Monday, April 29, 2024
Home Search

ద్వైపాక్షిక - search results

If you're not happy with the results, please do another search
Jairam Ramesh rejects BJP claims of 2024 being done deal

బైడెన్ బృందంపై మోడీ ఆంక్షలు

న్యూఢిల్లీ : జి 20 సమ్మిట్‌కు వచ్చిన బైడెన్ కానీ, అమెరికా ప్రతినిధి బృందం కానీ ఇక్కడ విలేకరుల సమావేశం నిర్వహణకు దిగకుండా మోడీ ప్రభుత్వం అడ్డుకుందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. జి...
PM Modi meets Saudi prince

సౌదీ యువరాజుతో ప్రధాని మోడీ భేటీ

న్యూఢిల్లీ : ప్రాంతీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థిరత్వం, సంక్షేమంలో భారత్‌సౌదీ అరేబియాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంతో కీలకమని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. సౌదీ యువరాజు, ప్రధాని బిన్ సల్మాన్‌తో భేటీ సందర్భంగా...
Consensus on Delhi Declaration

ఢిల్లీ డిక్లరేషన్ వెనుక భారీ కసరత్తు

న్యూఢిల్లీ : జీ 20 శిఖరాగ్ర సదస్సులో నేతల మధ్య కుదిరిన ఢిల్లీ డిక్లరేషన్ పై ఏకాభిప్రాయం సాధించడానికి భారత దౌత్యవేత్తల బృందం విశేష కృషి చేసినట్టు షెర్పా అమితాబ్ కాంత్ ఆదివారం...
Modi meets Biden

బైడెన్‌తో మోడీ భేటీ

ఇరువురి మధ్య ద్వైపాక్షిక చర్చలు సమావేశం నిర్మాణాత్మకంగా సాగిందని మోడీ ట్వీట్ అమెరికా అధ్యక్షుడి హోదాలో తొలిసారి ఇండియాకు వచ్చిన బైడెన్ భేటీ అనంతరం బైడెన్‌కు ప్రధాని వ్యక్తిగత విందు మోడీ నివాసంలో విందు...

జి20 సదస్సును విజయవంతం చేసేందుకు కట్టుబడి ఉన్నాం: వైట్‌హౌస్

వాషింగ్టన్: భారత్ విజయవంతమైన జి20 సదస్సును నిర్వహించేలా చూడడానికి అమెరికా కట్టుబడి ఉందని వైట్‌హౌస్ పేర్కొంది. ఢిల్లీలో ఈ నెల 9,10 తేదీల్లో జరిగే జి20 సదస్సులో పాల్గొనడం కోసం అమెరికా అధ్యక్షుడు...
Wynk Studio gets Audio rights of Love All Movie

‘లవ్ ఆల్’ మూవీ ఆడియో రైట్స్ సొంతం చేసుకున్న వింక్ స్టూడియో..

గురుగ్రామ్: డౌన్‌లోడ్స్, రోజువారీ క్రియాశీల యూజర్స్ ద్వారా భారతదేశం యొక్క నం.1 మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ అయిన వింక్ మ్యూజిక్, ఈరోజు భారతదేశం యొక్క అతిపెద్ద మ్యూజిక్ డిస్ట్రిబ్యూషన్ ఎకోసిస్టమ్ అయిన వింక్...

ఒక రోజు ముందుగా బైడెన్ రాక

న్యూఢిల్లీ: ఈ నెల 8నుంచి ఢిల్లీలో ప్రారంభం కానున్న జి20 దేశాధినేతల సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాలకు చెందిన నేతలుహాజరు కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాలకు రష్యా అధ్యక్షుడు...

జి 20కి రెండు రోజుల ముందే అతిధిగా బైడెన్..

వాషింగ్టన్ : భారతదేశ ఆతిధ్యంలో జరిగే జి 20 సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షులు జో బైడెన్ ఈ నెల 7వ తేదీన న్యూఢిల్లీకి వస్తున్నారు. ప్రెసిడెంట్ బైడెన్ భారత్ పర్యటన ,...

సెప్టెంబర్ 8న ప్రధాని నరేంద్ర మోడీతో బైడెన్ భేటీ

వాషింగ్టన్: జి 20 సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సెప్టెంబర్ 7న భారత్‌కు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన భారత ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక సమావేశంలో కూడా పాల్గొంటారని...
Rain Prediction for IND vs PAK Match in Asia Cup 2023

భారత్‌-పాక్ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు!

