Home Search
డిఎంకె - search results
If you're not happy with the results, please do another search
పళనిస్వామికి క్షమాపణ చెప్పిన డిఎంకె ఎంపి ఎ.రాజా
ఉదకమండలం: తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిస్వామికి డిఎంకె ఎంపి ఎ.రాజా సోమవారం క్షమాపణలు చెప్పారు. ఆదివారం చెన్నైలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ పళనిస్వామి కన్నీటి పర్యంతమయ్యారు. తన తల్లిని కించపరిచేలా రాజా మాట్లాడారని...
అన్నాడిఎంకె రాజ్యసభ సభ్యుని మృతి
చెన్నై : అన్నాడిఎంకె రాజ్యసభ సభ్యుడు ఎ మహమ్మద్ ఖాన్ మంగళవారం సాయంత్రం మృతి చెందారు. ఆయన వయస్సు72 సంవత్సరాలు. ఎన్నికల ప్రచారానికి సిద్ధమౌతున్న సమయంలో రాణీపేట లోని తన నివాసంలో గుండెపోటుతో...
బిజెపిలో చేరిన డిఎంకె ఎమ్మెల్యే
మధురై స్థానం నుంచి బరిలోకి
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు డిఎంకె ఎమ్మెల్యే పి శరవనన్ ఆదివారం బిజెపిలో చేరారు. ద్రవిడ పార్టీ నుంచి బిజెపిలోకి చేరిన రెండో లెజిస్లేటర్ ఈయననే....
అన్నాడిఎంకె కూటమికి విజయకాంత్ గుడ్బై
చెన్నై: అన్నాడిఎంకె నేతృత్వంలోని కూటమి నుంచి విజయకాంత్ పార్టీ వైదొలగింది. ఏప్రిల్ 6న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాము కోరిన నియోజక వర్గాలను కేటాయింకపోవడం, తాము అడిగినన్ని స్థానాలు ఇవ్వకపోవడంతో హీరో...
డిఎంకె, కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు
చెన్నై: తమిళనాడులో డిఎంకె, కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు జరిగింది. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి 25 సీట్లను డిఎంకె కేటాయించింది. కన్యాకుమారి లోక్ సభకు జరిగే ఉపఎన్నిక స్థానాన్ని కూడా కాంగ్రెస్...
పొత్తుపై బిజెపి-ఎఐఎడిఎంకె చర్చలు
పొత్తుపై బిజెపి-ఎఐఎడిఎంకె చర్చలు
60 అసెంబ్లీ సీట్లు కోరుతున్న బిజెపి
చెన్నై: తమిళనాడులో ఏప్రిల్ 6న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకంపై అధికార ఎఐఎడిఎంకె, బిజెపి చర్చలు ప్రారంభించాయి. త్వరలోనే సీట్ల పొత్తుపై ఒక...
మజ్లిస్కు డిఎంకె ఆహ్వానం..
మజ్లిస్కు డిఎంకె ఆహ్వానం
తమిళనాడులో 6న జరిగే మహానాడుకు రావాలని పిలుపు
మనతెలంగాణ/హైదరాబాద్: మజ్లిస్ అధినేత, పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీకి తమిళనాడు నుంచి ఆహ్వానం అందింది. తమిళనాడులోని పెరంబూర్ నగరంలో నిర్వహించనున్న డిఎంకె మహానాడుకు...
అన్నా డిఎంకె సిఎం అభ్యర్థిగా పళనిస్వామి
చెన్నై: ఎఐఎడిఎంకెలో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఇ.పళనిస్వామికి మరో అవకాశం దక్కింది. వచ్చే ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయణ్నే ఆ పార్టీ నిర్ణయించింది. బుధవారం జరిగిన 11మందితో కూడిన ఆ...
డిఎంకె ఎంఎల్ఎ కాతవరయాన్ కన్నుమూత
చెన్నై: డిఎంకె ఎంఎల్ఎ ఎస్ కాతవరయాన్ (58) శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ప్రైవేటు ఆస్పత్రిలో మూత్ర పిండాలకు సంబంధించిన వ్యాధితో చికిత్స పొందుతూ కన్నుమూశారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. రెండు...
మణిపుర్ ఎన్నికల్లో హింసాకాండ
2024 లోక్ సభ మొదటి దశ ఎన్నికలు ఏప్రిల్ 19న మొదలయ్యాయి. 17 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాల్లో మొదటి దశ ఎన్నికలు మొదలయ్యాయి. ఈ మొదటి దశ...
