Home Search
అరవింద్ కేజ్రీవాల్ - search results
If you're not happy with the results, please do another search
కేజ్రీవాల్ పై కోర్టుకు ఇడి
ఫిబ్రవరి 7న రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) జారీచేసిన ఐదవ సమన్లను కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బేఖాతరు చేయడంతో సమన్లపై...
2న విచారణకు రావాలి: కేజ్రీవాల్ కు మళ్లీ ఈడీ నోటీసులు..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ప్రశ్నించేందుకు ఢిల్లీ సీఎంకు బుధవారం మళ్లీ సమన్లు జారీ చేసింది. కేజ్రీవాల్ కు...
సర్దు‘పాట్లు..
ఉత్కంఠభరితమైన సాధారణ ఎన్నికల ఘట్టానికి జాతీయ ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ సమాయత్తమవుతున్నది. దశాబ్దం క్రితం వరకు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీని కూడా కలుపుకొని వెళుతున్న ‘ఇండియా’ అంతర్గత వైరుధ్యాలను పరిష్కరించుకొని నిలదొక్కుకోడం...
నన్ను అరెస్టు చేసేందుకు బిజెపి కుట్ర
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనకు తప్పుడు సమన్లు పంపించిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. గువారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనకు ఉన్న అతి పెద్ద బలం, ఆస్తి తన...
నన్ను అరెస్టు చేసేందుకు బిజెపి కుట్ర: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనకు తప్పుడు సమన్లు పంపించిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. గువారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనకు ఉన్న అతి పెద్ద బలం, ఆస్తి తన...
సిఎం కేజ్రీవాల్ అరెస్ట్?
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఇడి అరెస్టు చేసే అవకాశం ఉందని ఆప్ మంత్రులు ట్వీట్లు చేశారు. ఇప్పటికే కేజ్రీవాల్ ఇంటికి వెళ్లే రహదారులను మూసివేశారు. కేజ్రీవాల్ను అరెస్టు చేసే ముందు ఆయన...
మూడోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరు
హైదరాబాద్:ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 3న కేజ్రీవాల్ ఈడీ...
రెండు రోజుల వ్యవధిలో ముగ్గురు విపక్ష నేతలపై ఇడి చర్యలు
న్యూఢిల్లీ: రెండు రోజలు వ్యవధిలో ప్రతిపక్షాలకు చెందిన ముగ్గురు నేతలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) చర్యలను ఎదుర్కోవలసి వచ్చింది. కాంగ్రెస్ ఎంపి కార్తీ చిదంబరం శనివారం ఇడి అధికారులు ముందు హాజరు కాగా, బీహార్...
మోడీ మిడతల దాడికి భయపడం
ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ పై ఈడి కుట్ర
కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న బిజెపి
ఢిల్లీ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు చేస్తే తాట తీస్తాం
ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్...
బిజెపిని ఎదుర్కోవడం ఎలా?: ఢిల్లీలో ఇండియా కూటమి నేతల భేటీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా కూటమి నేతల సమావేశమయ్యారు. సోనియా గాంధీ, లాలూ, బాలు, ఎంకె స్టాలిన్, శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్, ఫరూక్ అబ్దుల్లా తదితరులు మంగళవారం ఢిల్లీలోని అశోక...
‘రూ. 850 కోట్ల కుంభకోణం’.. చీఫ్ సెక్రటరీ, డివిజినల్ కమిషనర్ తొలగింపు
న్యూఢిల్లీ: రూ.850 కోట్ల విలువైన ఓ భూ కుంభకోణంతో సంబంధం ఉన్న చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్, డివిజినల్ కమిషనర్ అశ్వినీ కుమార్లను తక్షణమే పదవులనుంచి తొలగించాలని ఢిల్లీ విజిలెన్స్ మంత్రి ఆతిషి...
‘నవంబరు 2న కేజ్రీవాల్ అరెస్ట్..! ’ ఆప్ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ : మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సమన్లు జారీ అయిన విషయం తెలిసిందే. నవంబరు 2 న ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఎదుట హాజరుకానున్నారు. అయితే...
ప్రధాని మోడీ భయపడుతున్నాడు
ఆప్ దక్షిణ భారత ఇంఛార్జ్ సోమనాథ్ భారతి
మన తెలంగాణ / హైదరాబాద్ : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు దేశవ్యాప్తంగా పెరుగుతున్న ప్రజాదరణ చూసి...
వైషమ్యాలను వీడి, కూర్చొని చర్చించండి..
న్యూఢిల్లీ : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ , ఆప్ ప్రభుత్వం మధ్య కొంత కాలంగా ఘర్షణ వాతావరణం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీ అధికారుల నియంత్రణ విషయంలో కేంద్రం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్తీ...
మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ భార్య బెదిరిస్తున్నారు: సుఖేష్ చంద్రశేఖర్
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు సుఖేష్ చంద్రశేఖర్ లేఖ రాశారు. మండోలి జైలులో తనకు భద్రత లేదన్నారు. జైల్లో తనకు రక్షణ లేదని, మరో జైలు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. తనకు, తన...
2024కు ప్రతిపక్ష వేదిక సాధ్యమా!
2024 ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని బిజెపిని గద్దె దించడం కోసం ఈ నెల 23న పాట్నాలో ప్రతిపక్షాల భేటీని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఏర్పాటు చేశారు. ఇది ప్రాథమిక భేటీ అయినప్పటికీ...
ఢిల్లీలో కేంద్రం ఆర్డినెన్స్ ఎమర్జెన్సీని తలపిస్తోంది: కెసిఆర్
హైదరాబాద్: ఇప్పుడు ఢిల్లీలో ప్రయోగిస్తున్న కేంద్రం ఆర్డినెన్స్ నాటి ప్రధాని ఇందిరాగాంధీ 1975లో జారీ చేసిన ఎమర్జెన్సీని తలపిస్తోందని, దానిని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం డిమాండ్ చేశారు....
నేడు హైదరాబాద్కు ఢిల్లీ సిఎం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వంపై మరో పోరాటానికి సిద్ధమయ్యారు. కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్పై ఢిల్లీ సి ఎం కేజ్రీవాల్ విపక్షాల మద్దతు...
నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించనున్న కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు, కేంద్రానికి మధ్య ఓ పక్క చిచ్చు రగులుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ సమావేశం శనివారం జరుగనున్నది. దీన్ని పురస్కరించుకుని కేజ్రీవాల్ ప్రధాని మోడీకి...
రాహుల్, ఖర్గేలతో నితీష్ కుమార్ భేటీ
న్యూఢిల్లీ : 2024 సాధారణ ఎన్నికల నాటికి బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల కూటమిని పటిష్టం చేయాలన్న లక్షంతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వరుసగా విపక్ష నేతలను కలుసుకుని చర్చిస్తున్న సంగతి తెలిసిందే....