Home Search
డిఎంకె - search results
If you're not happy with the results, please do another search
ఆ పార్టీ నేతల వద్ద డబ్బు తీసుకోండి: ఓటర్లకు మన్సూర్ అలీఖాన్ సూచన
చెన్నై: ఓట్ల కోసం వచ్చే అన్నాడిఎంకె నేతల వద్ద ఓటర్లు మాట్లాడుకుని డబ్బులు తీసుకోవాలని సినీ నటుడు మన్సూర్ అలీఖాన్ సూచించారు. ఇండియా జననాయగ పులిగల్ పేరుతో పార్టీని స్థాపించిన ఆయన వేలూరు...
‘కచ్చతీవు’లో ఓట్ల వేట
ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అప్పటికా అంశాలను లేవనెత్తి పబ్బం గడుపుకోవడంలో నాలుగాకులు ఎక్కువే చదివిన కేంద్రంలోని పెద్దలు తమ అమ్ములపొదిలోంచి తాజాగా మరో అస్త్రాన్ని వెలికితీశారు. అదే.. కచ్చతీవు! ఫలితంగా ఎన్నికల సమయాన ఈ...
జెఎన్యు గుణ‘పాఠం’
ప్రస్తుత ఎన్నికల్లో 400కు పైగా లోక్సభ సీట్లు గెలుచుకుని రికార్డు సృష్టిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ నిత్యం ప్రచారం చేస్తున్నా క్షేత్ర స్థాయి వాస్తవాలు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. నాలుగైదు సీట్లకు మించి...
కాంగ్రెస్కు ఐటి నోటీస్… అన్ని పార్టీలకు హెచ్చరిక
ప్రజలూ అప్రమత్తంగా ఉండాలి
పార్టీల నాశనం బిజెపి ధ్యేయం
కాంగ్రెస్ నేత చిదంబరం
పుదుక్కోట్టై (తమిళనాడు) : రూ.135 కోట్ల జరిమానా విధిస్తూ కాంగ్రెస్కు ఆదాయపు పన్ను (ఐటి) శాఖ నోటీస్ జారీ చేయడం పార్టీలను నాశనం...
239 సార్లు నామినేషన్.. రాజకీయ దిగ్గజాలపై పోటీ
ఎలక్షన్ ఏదైనా.. ప్రత్యర్థి ఎవరైనా డోంట్ కేర్.. నామినేషన్ వెయాల్సిందే. అలా వేసిన నామినేషన్లు ఎన్నో తెలుసా.. ఏకంగా 238 సార్లు ఎన్నికల్లో నిమినేషన్ వేశారు. అందుకే ఆయనను ఎలక్షన్ కింగ్ అని...
టికెట్ ఇవ్వలేదని ఎంపి ఆత్మహత్య…
చెన్నై: పార్లమెంట్ ఎన్నికలలో ఎంపి టికెట్ రాలేదని ఎండిఎంకె నేత, ఈరోడ్ ఎంపి గణేశమూర్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆయన చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. మార్చి 24న ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో...
మోడీని 28 పైసల పిఎంగా పిలవాలి: ఉదయనిధి స్టాలిన్
చెన్నై: నిధుల కేటాయింపు విషయంలో బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తమిళనాడు మంత్రి, డిఎంకె నేత ఉదయనిధి స్టాలిన్ తప్పు పట్టారు. రాష్ట్రం పన్నుగా చెల్లించిన మొత్తంలో 28 పైసలను...
ఇండియా కూటమి చెక్కు చెదరలేదు: జైరామ్ రమేష్
న్యూఢిల్లీ: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ‘పిల్లిమొగ్గ’ వేసినప్పటికీ, టిఎంసి సుప్రీమో మమతా బెనర్జీ బెంగాల్లో పొత్తును కాదన్నప్పటికీ ‘ఇండియా’ కూటమి యథాతథంగా ఉన్నదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ఆదివారం...
మోడీ… భయాలు!
స్వతంత్ర భారత దేశ చరిత్రలో మొదటి సారిగా అధికారంలో ఉన్న ఓ ముఖ్యమంత్రిని అవినీతి ఆరోపణలతో ఎన్నికల సమయంలో అరెస్ట్ చేయడంలోని ఔచిత్యమును అటుంచితే ఎన్నికల సమయంలో తిరుగులేని విధంగా వ్యవహరిస్తున్న బిజెపిని...
