Home Search
కార్యాలయంలో దరఖాస్తు - search results
If you're not happy with the results, please do another search
సన్బర్న్కు అనుమతిలేదు..
సిటిబ్యూరోః కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ మాదాపూర్లో నిర్వహించనున్న సన్బర్న్కు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని మాదాపూర్ డిసిపి నంద్యాల నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. మాదాపూర్ డిసిపి కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన...
డబుల్ బెడ్ రూంల్లో ..డబుల్ గోల్మాల్
ఒక్కో ఇంటికి రూ. 2 నుంచి 3లక్షల దాకా వసూళ్లు, లక్షల్లో వెనుకేసుకున్న రాజకీయ నేతలు, దళారులు, అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో చక్రం తిప్పిన ఓ అధికారి
లక్షల్లో అక్రమ వసూళ్లు, నిబంధనలంటేనే ఆయనకు...
స్మితా సబర్వాల్ అవుట్… ఆమ్రపాలి ఇన్….!?
కేంద్ర సర్వీసుల్లోకి స్మితా సబర్వాల్?-?
కొత్త ఛాలెంజ్ లకు సిద్ధమే అంటూ ఎక్స్లో పోస్ట్ చేసిన స్మితా సబర్వాల్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మర్యాద పూర్వకంగా ముఖ్య అధికారులు...
ప్రజా దర్బార్ ప్రారంభంతో నగరవాసుల హర్షం
సిటీ బ్యూరో ః కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా దర్బార్ను ప్రారంభిచడంతో గ్రేటర్ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక మీదటైనా తమ సమస్యలు తక్షణమే పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కరోనా...
ఎన్నికలు సమీపిస్తున్నా..ఉద్యోగులకు అందని పోస్టల్ బ్యాలెట్లు
పెద్దేముల్: ప్రతిఒక్కరూ ఎన్నికల ఓటింగ్లో పాల్గొనాలని.. పోలింత్ శాతాన్ని పెంచాలని.. ప్రజాస్వామ్య మనుగడకు పాటుపడాలని జిల్లా యంత్రాంగం నిత్యం చెప్తుంది. అయితే అధికారులు చెప్పే మాటలకు.. క్షేత్ర స్థాయిలో జరిగే విధానాలకు ఎక్కడకూడా...
పైసల పరేషాన్ల పాక్.. పాస్పోర్టులకూ కటకట
ఇస్లామాబాద్ : ఆర్థిక చక్రబంధపు పాకిస్థాన్లో చివరికి లామినేషన్ పేపర్కు కూడా కటకట ఏర్పడింది. దీనితో పాకిస్థాన్ దేశపు పాస్పోర్టు ప్రింటింగ్ కూడా మూలకు పడింది. దీనితో పాస్పోర్టుల దరఖాస్తుదారులు గందరగోళంలో పడ్డారు....
వివిధ విభాగాలకు పోస్టల్ బ్యాలట్ సౌకర్యం
జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్
కామారెడ్డి ప్రతినిధి : అత్యవసర సేవల పరిధిలోకి వచ్చే వివిధ విభాగాలకు ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించిందని జిల్లా ఎన్నికల అధికారి జితేష్...
ప్రజావాణి సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి
భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
భూపాలపల్లి కలెక్టరేట్: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను...
టీచర్ భర్తీ పోటీ పరీక్షలకు మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
సిటీ బ్యూరో ః ప్రభుత్వ , స్థానిక సంస్థల పాఠశాల్లో స్కూల్ అసిస్టెంట్టు(ఎస్ఎ)సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జిటి) లాంగ్వేజ్ పండిట్(ఎల్పి), ఫిజికల ఎడ్యుకేషన్ టీచర్స్ (పిఇటి) పోస్టులకు సంబంధించి పోటీ పరీక్షలకు గాను అర్హత...