చిరకాల ప్రత్యర్థులు పాకిస్థాన్‌-భారత్ జట్ల మధ్య జరిగే ఆసియాకప్ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ జరిగే శనివారం రోజు వర్షం పడే అవకాశాలు అధికంగా ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే...

ఢిల్లీ జి20 సమావేశానికి జిన్‌పింగ్ వస్తారనే అనుకొంటున్నా: బైడెన్

వాషింగ్టన్: న్యూఢిల్లీలో వచ్చే వారాంతంలో జరగనున్న జి20 శిఖరాగ్ర సమావేశానికి చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ హాజరు కాకపోవచ్చంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు....

మరింత శక్తిమంతంగా బ్రిక్స్

బ్రిక్స్ కూటమిలోకి మరో ఆరు కొత్త దేశాలు చేరనున్నాయి. అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చోటు కల్పించారు బ్రిక్స్ దేశాధినేతలు. ఈ దేశాలు వచ్చే ఏడాది...

మోడీజీ జి 20 సమావేశాలకు హాజరు కాలేక పోతున్నా: పుతిన్

న్యూఢిల్లీ : సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న జి20 సదస్సుకు తాను రాలేక పోతున్నానని రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత ప్రధాని నరేంద్రమోడీకి ఫోన్ ద్వారా తెలియజేశారు. సోమవారం పుతిన్,...
Asaduddin

కెసిఆర్‌కు ప్రధాని అయ్యే అర్హతలు ఎన్నో ఉన్నాయి

ఆయనను తక్కువ అంచనా వేయొద్దు విపక్షాలకు ఒవైసి హితవు మళ్లీ బిఆర్‌ఎస్‌దే అధికారం : ఒవైసీ మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలో కెసిఆర్ మరోసారి అధికారంలోకి రానున్నారని ఎంఐఎం చీప్, పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్...
It is not right for Modi to surrender to China!

మోడీ చైనాకు లొంగిపోవడం సరికాదు !

సరిహద్దు వివాదంపై పార్లమెంటులో చర్చ జరగాలి: ఎంఐఎం అధినేత ఒవైసీ మన తెలంగాణ / హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి సర్కార్, ప్రధాని నరేంద్రమోదీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి విమర్శలు చేశారు. బ్రిక్స్...

మోడీ,జిన్‌పింగ్ భేటీపై చైనా వింత వాదన

న్యూఢిల్లీ: భారత్ అభ్యర్థన మేరకే భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన దానిలో వాస్తవం లేదని, వాస్తవానికి ద్వైపాక్షిక చర్చల...

గ్రీస్ పర్యటనలో ప్రధాని మోడీ..ప్రధాని, అధ్యక్షురాలితో చర్చలు

ఏథెన్స్:భారత్ గ్రీస్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెట్టింపు చేయడమే లక్షంగా పెట్టుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. గ్రీస్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ శుక్రవారం ఆ దేశ ప్రధాని...
PM Modi

బ్రిక్స్ విస్తరణకు భారత్ మద్దతు.

బ్రిక్స్ విస్తరణకు భారత్ మద్దతు జోహాన్నెస్‌బర్గ్ సమావేశంలో ప్రకటించిన ప్రధాని మోడీ ఆఫ్రికన్ యూనియన్‌కు జి20లో శాశ్వత సభ్యత్వానికి ప్రతిపాదన జోహాన్నెస్‌బర్గ్: ఏకాభిప్రాయం అధారంగా బ్రిక్స్ కూటమిని మరింత విస్తరించేందుకు భారత్ మద్దతు ఇస్తుందని ప్రధాని నరేంద్ర...
Prime Minister Modi arrived in South Africa

పలు చిక్కులకు చెక్‌గా బ్రిక్స్

దక్షిణాఫ్రికాకు చేరుకున్న ప్రధాని మోడీ చైనా నేత జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక భేటీ? కోవిడ్ లాక్‌డౌన్ల తరువాత తొలిసారి నేరుగా బ్రిక్స్ న్యూఢిల్లీ /జొహన్సెస్‌బర్గ్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బ్రిక్స్ కీలక శిఖరాగ్ర...

బ్రిక్స్ సదస్సు కోసం దక్షిణాఫ్రికాకు ప్రధాని మోడీ పయనం

న్యూఢిల్లీ: బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం దక్షినాఫ్రికాకు బయల్దేరి వెళ్లారు. వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలతోపాటు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో కూడా ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. 15వ...

Latest News