సుప్రీం చురకలతో 24 గంటల్లో పొన్ముడితో ప్రమాణం చేయించిన గవర్నర్
డిఎంకె సీనియర్ నేత కె పొన్ముడి శుక్రవారం తమిళనాడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర వివాదాస్పద గవర్నర్ ఆర్ఎన్ రవి ఆయనతో ఇక్కడ రాజ్భవన్లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో ప్రమాణం చేయించారు....
దక్షిణాదిపై కేంద్రం వివక్ష!
దేశంలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. సాధారణంగా ఎన్నికలంటేనే హైవోల్టేజ్. ఇప్పుడు ఎన్నికలు వేసవి కాలంలో జరుగుతున్నందున మరింత హీట్ రాజుకోనున్నాయి. మరోవైపు కేంద్రంలో తిరిగి ఎన్డిఎ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న సర్వేలతో...
బిజెపి ఎంపి అభ్యర్థిపై కేసు నమోదు
తమిళనాడు ప్రజలపై బిజెపి నాయకురాలు శోభా కరండ్లజె ఇటీవల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఎన్నికల కమిషన్ ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడినందుకు ఆమెపై కేసు నమోదు చేసింది. బెంగళూరు ఉత్తర నియోజకవర్గం...
తమిళనాడు గవర్నర్పై సుప్రీం తీవ్ర ఆగ్రహం
మా తీర్పునే ధిక్కరిస్తున్నారా?
తమిళనాడు గవర్నర్పై సుప్రీం తీవ్ర ఆగ్రహం
మీ ప్రవర్తన ఆందోళన కలిగిస్తోంది
ప్రొన్ముడిని మంత్రిగా వెంటనే నియమించండి
లేకపోతే శుక్రవారం మేమే నిర్ణయం తీసుకుంటాం
గవర్నర్ రవిపై సిజెఐ మండిపాటు
న్యూఢిల్లీ: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్వ్రిపై సుప్రీంకోర్టు...
కిషన్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరిన తమిళిసై
చెన్నై: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం చెన్నైలో తమిళనాడు బిజెపి అధ్యక్షుడు కె అన్నామలై సమక్షంలో బిజెపిలో తిరిగి చేరారు. గవర్నర్ పదవిని నిర్వహించిన తరువాత బిజెపిలో చేరినందుకు ‘తమిళిసై...
సిఎఎపై నిషేధం… నీట్ రద్దు: మేనిఫెస్టో విడుదల చేసిన స్టాలిన్
చెన్నై : లోక్సభ ఎన్నికలకు సంబంధించి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కెస్టాలిన్ బుధవారం మేనిఫెస్టోని విడుదల చేశారు. పుదుచ్చేరికి రాష్ట్రహోదా, నీట్ పరీక్షలపై నిషేధం, ముఖ్యమంత్రికి గవర్నర్ను నియమించే అధికారం వంటి ఇతర...
శక్తి నాశనాన్ని కోరేవారు సర్వ నాశనమైపోతారు: మోడీ శాపాలు
సేలం: శక్తికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్ష ఇండియా కూటమి మొత్తానికి ఆపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తమిళనాడులోని సేలంలో బిజెపి...
గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా
మన తెలంగాణ/హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల్లో పోటీ కోసం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని సోమవారం రాష్ట్రపతి ద్రౌపది...
మాజీ గవర్నర్లు ఎన్నికల బరిలో దిగవచ్చా?
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు ముందు ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం రాజీనామా చేశారు. తెలంగాణ గవర్నర్ పదవితోపాటు పుదుచ్చేరి...
డీఎంకేతో కాంగ్రెస్ సీట్ల ఒప్పందం
చెన్నై: తమిళనాడులో ఎట్టకేలకు డీఎంకే, కాంగ్రెస్ మధ్య లోక్సభ ఎన్నికల కోసం సీట్ల ఒప్పందం కొలిక్కి వచ్చింది. ఈ నేపథ్యంలో మొత్తం 39 స్థానాల్లో కాంగ్రెస్ 9 నియోజక వర్గాల్లో పోటీ చేసేందుకు...
కుటుంబ పార్టీలు దేశాన్ని దోచుకున్నాయి: మోడీ
హైదరాబాద్: తెలంగాణలో బిజెపికి మద్దతు పెరుగుతోందని కాంగ్రెస్, బిఆర్ఎస్కు తగ్గుతుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయని, బిజెపికి 400పైగా సీట్లు రావడం ఖాయమని, బిజెపికి...