Home Search
ఎయిర్ టెల్ - search results
If you're not happy with the results, please do another search
ఇజ్రాయెల్పై ఇరాన్ భీకర దాడి.. విరుచుకుపడ్డ డ్రోన్లు, క్షిపణులు
ఇజ్రాయెల్పై ఇరాన్ భీకర దాడి
విరుచుకుపడ్డ డ్రోన్లు, క్షిపణులు
భగ్గుమన్న పశ్చిమాసియా ప్రాంతం
రంగంలోకి దిగుతోన్న అమెరికా
దెబ్బకు దెబ్బ అన్న ఇరాన్
ప్రతిదాడికి రెడీ అవుతున్న ఇజ్రాయెల్
నెతన్యాహూ బైడెన్ కీలక...
త్వరలో టెలికామ్ చార్జీల మోత!
టారిఫ్లను 15- నుంచి 17 శాతం పెంచొచ్చు
జియో, ఎయిర్టెల్ల అపరిమిత డేటాకు బ్రేక్: విశ్లేషకుల నివేదిక
న్యూఢిల్లీ : టెలికాం కంపెనీలు టారిఫ్లు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. కంపెనీలు త్వరలో వివిధ మొబైల్ సర్వీస్ ప్లాన్ల...
సెన్సెక్స్ @ 75,000
తొలిసారిగా కీలక మైలురాయి దాటిన సూచీ
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మరో రికార్డును నెలకొల్పాయి. సెన్సెక్స్ తొలిసారిగా 75,000 పా యింట్ల పైన ముగిసింది. ఆఖరికి 354 పాయింట్ల లాభంతో 75,038 పాయింట్ల...
టాప్ 4 కంపెనీల విలువ రూ.1.71 లక్షల కోట్లు జంప్
న్యూఢిల్లీ : గత వారం టాప్ 10 కంపెనీల్లో నాలుగు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,71,309 కోట్లు పెరిగింది. అయితే టాప్ 10లో 6 కంపెనీల మార్కెట్ విలువ గత వారం రూ.78,127...
బిజెపికి 3 సంస్థల విరాళాలు రూ. 349 కోట్లు
భారతీ ఎయిర్టెల్, దాని అనుబంధ సంస్థ భారతీ టెలిమీడియా సుమారు రూ. 235 కోట్లు విలువ చేసే ఎలక్టొరల్ బాండ్లు కొనుగోలు చేశాయని, వాటిలో ఒక్క రూపాయి తప్ప తక్కిన మొత్తాన్ని అధికార...
ఫేక్ డాక్యుమెంట్లతో 21 లక్షల సిమ్కార్డుల జారీ
దేశవ్యాప్తంగా ఫేక్ డాక్యుమెంట్లతో సుమారు 21 లక్షల సిమ్ కార్డులు జారీ అయినట్లు తమ విశ్లేషణలో తేలిందని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ తెలిపింది. ఈ మేర కు ఎయిర్టెల్, ఎంటిఎన్ఎల్, బిఎస్ఎన్ఎల్, జియో,...
మే 20 నుంచి స్పెక్ట్రమ్ వేలం
ముంబై: తదుపరి స్పెక్ట్రమ్ వేలం మే 20 నుంచి ప్రారంభం కానుంది. ఈమేరకు శుక్రవారం టెలికాం శాఖ(డాట్) దరఖాస్తుల ఆహ్వానానికి నోటీసు జారీ చేసింది. ఈసారి వేలంలో టెలికాం ఆపరేటర్ల నుండి స్పందన...
సెన్సెక్స్ @ 74,000
జీవితకాల గరిష్ఠానికి మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మరో సరికొత్త శిఖరానికి చేరుకున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు రెండూ కీలక మార్క్ను దాటి చరిత్ర సృష్టించాయి. ట్రేడింగ్లో తొలిసారిగా సెన్సెక్స్ 74,000 పాయింట్లను...
సునీల్ మిట్టల్కు బ్రిటన్ నైట్హుడ్ పురస్కారం
న్యూఢిల్లీ : భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ను బ్రిటన్ నైట్హుడ్తో సత్కరించింది. ఇది బ్రిటన్లో అతి పెద్ద పురస్కారాలలో ఒకటి, ఈ గౌరవం విదేశీ పౌరులకు ఇస్తారు. ఈ...
టాప్ 8 కంపెనీల మార్కెట్ క్యాప్
రూ.1.10 లక్షల కోట్లు పెరిగింది..
ముంబై : సెన్సెక్స్లోని టాప్ 10 బ్లూచిప్ కంపెనీల్లో 8 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారం రూ.1.10 లక్షల కోట్లు పెరిగింది. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్...
