Home Search
అనుమానస్పద - search results
If you're not happy with the results, please do another search
సిసోడియా అరెస్టును ఖండిస్తూ మోడీకి ఎనిమిది ప్రతిపక్షాల లేఖ!
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సహా తొమ్మిది ప్రతిపక్షాల నాయకులు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కేంద్ర సంస్థలను ప్రతిపక్షాలపై ఘోరంగా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. లేఖపై సంతకాలు...
యువతిని కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్..
సిటిబ్యూరోః ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన యువతిని కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ను సైబరాబాద్ సిపి అభినందించి రివార్డు అందజేశారు. రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ రమేష్ విధినిర్వహణలో భాగంగా ఈ నెల...
గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్న ఉపసర్పంచ్ ముఠా అరెస్ట్
మనతెలంగాణ/వరంగల్క్రైం: కొబ్బరి బోండాల మాటున గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్న గ్రామ ఉపసర్పంచ్తో సహా నలుగురు ముఠా సభ్యులను టాస్క్ఫోర్స్, ఆత్మకూరు పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేశారు. వీరి నుండి రూ.34 లక్షల...
చైనా బెలూన్ను పేల్చేసిన అమెరికా పెంటగాన్
బీజింగ్: అట్లాంటిక్ తీరంలో శనివారం అమెరికాకు చెందిన పెంటగాన్ చైనా గూఢచర్య బెలూన్ను కూల్చేసింది. దీనిని అమెరికా పాలకవర్గం హర్సించింది. కానీ చైనా మాత్రం ఆగ్రహాన్ని, అసంతృప్తిని వెల్లడించింది. ఎఫ్-22 విమానం నుంచి...
అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత
టేకులపల్లి : అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలావున్నాయి..స్థానిక తడికెలపూడి ఎక్స్రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న...
హత్య కేసులో నిందితుడి అరెస్ట్..పథకం ప్రకారమే హత్య
బాన్సువాడ: బాన్సువాడ నియోజకవర్గంలోని నస్రుల్లాబాద్ మండలం అంకోల్ గ్రామానికి చెందిన నీరడి శ్రీనివాస్ (ఆర్టీసి డ్రైవర్) అనుమానస్పద స్థితిలో మృతి చెందడంతో నస్రుల్లాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారని, నిందితులను...
అదానీ స్పందనకు హిండెన్బర్గ్ ప్రతిస్పందన!
‘మోసం మోసమే’ అంది !!
న్యూఢిల్లీ: అదానీ గ్రూపు కంపెనీలు షేర్లలో అవకతవకలపై అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధన సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ ఇటీవల భారత స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపింది. అయితే హిండెన్బర్గ్...
మావోయిస్టు సానుభూతిపరుడి అరెస్టు
మన తెలంగాణ/కాటారం : మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన కాటారం పోలీసులు. మంగళవారం కాటారం సర్కిల్ పోలీస్స్టేషన్లో మీడియా ముందు హాజరుపర్చారు. కాటారం డిఎస్పీ రామ్మోహన్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...
కారులో వ్యక్తి సజీవ దహనం…
హైదరాబాద్ : మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపురం శివారులో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియనివ్యక్తి అనుమానస్పద స్థితిలో కారులో సజీవదహనం అయ్యాడు. ఆదివారం అర్ధరాత్రి కారుతో సహా ఓ...
భారత్లో మిస్టరీగా మరో రష్యన్ మృతి!
భువనేశ్వర్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ విమర్శకుడు పావెల్ అంతోవ్, అతడి మిత్రుడు వ్లాదిమీర్ బైదనోవ్ పక్షం రోజుల క్రితం ఒడిశాలోని రాయగడ హోటల్లో అనుమానస్పదంగా మృతి చెందిన ఉదంతం మరువక ముందే...
పుతిన్ విమర్శకుడిని నిర్బంధించిన ఒడిశా పోలీసులు!
