Home Search
ఆఫీస్ - search results
If you're not happy with the results, please do another search
మావోయిస్టుల డేటా మటాష్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక మలుపు సెంట్రల్ ఇంటెలిజెన్స్ సేకరించిన డేటా
మొత్తాన్ని మూసీ పాలు చేసిన ప్రణీత్రావు ముఠా మొత్తం 17 కంప్యూటర్లకు సంబంధించిన
42 హార్డ్డిస్క్లను ధ్వంసం చేసిన...
ఉద్యోగ, వ్యాపారాల్లో మిథున రాశివారిదే పైచేయి!
ఆదాయం : 05 వ్యయం : 05
రాజ : 03 అవమానం : 06
మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదముల యందు పుట్టినవారు...
వార ఫలాలు 07-04-2024 నుండి 13-04-2024
మేషం: మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా అమ్మకాలు, కొనుగోలు వల్ల లాభపడతారు.సంతాన పురోగతి జాగ్రత్తలు తీసుకుంటారు.స్త్రీల సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబంలో ఐకమత్యం నెలకొంటుంది. కాంట్రాక్టులు, లీజులు...
సొంత ఇల్లు, కారు లేని రాహుల్ గాంధీ ఆస్తి ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రూ. 20 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. అయితే ఆయనకు సొంత ఇల్లు కాని, సొంత కారు కాని లేవు. కేరళలోని వయనాడ్...
ఈ ఎన్నికలు.. ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న పోరటం: రాహుల్ గాంధీ
దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు జరుగుతున్న యుద్ధం.. ఈ ఎన్నికలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడు నుంచి రాహుల్ గాంధీ ఎంపీగా పోటీచేస్తున్న సంగతి తెలసిందే....
రాజాకార్ సినిమాను బ్యాన్ చేయాలి : ఎఐవైఎఫ్ రాష్ట్ర సమితి
మతాల మధ్య వైషమ్యాలు సృష్టించే రాజాకార్ సినిమాను బ్యాన్ చేయాలి : ఎఐవైఎఫ్ రాష్ట్ర సమితి
మన తెలంగాణ / హైదరాబాద్ : మత విద్వేషాలు రెచ్చగొడుతున్న దుష్టశక్తుల ఆగడాలను తెలంగాణలో సాగనీయమని, చరిత్రను...
సిఎం సహాయ నిధిని చెక్కేశారు..
మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి సహాయనిధి (సిఎంఆర్ఎఫ్) చెక్కులను మోసం చేసిన కేసులో మాజీ ఆరోగ్య మంత్రి టి.హరీశ్రావు కార్యాలయంలోని ఉద్యోగి సహా నలుగురిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. హరీశ్రావు కార్యాలయంలో...
ఫోన్ ట్యాపింగ్ దుర్మార్గపు చర్య: కిషన్ రెడ్డి
బిఆర్ఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన అధికారులపై
సమగ్ర విచారణ జరపాలి బిజెపి నేతలు, ఆఫీస్
సిబ్బంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆధారాలు బయట
పడుతున్నాయి ఢిల్లీ లిక్కర్ వ్యవహారంలో కవిత జోక్యం...
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై సిఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు
న్యాయం చేయాలని ‘శరణు’
మనతెలంగాణ/హైదరాబాద్: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై హైదరాబాద్ వ్యాపార వేత్త శరణ్ చౌదరి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నపుడు తనను అక్రమంగా నిర్బంధించి...
ఫొన్ ట్యాపింగ్లో భూపాలపల్లి ఎఎస్పీ అరెస్టు
ఫోన్ ట్యాపింగ్ కేసులో భూపాలపల్లి ఎఎస్పి భుజంగరావును సిట్ అధికారులు శనివారం అరెస్టు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో డిఎస్పి ప్రణీత్ రావును సిట్ అధికారులు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రణీత్...
రెవెన్యూ అధికారుల మోసం…. ఒకే ఇంట్లో ముగ్గురు ఆత్మహత్య
అమరావతి: తమ భూమి రికార్డులు వేరే వాళ్ల పేర్ల మీద ఉండడంతో ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో జరిగింది. పోలీసులు...