ఫిబ్రవరి 25న తెలుగు, కన్నడ భాషల్లో సంధ్యా ఛాయా స్ట్రీమింగ్..
1973లో మరాఠీ నాటక రచయిత జయవంత్ దాల్వీ రచించిన 'సంధ్యా ఛాయా'. వృద్ధాప్యం దానితో పాటు తెచ్చే భావోద్వేగ నిర్జనానికి, ఒంటరితనానికి సంబంధించిన ప్రాథమిక కథనం. జీ థియేటర్ టెలిప్లేలో నటించిన ఫిల్మ్,...
డ్రగ్స్ బానిసైన యువతి ఫిర్యాదు..ముఠా అరెస్టు
సిటిబ్యూరోః డ్రగ్స్కు బానిసైన ఓ యువతిని డ్రగ్స్ విక్రయిస్తున్న వారు వేధించడంతో డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పబ్బుల్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఆరుగురు నిందితులను అరెస్టు చేసిన గచ్చిబౌలి, మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు...
తెలుగు, కన్నడ భాషల్లో ‘ఏక్ ఫిల్మ్ కథ’ అలరిస్తుంది: గోపాల్ దత్
గోపాల్ దత్, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా పూర్వ విద్యార్థి, 1999లో రంగస్థలంపై తన కళాత్మక ప్రయాణాన్ని ప్రారంభించిన అతను 'ముఝే కుచ్ కెహనా హై', 'తేరే నామ్', 'సామ్రాట్ & కో.' ...
ఏరోస్పేస్ ఎక్సలెన్స్ను మెరుగుపరచిన వాషింగ్టన్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్
గ్లోబల్ ఏవియేషన్, ఏరోస్పేస్ పరిశ్రమలో కీలకమైన కార్యక్రమం, వింగ్స్ ఇండియా 2024. ఆవిష్కరణ, సహకారాన్ని ప్రదర్శిస్తూ జనవరి 18 నుండి 21 వరకు ఇది హైదరాబాద్ లో జరిగింది. వాషింగ్టన్ స్టేట్ డిపార్ట్మెంట్...
ఉచిత 5జి సేవలు ఇక కట్!
త్వరలోనే చార్జీలు వసూలు చేయనున్న జియో, ఎయిర్టెల్
ముంబయి : ఖర్చులను తట్టుకోవడం కోసం టెలికాం రంగ సంస్థలు టారిఫ్లను పెంచడానికి సిద్ధమవుతున్నాయి. రిలయన్స్ జియో, ఎయిర్టెల్ ప్రీమియం కస్టమర్లకు ప్రస్తుతం అందించే తమ...
ఫ్రీ 5జి సేవలు ఇక లేనట్లే!
ముంబయి: ఖర్చులను తట్టుకోవడం కోసం టెలికాం రంగ సంస్థలు టారిఫ్లను పెంచడానికి సిద్ధమవుతున్నాయి. రిలయన్స్ జియో, ఎయిర్టెల్ ప్రీమియం కస్టమర్లకు ప్రస్తుతం అందించే తమ అన్లిమిటెడ్ ఫ్రీడేటా ప్లాన్లను ఆపేసే అవకాశం ఉంది....
‘ఆరెంజ్ జ్యూస్’ మానవ స్వభావం, దురాశ సంక్లిష్టతను వెల్లడిస్తుంది: చిరాగ్ వోహ్రా
దివంగత గుజరాతీ, హిందీ నాటక రచయిత, స్క్రీన్ప్లే, డైలాగ్ రైటర్ ఉత్తమ్ గదా రచించగా మనోజ్ షా దర్శకత్వం వహించిన, 'ఆరెంజ్ జ్యూస్' నాటకం ఇప్పుడు తెలుగు, కన్నడ భాషలలో కూడా అందుబాటులో...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ టెలిప్లే ఆకట్టుకుంటుంది: సోహైలా కపూర్
విభజన ... విలువైన జీవితాల నష్టం మరియు తరాల గాయం జ్ఞాపకాలను తిరిగి తెస్తుంది. ప్రఖ్యాత నటుడు, థియేటర్ డైరెక్టర్, నాటక రచయిత సోహైలా కపూర్ కుటుంబం కూడా దీని ప్రభావం చూసింది...
స్వల్ప లాభాలు
31 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మార్కెట్లో ట్రేడింగ్ జోరు కొనసాగింది. కానీ ట్రేడింగ్ చివరి గంటలో లాభాల...
హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండిసంజయ్, లక్ష్మణ్, ఈటల రాజేందర్ అమిత్ షాకు స్వాగతం పలికారు. ఆయన...