇప్పటి వరకు అంచనాలే తప్ప ఒక క్లారిటీ అంటూ లేదు. దీంతో మొత్తం జనాభాలో ఒబిసిల శాతం...
బిజెపి ఎంఎల్ఎ కుమారుడి ఇంట్లో నోట్ల గుట్టలు!
బెంగళూరు: కర్నాటక బిజెపి ఎంఎల్ఎ కుమారుడు కోట్లాది రూపాయల అవినీతి సొమ్ముతో అడ్డంగా దొరికిపోయాడు. ముడి సరుకుల కొనుగోలు టెండర్ ఇప్పిస్తానంటూ ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెండ్గా...
మహిళల పట్ల సిఎం కెసిఆర్ చిన్నచూపు: బండి సంజయ్
జగిత్యాల: మహిళల పట్ల సిఎం కెసిఆర్ చిన్న చూపు చూస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ ఆరోపించారు. ఇటీవల బిఆర్ఎస్కు రాజీనామా చేసి బిజెపిలో చేరిన మున్సిపల్...
ఆ రోజు ఉగ్రవాదులు నన్ను చంపేసే వారే..
హైదరాబాద్: లండన్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రసంగం సందర్భంగా రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్ర రోజులను గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా జమ్మూ, కశ్మీర్లో ఎదురయిన పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ‘ఆ ప్రాంతంలో...
త్రిపురలో అధికారాన్ని నిలబెట్టుకున్న బిజెపి-ఐపిఎఫ్టి
అగర్తల: బిజెపి-ఐపిఎఫ్టి త్రిపురలో అధికారాన్ని నిలబెట్టుకుంది. మొత్తం 60స్థానాల్లో బిజెపి కూటమి గెలిచి మెజార్టీ మార్కును అందుకుంది. అయితే సాధించి పోలిస్తే బిజెపిఐపిఎఫ్టి కూటమికి తగ్గటం గమనార్హం. టిప్రా మోతా పార్టీ (టిపిటి)...
కెసిఆర్ పాలనలో ప్రతి రైతు పోలానికి నీరు: మంత్రి హరీశ్
చిన్నకోడూరుః ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో ప్రతి రైతు పోలానికి నీరు వచ్చిందని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చెర్ల...
భారత్కు మోడీ ప్రధాని కావడం మన దురదృష్టం: మంత్రి పువ్వాడ
హైదరాబాద్: భారతదేశానికి మోడీ ప్రధాని కావడం మన దురదృష్టకరమని, మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తి కావడంతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మరోసారి పేద, మధ్య తరగతి ప్రజలపై ఊహించని భారాన్ని మోపిందని రవాణా...
బ్రాంకైటిస్ కారణంగా ఢిల్లీ ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ బ్రాంకైటిస్ కారణంగా ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. 76 ఏళ్ల ఆమె పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది. ఆమె...
భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది: రాహుల్ గాంధీ
కేంబ్రిడ్జ్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో ప్రసంగించారు. భారత ప్రజాస్వామ్యం దాడికి గురవుతోందన్నారు. అంతేకాక తన ఫోన్లో ఇజ్రాయెల్ గూఢచర్య స్పైవేర్ ‘పెగాసస్’ను కూడా చొప్పించారని పేర్కొన్నారు. తన కాల్స్...
మాటల్లో కాదు..చేతల్లో చూపించాలి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి: టిపిసిసి అధ్యక్షుడు రేవంత్రెడ్డి తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఉదయం 11.00 గంటలకు అంబేద్కర్ సెంటర్లో బహిరంగ...