భువనేశ్వర్: భువనేశ్వర్ రైల్వే స్టేషన్ వద్ద అడుక్కుంటున్న రష్యా దేశస్థుడు ఆండ్రూ గ్లాగోలెవ్ను ఒడిశా పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. చాలా రోజుల నుంచి భువనేశ్వర్ రైల్వేస్టేషన్ వద్ద ‘నేను రష్యా కాందీశీకున్ని, నేను...
లద్నూర్ లో యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారం
సిద్దిపేట : మద్దూరు మండలం లద్నూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంధువుల ఇంటికి శుభకార్యానికి...
శంషాబాద్ లో.. విద్యార్థిని అనుమానాస్పద మృతి…
రంగారెడ్డి : శంషాబాద్ రాయల్విల్లా కాలనీలో విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్ రాయల్విల్లా కాలనీకి చెందిన పూజిత అనే విద్యార్థి సివిల్స్ కు ప్రిపేర్ అవుతుందని...
కలెక్టర్ అవ్వాలనుకుంది.. ఇంతలోనే
హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నంకు చెందిన పూజిత శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాయల్ విల్లాస్ కాలనీలో అద్దెకు ఉంటుంది. కలెక్టర్ కావాలని కలలు కనింది. అందుకు ఆమె సివిల్స్ పరీక్షల కోసం సిద్ధమవుతోంది. ఈ...
సరిహద్దులో పాక్ డ్రోన్ ను పడగొట్టిన బిఎస్ఎఫ్ బలగాలు
అమృత్సర్: పాకిస్థాన్ నుంచి భారత్లోకి ప్రవేశించిన డ్రోన్ను సరిహద్దు భద్రతా బలగం(బిఎస్ఎఫ్) పంజాబ్లోని అమృత్సర్ జిల్లాలో కూల్చేసింది. భారత భూభాగంలోని అమృత్సర్కు ఉత్తరాన 40 కిమీ. దూరంలో ఉన్న చాహర్పూర్లోకి చొరబడిన ఆ...
హత్య కేసును చేధించిన చిక్కడపల్లి పోలీసులు
హైదరాబాద్: ఆగస్టు 27వ తేదీన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నాగమయ్యకుంటలో అనుమానస్పదంగా మరణించిన కేసును పోలీసులు చేధించారు. మృతురాలు లక్ష్మీబాయి ఒంటిపై ఉన్న బంగారం, వెండి నగలను దోచుకోవాలనే ఆశతో బాలమణి...
మంచం మీద పడుకున్న యువతి సజీవదహనం…
అమరావతి: మంచం మీద పడుకున్న యువతి సజీవదహనమైన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలో జరిగింది. యువతి అనుమానస్పదంగా మృతి చెందినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల...
30బైక్లు చోరీ చేసిన దొంగల అరెస్టు
మనతెలంగాణ, హైదరాబాద్ : పార్కింగ్ చేసిన బైక్లను చోరీ చేస్తున్న యువకుడు, రిసీవర్, ఇద్దరు బాలురను తుకారాంగేట్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి చోరీ చేసిన 30 బైక్లను స్వాధీనం...
ప్యారమౌంట్ కాలనీలో కార్టన్ సెర్చ్
పాల్గొన్న 400మంది పోలీసులు
41మంది వీసా గడువు ముగిసిన విదేశీయులు గుర్తింపు
మనతెలంగాణ, హైదరాబాద్ : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు శనివారం కార్టన్ సెర్చ్ నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి 9.30...
కొయంబత్తూర్ కారు పేలుడు దర్యాప్తు ఇక ఎన్ఐఏ కి…
న్యూఢిల్లీ: కొయంబత్తూర్లో అక్టోబర్ 23న కారులో ఎల్పిజి సిలిండర్ పేలిన ఘటన దర్యాప్తు ఉత్తర్వును కేంద్ర ప్రభుత్వం గురువారం జాతీయ పరిశోధన సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించింది. కేసును ఎన్ఐఏకు అప్పగించాలని తమిళనాడు ప్రభుత్వం...