Home Search
జమ్మూ కశ్మీర్ - search results
If you're not happy with the results, please do another search
1,132 మంది పోలీసులకు పతకాలు
1,132 మంది పోలీసు పతకాలు
ధైర్యంలో సేవాపాలనకు గుర్తింపు
20మంది తెలంగాణ వారికి అవార్డులు
అదనపు డిజిలు సౌమ్యా మిశ్రా, చౌహాన్లకు గౌరవం
న్యూఢిల్లీ : ధైర్య సాహసాలు, విద్యుక్త ధర్మంలో అంకితభావం ప్రదర్శించిన...
కశ్మీర్ ఎన్కౌంటర్లో లష్కరే ఉగ్రవాది హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో శుక్రవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో లష్కరే తాయిబాకు చెందిన ఒక ఉగ్రవాది మరణించాడు. 2017లో సైనికాధికారి లెఫ్టినెంట్ ఉమర్ ఫయాజ్ను అపహరించి హతమార్చిన ఘటనతో ఈ...
హిజ్బుల్ టెర్రరిస్టు జావెద్ అరెస్టు
న్యూఢిల్లీ : వాంటెడ్ టెర్రరిస్టు, హిజ్బుల్ ముజాహిద్దిన్ ప్రముఖుడు జావెద్ అహ్మద్ మట్టూను ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం గురువారం అరెస్టు చేసింది. జమ్మూ కశ్మీర్లో పలు ఘటనలకు జావెద్ కారకుడు అనే...
గిలానీ తెహ్రీక్ సంస్థపై నిషేధం
వేర్పాటువాదుల ఆటకట్టే: అమిత్షా
న్యూఢిల్లీ : పాకిస్థాన్ అనుకూల వేర్పాటువాద సంస్థ తెహ్రీక్ ఏ హరియత్పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ సంస్థకు గతంలో దివంగత కరడుగట్టిన వేర్పాటువాది సయ్యద్ అలీ...
కశ్మీర్ విద్యార్థులతో మోడీ ముచ్చట్లు
న్యూఢిల్లీ : ‘వతన్ కో జానో ’ (దేశం గురించి తెలుసుకో) అనే విశిష్ట కార్యక్రమం పరిధిలో ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం విద్యార్థులతో ముచ్చటించారు. జమ్మూ కశ్మీర్లోని ప్రతి జిల్లాకు చెందిన...
ఆర్టికల్ 370 రద్దును సమర్థించి తప్పు చేశారు
ముంబై : గడిచిపోతున్న ఈ ఏడాది 2023లో పలు కలువరం కల్గించే పరిణామాలు చోటుచేసుకున్నాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రోహింటన్ నారిమన్ అభిప్రాయపడ్డారు. ఈ కలవర కారక అంశాలలో సుప్రీంకోర్టు తీర్పులు కూడా...
ఆర్టికల్ 370లో నెహ్రూ బాధ్యత లేదు
నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత అబ్దుల్లా
నిర్ణయం సమయంలో ఆయన అమెరికాలో
మాజీ ప్రధానిపై విషం చిమ్మడం ఎందుకు?
ఈ దశలో పటేల్, ముఖర్జీ కూడా ఉన్నారు
అధికరణ రద్దుపై సుప్రీం తీర్పు సరికాదు...
ఆర్టికల్ 370 రద్దు సబబే
రాష్ట్రపతి నిర్ణయం రాజ్యాంగబద్ధమే
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలో ని ఆర్టికల్ 370ని రద్దు రాజ్యాంగ సమ్మతమేనని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఒకప్పటి జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని...
ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు రాజ్యాంగ సమ్మతమేనని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఒకప్పటి జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్...
సుప్రీంతీర్పు ఓ ఆశాకిరణం ప్రధాని మోడీ హర్షం
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ బద్ధమేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రజల ఐక్యత, ఆశలు,...
సుదీర్ఘ పోరాటానికి సిద్ధంగా ఉన్నాం: ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 రద్దు సక్రమమేనని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బిజెపి నేతలు హర్షం వ్యక్తం చేస్తుండగా కశ్మీర్కు చెందిన నేతలు మాత్రం సుప్రీంకోర్టు...