10 ఉచిత ఎల్పిజి సిలిండర్లు, 5 కిలోల రేషన్: టిఎంసి మేనిఫెస్టో విడుదల
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) రానున్న లోక్సభ ఎన్నికల కోసం తమ మేనిఫెస్టోను బుధవారం సాయంత్రం విడుదల చేసింది. ప్రతిపక్ష ఇండియా కూటమిలోని ఇతర భాగస్వామ్య...
మోడీ మళ్లీ గెలిస్తే అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ఉండదు: స్టాలిన్
చెన్నై: మోడీ ప్రభుత్వం మూడో సారి వస్తే డా బిఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ఆర్ఎస్ఎస్ నియమాలతో భర్తీ చేస్తారని డిఎంకె అధ్యక్షుడు, తమిళనాడు సిఎం ఎంకె స్టాలిన్ తెలిపారు. తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో...
కచ్చతీవుపై ఇప్పుడెందుకు లొల్లి!
ప్రస్తుతం భారత్లో ఎన్నికలు జరుగుతున్న వేళ కచ్చతీవు దీవుల గురించి వస్తున్న వాదనలను తాము ఊహించలేదని డగ్లస్ దేవా నంద వెల్లడించారు. 1974 లో జరిగిన భారత్ -శ్రీలంక ఒప్పందం ప్రకారం...
కాంగ్రెస్తో పొత్తు లేదు : అసదుద్దీన్ ఓవైసి
మన తెలంగాణ / హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్తో పొత్తు కాని, అవగాహన కాని ఉండదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసి స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్ లోక్సభ...
ముడుపుల కేసులో మేఘాపై సిబిఐ ఎఫ్ఐఆర్
ఎలక్టొరల్ బాండ్ల కొనుగోలుదారుల్లో రెండవ పెద్ద సంస్థ ఎంఇఐఎల్
రూ. 966 కోట్ల మేరకు ఎలక్టొరల్ బాండ్లు కొన్న సంస్థ
బిజెపికి రూ. 586 కోట్ల మేరకు సంస్థ విరాళం
బిఆర్ఎస్కు రూ. 195 కోట్లు విరాళం
న్యూఢిల్లీ...
పెద్ద మనిషితనం లేని మోడీ
ప్రజాస్వామ్యంలో రాజకీయంగా ఎవరు ఎవరి మీదైనా విమర్శలు చేయవచ్చు. ఎన్నికల సమయంలో ఆ వెసులుబాటు మరింత ఉంటుంది. అదే సమయంలో, పార్టీ శ్రేణులు ఏమి మాట్లాడినా పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే...
తమిళనాడులో సినీ ప్రముఖుల ఇళ్లలో ఈడీ సోదాలు
చెన్నై: కొన్ని వేల కోట్ల విలువైన అంతర్జాతీయ డ్రగ్ ట్రాఫికింగ్ రాకెట్ తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తమిళనాడు లోని సినీ నిర్మాత జాఫర్ సాదిక్ , సినీ దర్శకుడు...
లోక్సభ ఎన్నికలు… సగం టికెట్లు నేర చరితులకే
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల తొలిదశలో దాదాపు సగం స్థానాల్లో నేర చరితులే ఎక్కువగా పోటీ పడుతున్నారని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్ విశ్లేషించింది. మొత్తం 102 స్థానాలకు గాను 42 సీట్లలో ముగ్గురు...
ఆ పార్టీ నేతల వద్ద డబ్బు తీసుకోండి: ఓటర్లకు మన్సూర్ అలీఖాన్ సూచన
చెన్నై: ఓట్ల కోసం వచ్చే అన్నాడిఎంకె నేతల వద్ద ఓటర్లు మాట్లాడుకుని డబ్బులు తీసుకోవాలని సినీ నటుడు మన్సూర్ అలీఖాన్ సూచించారు. ఇండియా జననాయగ పులిగల్ పేరుతో పార్టీని స్థాపించిన ఆయన వేలూరు...
‘కచ్చతీవు’లో ఓట్ల వేట
ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అప్పటికా అంశాలను లేవనెత్తి పబ్బం గడుపుకోవడంలో నాలుగాకులు ఎక్కువే చదివిన కేంద్రంలోని పెద్దలు తమ అమ్ములపొదిలోంచి తాజాగా మరో అస్త్రాన్ని వెలికితీశారు. అదే.. కచ్చతీవు! ఫలితంగా ఎన్నికల సమయాన ఈ...