రూ. 6.67 కోట్ల నగదు పట్టివేత
కరీంనగర్ ప్రతిమ మల్టీఫ్లెక్స్లో స్వాధీనం
ఐటి అధికారులకు అప్పగించిన పోలీసులు
మన తెలంగాణ/ కరీంనగర్ క్రైం: కరీంనగర్ నగర నడిబొడ్డున బస్టాండ్కు దగ్గరగా ఉన్న ప్రతిమ మల్టీప్లె క్స్లో పోలీసులు రూ.6.67 కోట్ల...
వైసిపిలో చేరిన ముద్రగడ
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసిపి, టిడిపి రాజకీయ నాయకులు దూకుడు పెంచారు. వైఎస్ఆర్సిపి నుంచి మంత్రులు, పలువురు ఎంఎల్ఎలు టిడిపిలో చేరారు. టిడిపిలో కొందరికి ఎంఎల్ఎ టికెట్ దక్కకపోవడంతో వైసిపి...
విలేకరుల బ్లాక్మెయిలింగ్కు కుటుంబం బలి
నార్సింగి: చైన్ సిస్టం స్కీం ద్వారా ఆర్థ్ధికంగా మోసపోవటంతోపాటు వేధింపులు తాళలేక ముగ్గురు కొడుకులకు ఉరివేసి అనంతరం తను కూడా బలవన్మరణానికి పాల్పడ్డ సంఘటన శంకర్పల్లి మండలం మోకిల పోలీసు స్టేషన్ పరిధిలోని...
ఎల్బి నగర్లో యాచకురాలి హత్య
ఓ యాచకురాలిని దారుణంగా హత్య చేసిన సంఘటన ఎల్బి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎల్బి నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్కు పది అడుగుల...
ఎల్ఆర్ఎస్ పై పోటాపోటీగా కాంగ్రెస్-బిఆర్ఎస్ ధర్నా
హైదరాబాద్: జిహెచ్ఎంసి ఆఫీస్ ముందు బిఆర్ఎస్ నేతలు ధర్నా చేపట్టారు. ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలని డిమాండ్ చేస్తూ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, బిఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. జిహెచ్ఎంసి ఆఫీస్ ముందు ఎల్ఆర్ఎస్...
సోలార్ పై పోస్టల్ శాఖ సర్వే
మన తెలంగాణ / హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ’ప్రధాన మంత్రి సూర్య ఘర్- ముఫ్త్ బిజిలీ యోజన పథకం’ అమలు కోసం పోస్టల్ శాఖ సర్వే నిర్వహిస్తున్నదని తపాలాశాఖ హైదరాబాద్ సౌత్...
300 ఎకరాల్లో జీనోమ్ వ్యాలీ రెండవ దశ
వికారాబాద్, మెదక్, నల్గొండ జిల్లాల్లో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు
రూ. లక్ష కోట్ల పెట్టుబడులతో 5 లక్షల మందికి ఉద్యోగాలు
వైరస్ భయాలన్నింటికీ హైదరాబాద్ ప్రపంచానికి ఆశాదీపం
బయో ఏసియా సదస్సు 2024 లో ముఖ్యమంత్రి...
డిజిపిని కలిసిన బిఆర్ఎస్ మహిళా నేతలు
మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్ పార్టీకి చెందిన మహిళా నేతలు కొందరు డిజిపి రవి గుప్తాను కలిశారు. ఇల్లందు మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానం సందర్భంగా బిఆర్ఎస్ కౌన్సిలర్లపై జరిగిన దాడి, కిడ్నాప్ ల...
అప్పుల పాలై దొంగగా మారిన యువకుడు
సిటిబ్యూరోః లోన్ యాప్లో రుణం తీసుకుని అప్పుల్లో కూరుకుపోయిన యువకుడు స్నేహితులతో కలిసి రాబరీ చేశాడు. ఈ కేసులో ముగ్గురు నిందితులను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 34గ్రాముల...