Home Search
పాలమూరు-రంగారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
బడ్జెట్ లో నిరుద్యోగ భృతి, రుణమాఫీ ఊసేలేదు: భట్టీ విక్రమార్క
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2023-24పై కాంగ్రెస్ పార్టీ సిఎల్పీ నేత భట్టీ విక్రమార్క మండిపడ్డారు. సోమవారం ఉదయం ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనంతరం...
కెసిఆర్కు రేవంత్ లేఖ..
హైదరాబాద్: సిఎం కెసిఆర్కు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు, బడ్జెట్ లో నిధుల కేటాయింపు గురించి ప్రస్తావించారు. రైతులకు రూ.లక్ష...
మేమూ నష్టపోతున్నాం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించకపోవడం మూలంగా తెలంగాణ రాష్ట్రం ఆస్తులు, ఆ ర్థికపరమైన నష్టాలే కాకుండా నదీ జలాలను కూడా భారీగా నష్టపోవాల్సి వ స్తోందని అధికార ఆంధ్రప్రదేశ్...
పాలమూరు పంటను కొనలేని పరిస్థితి ఢిల్లీకి వచ్చింది: నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: చిన్న జిల్లాలతో అభివృద్ధి వేగవంతం అవుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. పాలమూరులో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పాలమూరులో ఎక్కడ చూసినా ధాన్యపు రాశులు, కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని, రైతులు...
‘సుప్రీం’లో తాడోపేడో
సాగునీటి ప్రాజెక్టులకు రుణాలు మంజూరు చేసి సగంలోనే వదిలేసిన సంస్థలపై సీరియస్
ఆర్ఇసి, పిఎఫ్సిల తీరు దారుణం అంటున్న అధికారులు ఇంకా రూ.24వేల కోట్లు ఇవ్వాల్సిన ఆర్థిక సంస్థలు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర...
క్రేన్ రోప్ తెగి ఐదుగురి దుర్మరణం
పాలమూరు-రంగారెడ్డి పనుల్లో
అపశ్రుతి షార్ట్ సర్కూట్
కారణంగా తెగిన రోప్
మృతులంతా జార్ఖండ్ యువకులు
మన తెలంగాణ/కొల్లాపూర్: కొల్లాపూర్ మండల పరిధిలోని ఎల్లూరు రేగుమాన్ గడ్డ వద్ద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో...
తెగిన లిఫ్ట్ వైర్: ఐదుగురు కార్మికులు మృతి
పాలమూరు: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో పని చేస్తుండగా లిఫ్ట్ వైర్ తెగిపోవడంతో ఐదుగురు కార్మికులు మృతి చెందిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా కోల్లాపూర్ మండలం ఏలూరు శివార్లలో జరిగింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో...
రైతు కేంద్రంగా సాగే ఏకైక రాష్ట్రం తెలంగాణ: నిరంజన్ రెడ్డి
వ్యవసాయంలో తెలంగాణకు ప్రపంచంలోని ఆధునిక దేశాలతో మాత్రమే పోటీ
తెలంగాణ వ్యవసాయానికి ఉజ్వల భవిష్యత్తు ఉంది
రైతు కేంద్రంగా సాగే ఏకైక రాష్ట్రం తెలంగాణ -రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
మహబూబ్...
అమిత్షాకు సవాల్
శవం, శివం అంటూ బిజెపి మత ఘర్షణలు సృష్టించే కుట్ర
మసీదులు, గుళ్ల రాజకీయం మాని దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడండి
పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తామని మోడీ ప్రకటించింది వాస్తవం కాదా?
మాచర్ల-గద్వాల రైల్వే లైన్...
అంతర్రాష్ట్ర వివాదాలు పరిష్కరించండి
తిరువనంతపురంలో కేంద్ర హోం
19అంశాల అజెండాను సమర్పించిన రాష్ట్రం
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి పొరుగు రాష్ట్రాలతో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గడచిన...
బిజెపి అబద్దాల పార్టీ: మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట జిల్లా: సిద్దిపేట కేంద్రంలోని పోలీస్ కన్వెన్షన్ హాల్ లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాష్త్ర వైద్య ఆరోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు....
ప్రజల అజెండాతో జాతీయ ప్రత్యామ్నాయం
దేశం అన్నివిధాలా పాడైపోయింది.. కేంద్రంలో తెలంగాణ ఉజ్వలమైన పాత్ర పోషించాలి
టిఆర్ఎస్ 21వ ఆవిర్భావ వేడుకల సభ వేదిక నుంచి పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశానికి కావాల్సింది రాజకీయ ఫ్రంట్లు,...
మరి 30లక్షల ఎకరాలకు నీరు
2024 నాటికి రాష్ట్రంలో కోటి ఎకరాల ఆయకట్టు
అంతిమ
కోటి25లక్షల ఎకరాలు
పూర్తికావస్తున్న
సీతారామ ఎత్తిపోతల
పనులు త్వరలోనే
ప్రారంభించనున్న
సిఎం కెసిఆర్ వచ్చే
ఆర్థిక సంవత్సరంలో
పాలమూరు
రంగారెడ్డి పూర్తి
12.30లక్షల
ఎకరాలకు...
తెలంగాణలో గడపగడపకు ప్రభుత్వ పథకాలు..
మహబూబ్ నగర్: తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాల కారణంగా ప్రజల జీవన శైలిలో మార్పులు వచ్చాయని, ప్రతి గడపకు ప్రభుత్వ పథకాల లబ్ధి అందుతున్నదని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు,...
రైతుబంధు సంబరాలతో తెలంగాణలో ముందే సంక్రాంతి: శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్: గడచిన 15రోజుల నుండి తెలంగాణలో రైతు బంధు సంబరాలతో రాష్ట్రానికి సంక్రాంతి పండుగ ముందే వచ్చిందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు....
గజేంద్ర సింగ్ షకావత్ తో ముగిసిన కెసిఆర్ భేటీ
ఢిల్లీ: కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ తో ముఖ్యంత్రి కె.చంద్రశేఖర్ రావు భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మేల్యేలు సి. లక్ష్మారెడ్డి, ఆల...
రైతులకు మించిన పరిశోధకులా?
ఇన్నోవేషన్ ఎవరిసొత్తు కాదు
ప్రస్తుతం రైతులు సైతం ఎన్నో కొత్త పరికరాలను కనుగొంటున్నారు వారిని ప్రోత్సహించేందుకే
ఆచార్య జయశంకర్ వర్శిటీలో అగ్రిహబ్ ఏర్పాటైంది వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా
నిలుస్తుంది రైతు వేదికలను కూడా టీ-ఫైబర్కు...
ఎపితోనే కాదు.. దేవుడితోనైనా కొట్లాడతాం: మంత్రి కెటిఆర్
నారాయణపేట: పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నారాయణపేట పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం జరిగిన సభలో ప్రజలను ఉద్దేశించి రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ప్రసంగించారు. కృష్ణ...
పాలమూరు ఎత్తిపోతలపై గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్
మనతెలంగాణ/హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో పర్యావరణ అనుమతుల ఉల్లంఘనలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. ఉదండాపూర్ రిజర్వాయర్కు 16 కిలోమీటర్ల అడ్డుకట్ట(బండ్) నిర్మాణానికి భారీగా చెరువులను తవ్వుతున్నారని పిటిషన్ దారుడు...
నీటి రాజకీయాలు తగదు
పక్క రాష్ట్రాలతో సఖ్యత కోరుకుంటున్నాం
మనోసారి కేంద్ర జలశక్తి శాఖకు లేఖ
ఎపి సిఎం జగన్మోహన్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: నీటి విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని ఎపి సిఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని...