Home Search
ద్వైపాక్షిక - search results
If you're not happy with the results, please do another search
బ్రిటన్ అంటే చట్టం నుంచి తప్పించుకుని దాక్కునే చోటు కాదు
న్యూఢిల్లీ: బ్రిటన్ అంటే చట్టంనుంచి తప్పించుకుని దాక్కోవడానికి అనువైన చోటు కాదని ఆ దేశ భద్రతా వ్యవహారాల శాఖ మంత్రి టామ్ టెగెంధట్ అన్నారు.నేరారోపణలను ఎదుర్కొంటున్న వారిని తమ దేశంనుంచి పంపించడానికి న్యాయపరమైన...
World Cup 2023: ఆగస్టు 10 నుంచి వరల్డ్ కప్ టికెట్లు
న్యూఢిల్లీ: టీమిండియా వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బిసిసిఐ మ్యాచ్ షెడ్యూల్, వేదికలను ప్రకటించింది. తాజాగా ప్రపంచకప్ టికెట్లకు సంబంధించి...
చైనాతో మోడీ చర్చల సంగతి తేల్చాలి: కాంగ్రెస్
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ చైనాతో రాజీపడ్డారా? లాలూచీకి దిగారా? తేలాల్సి ఉందని కాంగ్రెస్ పార్టీ నిలదీసింది. చైనా అధినేత జిన్పింగ్తో ప్రధాని మోడీ ఏం మాట్లాడారనేది జాతికి తెలియాల్సి ఉందన్నారు. సరిహద్దు...
గల్ఫ్.. మలుపు
అబూధాబి : భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని శనివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ( యుఎఇ)కి వచ్చారు. అబూధాబిలో యుఎఇ అధ్యక్షులు షేక్ మెహమ్మద్ బిన్ జాయెద్ నహ్యాన్తో...
ఫ్రాన్స్ నేషనల్ డే వేడుకలు.. ముఖ్య అతిధిగా ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : ఫ్రాన్స్ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా భారత ప్రధాని హాజరు కానున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఆహ్వానం మేరకు జులై 13, 14 తేదీల్లో మోడీ అక్కడ...
టీమిండియాకు సవాల్ వంటిదే..
మన తెలంగాణ/క్రీడా విభాగం : వెస్టిండీస్తో జరిగే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ టీమిండియాకు సవాల్ వంటిదేనని చెప్పాలి. కొంత కాలంగా విండీస్తో జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్లలో భారత్ వరుస విజయాలు సాధిస్తున్నా...
తక్కువ అంచనా వేయలేం..
మన తెలంగాణ/క్రీడా విభాగం : వెస్టిండీస్తో జరిగే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ టీమిండియాకు సవాల్ వంటిదేనని చెప్పాలి. కొంత కాలంగా విండీస్తో జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్లలో భారత్ వరుస విజయాలు సాధిస్తున్నా...
పుతిన్ మోడీ ఫోన్ సంభాషణ
మాస్కో : భారత ప్రధాని మోడీ , రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ మధ్య శుక్రవారం కొద్ది సేపు ఫోన్ సంభాషణ సాగింది. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశలో మరిన్ని చర్చలు తీసుకోవాలని...
మోడీని ప్రశ్నించిన మహిళా జర్నలిస్టుకు వేధింపులు: వైట్ హౌస్ ఖండన
న్యూస్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో గతవారం ద్వైపాక్షిక చర్చలలో పాల్గొన్న అనంతరం విలేకరుల సమావేశంలో ప్రసంగించిన భారత ప్రధాని నరేంద్ర మోడీని భారత్లో ప్రజాస్వామ్య ఉల్లంఘనలపై ప్రశ్నించిన అమెరికాకు చెందిన...
అమెరికా-భారత్ సంబంధాలు అత్యంత ప్రభావితం: బైడెన్
వాషింగ్టన్ : గతంలో కన్నా అమెరికాభారత్ ద్వైపాక్షిక సంబంధాలు చాలా క్రియాశీలకమై ప్రపంచంలో “అత్యంత ప్రభావితం” అయ్యాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. అమెరికాలో ప్రధాని నరేంద్రమోడీ చారిత్రక అధికారిక పర్యటనతో...
140 కోట్ల భారతీయులకు దక్కిన గౌరవం
వాషింగ్టన్: ప్రజా ప్రయోజనాలు కాపాడడమే లక్షంగా భారత్, అమెరికాలు పని చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇరు దేశాల వ్యవస్థలు సంస్థలు ప్రజాస్వామ్య పునాదులపై నిర్మించి ఉన్నాయని అన్నారు. అమెరికాలో తనకు...
సవాళ్లను తిప్పికొట్టేందుకు మరింతగా కలిసికట్టు
న్యూఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో తొలి అధికార పర్యటనకు మంగళవారం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్కు ఆయన ప్రయాణం సాగుతుంది. కలిసికట్టుగా పయనిస్తూ ఉమ్మడి...
రష్యాఉక్రెయిన్పై మేం తటస్థం కాదు
న్యూఢిల్లీ : ఉక్రెయిన్పై రష్యా సాగిస్తున్న దండయాత్ర విషయంలో భారత్ తటస్థ వైఖరి అవలంబిస్తోందంటూ పశ్చిమదేశాలు ఆరోపించిన నేపథ్యంలో తాము తటస్థం కాదని, శాంతి వైపే ఉన్నామని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు....
రక్షణ పరిశ్రమలే కీలకం: క్వాత్రా
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ అమెరికా అధికారిక పర్యటన క్రమంలో ఇరు దేశాల మధ్య మరింత రక్షణ సంబంధాలపై దృష్టి సారిస్తారు. ఇదే ఈ పర్యటన ప్రధాన అజెండా అని విదేశాంగ కార్యదర్శి...
భారత్, మాల్దీవుల సంబంధాలు మరింత బలపడాలి
నాంపల్లి : తెలంగాణ ఫ్యాప్సీ కార్యాలయాన్ని మాల్దీవుల మహిళా వ్యాపార మహిళా ప్రతినిధులు సందర్శించారు. భారత్, మాల్దీవుల మద్య సత్ససంబంధాల పటిష్ఠం, అన్ని రంగాల్లో పరస్పరంగా సహకరించుకోవడం వంటి అంశాల గురించి ఫ్యాప్సీ...
చెత్త ఆటతో పరువు తీశారు..
ఐసిసి టోర్నీల్లో తీరుమారని టీమిండియా
మన తెలంగాణ/క్రీడా విభాగం : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా ఘోర పరాజయం చవిచూడడాన్ని కోట్లాది మంది క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ద్వైపాక్షిక సిరీస్లలో వరుస...
నేపాల్ ప్రధాని ప్రచండతో ప్రధాని మోడీ భేటీ!
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ, నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ‘ప్రచండ’ గురువారం ఇంధనం, కెనెక్టివిటీ, వాణిజ్యం సహా అనేక రంగాలలో భారత్నేపాల్ సహకారాన్ని పెంపొందించుకునే విషయంలో విస్తృత చర్చలు జరిపారు. నేపాల్ ప్రధాని...
టర్కీలో మూడోసారి ఆయనే నేత
అంకారా : టర్కీ అధ్యక్షులుగా రెసిప్ తయీప్ ఎర్డొగాన్ తిరిగి ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన దేశాధ్యక్షుడి ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. ఇప్పటి విజయంతో ఎర్డొగాన్ తిరుగులేని పాలన ఇప్పుడు మూడో దశాబ్ధంలోకి...
హైదరాబాద్లో యుఎఇ కాన్సులేట్
మన తెలంగాణ/హైదరాబాద్ : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) వీసా దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్. దేశ రాజధాని న్యూఢిల్లీలోని రాయబార కార్యాలయం, ముంబయి, తిరువనంతపురంలోని కాన్సులేట్ల తర్వాత ఎమిరేట్స్ తన నాలుగో దౌత్య...
న్యూజీలాండ్ ప్రధానితో మోడీ భేటీ
పోర్టు మోర్స్బై : ఇండియా , 14 పసిఫిక్ ఐలాండ్ దేశాల సదస్సు నేపథ్యంలో ప్రధాని మోడీ న్యూజీలాండ్ ప్రధాని క్రిస్ హిప్కిన్స్తో సోమవారం సమావేశం అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల విస్తృత్తిని విశ్లేషించారు....