మూసివేత దిశగా విద్యుత్ వినియోగదారులు సేవా కేంద్రాలు
మన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ పంపీణీ సంస్థ ( టిఎస్ఎస్పిడిసీఎల్) ప్రతి సర్కిల్లో ఏర్పాటు చేసిన సమీకృత వినియోగ దారుల సేవా కేంద్రాలు (ఐసీఎస్ ఎస్) వినియోగదారులకు మూసివేస్తున్నారనే ఆరోపణలు...
భూములపై రుణాల పేరుతో కుచ్చుటోపి!
బోర్డు తిప్పేశాడు.. రూ. 2 కోట్లతో ఉడాయించాడు...
బాధితుల లబోదిబో.. సైఫాబాద్ పోలీసులనాశ్రయించిన వైనం!!
మన తెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయ భూములపై రుణాల పేరుతో అమాయకులకు ఎరవేసి డిపాజిట్ల రూపంలో రూ.2 కోట్లకు పైగా దండుకుని...
జిహెచ్ఎంసి ఆర్పిలు, బిఎల్ఓలతో జూబ్లీహిల్స్ కార్పొరేటర్ సమావేశం
హైదరాబాద్: జూబ్లీహిల్స్ డివిజన్ లో జిహెచ్ఎంసి ఆర్పిలు, బిఎల్ఓతో కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ కార్యాలయంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ... డివిజన్ లో గత ఎనిమిది నెలలుగా...
కాంగ్రెస్ సభలో మళ్లీ అదే సీన్
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: కాంగ్రెస్ పార్టీలోని వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సాక్షాతూ ఎఐసిసి పరిశీలకుడి సాక్షిగా ఆ పార్టీ కార్యకర్తలు కుర్చీలను విసురుకొని ఘర్షణ పడడంతో ఒక కార్యకర్తకు గాయాలయ్యాయి. ఎన్నికల...
93 కులాలకు బిసి పథకం వర్తింపజేయాలి : రఘునందన్రావు
మనతెలంగాణ/ హైదరాబాద్ : బలహీన వర్గాలకు చెందిన 93 కులాలకు బిసి బంధు పథకం అమలు చేయాలని బిజెపి ఎమ్మెల్యే ఎం.రఘునందన్రావు డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే రఘునందన్ రావు. శనివారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో...
ప్రజావాణి సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి
భూపాలపల్లి కలెక్టరేట్: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారం చూపాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి...
టీచర్ల బదిలీల షెడ్యూల్ విడుదల…
హైదరాబాద్ ః ఉపాధ్యాయ బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. గత మార్చిలో దరఖాస్తులు చేసినవారికి సవరణ అవకాశం కల్పిస్తూ గతంలో దరఖాస్తు చేయనివారు బదిలీ కోసం కొత్తగా ఆన్లైన్లో...
నవంబర్లో డిపార్టుమెంటల్ పరీక్షలు : టిఎస్పిఎస్సి
హైదరాబాద్ ః డిపార్ట్మెంటల్ పరీక్షలు ఆన్లైన్ మోడ్లో సిబిటి పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేర్కొంది. హెచ్ఎండిఏ పరిధిలోని రంగారెడ్డి, హైదరాబాద్ పాటు రాష్ట్రంలోని పూర్వపు జిల్లా ప్రధాన...
ఈనెల 3వ తేదీ నుంచి ఉపాధ్యాయుల బదిలీలు
తగిన ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులకు సూచనలు
బదిలీలు పారదర్శకంగా, అపోహలకు తావులేకుండా చేపట్టాలి
న్యాయస్ధానం తీర్పుకు లోబడి నిర్వహించాలి: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 3వ తేదీ నుంచి...
ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ న్యాయస్ధానం తీర్పుకు లోబడి చేయాలి: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను న్యాయస్థానం తీర్పుకు లోబడి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు హైకోర్టు అనుమతించిన...
ఎసిబి వలలో రెవెన్యూ అధికారి
ఆత్మకూర్ : ఆత్మకూ ర్ తహసిల్దార్ కార్యాలయంలో ఆర్ ఐగా విధులు నిర్వహిస్తున్న నరిసింహులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ సంఘటన ఆత్మకూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎసిబి డిఎ...