మేం ఓడిపోయినట్లు కాదు: మెహబూబా
సుప్రీంకోర్టు తీర్పుతో తాము నిరుత్సాహ పడడం లేదని మరో మాజీ ముఖ్యమంత్రి, పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అన్నారు.‘ సుప్రీంకోర్టు తీర్పుకు మేము నిరుత్సాహ పడడం లేదు.ఈ విషయంలో జమ్మూ కశ్మీర్ ఎన్నో...
నేడు ఆర్టికల్ 370 రద్దుపై తీర్పు
కాశ్మీర్ లోయలో కట్టుదిట్టమైన భద్రత
సుప్రీం జడ్జిమెంట్పై సర్వత్రా ఉత్కంఠ
శ్రీనగర్: కశ్మీర్కు సంబంధించిన అత్యంత కీలకమైన రా జ్యాంగ 370వ అధికరణ రద్దుపై సోమవారం (నేడు) సుప్రీంకోర్టు కీలక తీర్పువెలువరిస్తుంది. ఈ నేపథ్యంలో కశ్మీర్లో...
శ్రీనగర్లో పోలీసుపై కాల్పులు
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో శనివారం ఓ పోలీసు అధికారిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.శ్రీనగర్లోని బెమినా ప్రాంతంలో జరిపిన కాల్పుల్లో పోలీసు మెహమ్మద్ హఫీజ్ చాద్ గాయపడినట్లు అధికారులు తెలిపారు. కాల్పుల్లో ఆయనకు...
పిఒకె మనదే
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అమిత్ షా పాక్ ఆక్రమిత కశ్మీర్( పిఓకె)పై సంచలన ప్రకటన చేశారు. అది భారత దేశానికి చెందినదేనని లోక్సభలో తేల్చి చెప్పారు. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ...
సగం నగరమే ఓటు వేసింది
ఓటు వేయాలంటే క్యూలో నిలబడాలి. క్యూలో నిలబడడం సామాన్యుని లక్షణం, అవసరం. విత్తనాలు, ఎరువుల బస్తాలు దొరకవేమోనని రైతు చెప్పులు, సంచులు క్యూలో పెడతాడు. అయిదు రూపాయల భోజనానికి నిరుద్యోగి వరుసలో నిలబడతాడు....
భారత్ క్రికెట్ ఓటమి వేడుక..శ్రీనగర్లో విద్యార్థుల అరెస్టు
శ్రీనగర్ : వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్లో భారత జట్టు ఓటమి తరువాత జమ్మూ కశ్మీర్లో కొన్ని చోట్ల సంబరాలు జరిగాయి. ఈ విధంగా వ్యవహరించిన స్థానిక షేర్ ఎ కశ్మీర్ వ్యవసాయ...
ఉగ్రవాదులు పాక్ మాజీ సైనికులే
జమ్మూ : జమ్మూ కశ్మీర్లోని రాజౌరీ అటవీ ప్రాంతం ఉగ్రవాదులకు పెట్టనికోట అయింది. పాకిస్థాన్కు చెందిన మాజీ సైనికులు ఇప్పుడు జమ్మూకశ్మీర్లో ఉగ్రవాద బృందాలలో కీలక నిర్వహకుల పాత్రలలో ఉన్నారు. ఈ విషయాన్ని...
బిజెపిని గెలిపిస్తే మరింత అభివృద్ధి
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ చరిత్రలో తొలిసారి బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించిన పార్టీ తమదేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఆదివారం నారాయణపేట, చేవెళ్లలో నిర్వహించిన బీజేపీ సకల జనుల...
లోయలో పడ్డ బస్సు..
దోడా : జమ్మూ కశ్మీర్లో ఓ బస్సు లోయలో పడి 36 మంది దుర్మరణం చెందారు. 19 మంది గాయపడ్డారు. ఈ సంఘటన దోడా జిల్లాలో బటోటే కిష్టావర్ జాతీయ రహదారిపై త్రుంగల్...