Home Search
ప్లాస్టిక్ - search results
If you're not happy with the results, please do another search
మనిషి శరీరంలో ఆరో భూతం!
మనిషి శరీరంలో ప్రాణప్రదమైన పంచ భూతాలే కాకుండా మరో భూతం కూడా వచ్చిచేరింది. ఇది అత్యంత ప్రమాదకరమైన కాలుష్య ప్లాస్టిక్భూతం. ఆధునిక జీవనశైలి. ఎగిసిపడి వచ్చే నిత్య సరికొత్త వాడకపు సాధనాలతో మనిషి...
పిసిబిని అభినందించిన మంత్రి కొండా సురేఖ
మేడారం జాతరలో కాలుష్య నివారణకు పిసిబి చర్యలు
అభినందించిన మంత్రి కొండా సురేఖ
మన తెలంగాణ / హైదరాబాద్ : మేడారం జాతరకు వివిధ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ...
ఆన్లైన్ సమ్మక్క -సారక్కలకు బంగారం సమర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సిఎం రేవంత్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : మేడారం సమ్మక్క - సారక్కలకు ఆన్లైన్ ద్వారా నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ప్రారంభించారు. శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా...
ప్రజా భాగస్వామ్యం తోడైతేనే పర్యావరణ సమతుల్యత సాధ్యం
‘చిత్తడి నేలల పరిరక్షణ దినోత్సవం’లో కొండా సురేఖ
మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రభుత్వ కృషికి ప్రజల భాగస్వామ్యం తోడైతేనే పర్యావరణ సమతుల్యత సాధ్యపడుతుందని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి...
మేడారం వచ్చే భక్తులకు ఊరట !
ఏటూరు నాగారం అభయారణ్యం అటవీశాఖ రుసుము నుంచి మినహాయింపు
అటవీశాఖ ఉత్తర్వులు జారీ
మన తెలంగాణ / హైదరాబాద్ : త్వరలో జరగనున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా...
మేడారం వచ్చే భక్తులకు శుభవార్త!
మన తెలంగాణ/హైదరాబాద్: త్వరలో జరగనున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా జాతర ముగిసే వరకు అక్కడ అటవీశాఖ...
కోలుకుంటున్న మయాంక్ అగర్వాల్…. సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు
క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఆస్పత్రి పాలుకావడం క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. టీమిండియా తరఫున అతను అనేక మ్యాచ్ లు ఆడాడు. ప్రస్తుతం కర్నాటక జట్టు కెప్టెన్ గా రంజీల్లో ఆడుతున్నాడు....
పసిపిల్లల ప్రాణం తీసిన పానీపూరీ?
అమరావతి: ఇద్దరు చిన్నారులు పానీపూరీ తిన్న తరువాత అస్వస్థతతకు గురై చనిపోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... జంగారెడ్డి గూడెంలో బేలిపాటి...
వికసించిన తెలుగు పద్మాలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2024 పద్మపురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాలలో విశిష్ట సేవలను అందించిన వారికి గణతంత్ర దినోత్సవ నేపథ్యంలో పద్మ పురస్కారాలను అందించడం ఆనవాయితి. తెలుగువారు వెంకయ్యనాయుడు, నటుడు చిరంజీవితో పాటు...
నిమ్మ చెట్టు కింద నిధి దాచిన ముసలవ్వ, తీరా తవ్వి చూస్తే…!
మహబూబాబాద్: ఓ వృద్ధురాలు బంధువుల ఇంటికి వెళ్తుండడంతో తన దగ్గర ఉన్న రెండు లక్షల రూపాయలు ఎక్కడ పెట్టాలో అర్థంకాలేదు... తన ఇంటి ఆవరణంలో ఉన్న నిమ్మ చెట్టు కింద తవ్వి ఆ...
గాజాలో పిల్లల పరిస్థితి ఘోరం
అన్ని యుద్ధాలలో ఎక్కువగా బాధపడేది పిల్లలే. యుద్ధాలకు కూడా నియమాలు ఉంటాయి. అంతర్జాతీయ మానవతా చట్టం ప్రకారం ఏ పిల్లవాడు కూడా అవసరమైన సేవలకు మానవతా దృక్పథానికి దూరం కాగూడదు. సాయుధ పోరాటంలో...
పొడి చెత్త రీసైక్లింగ్ కోసం కృషి చేస్తోన్న విద్యార్థులను గుర్తించిన ఐటిసి వావ్
హైదరాబాద్: వ్యర్ధాల నిర్వహణ, పునర్వినియోగ పద్ధతులను ప్రోత్సహించే ప్రయత్నంలో, ఐటిసి లిమిటెడ్ ఈరోజు హైదరాబాద్లోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో వెల్బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ (WOW) ఇంటర్స్కూల్ రీసైక్లింగ్ ఛాంపియన్షిప్ అవార్డుల కార్యక్రమంను...
గెలాక్సీ ఎస్ 24 సిరీస్ను విడుదల చేసిన శాంసంగ్…
గురుగ్రామ్: దేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన శాంసంగ్, ఈరోజు మొబైల్ ఏఐ యొక్క కొత్త శకానికి నాంది పలుకుతూ తన తాజా గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా, గెలాక్సీ ఎస్...
భూకాలుష్యాన్ని అరికట్టాలి
ప్రకృతి ప్రసాదితమైన భూమిని మానవుడు తన స్వార్థప్రయోజనాల కోసం అనేక రకాలుగా నష్టపరుస్తున్నాడు. మానవ జాతి మనుగడకు ఆధారమైన భూమిని శాస్త్రసాంకేతిక రంగాల్లో సంభవించిన పలుమార్పులను ప్రణాళికా రహితంగా అభివృద్ధి పేరుతో విధ్వంసం...
వ్యర్థాలపై చైనా యుద్ధం
జీవాధారాలైన భూజలవాయువులు కలుషితమయ్యాయి. ప్రపంచమే పెద్ద చెత్త బుట్టయింది. సమాజం వ్యర్థాల ఊబిలో కూరుకు పోయింది. వ్యర్థాల నిర్వహణ పెద్ద సమస్య. సమ్మిళిత ప్రగతిలో చైనా ప్రపంచంలో ముందుంది. వ్యర్థాల ఉత్పత్తిలోనూ మొదటే....
పూరీ జగన్నాథ ఆలయంలో భక్తులకు డ్రెస్ కోడ్
కొత్త ఏడాది లక్షల్లో భక్తుల దర్శనం
పూరి: ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలో సోమవారం నుంచి భక్తుల వస్త్రధారణపై(డ్రెస్ కోడ్) కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. 12వ శతాబ్దానికి చెందిన...
ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం..
హైదరాబాద్ లోని అంకుర ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం గుడిమల్కాపురంలోని ఉన్న అంకుర ఆస్పత్రిలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఆస్పత్రి భవనం పదో అంతస్తులో ఉన్న ఆస్పత్రి బోర్డుకు...
రాజేంద్రనగర్లో అగ్ని ప్రమాదం..
రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున రాజేందర్ నగర్ పరిధిలోని టాటా నగర్ లో ఉన్న ఓ ప్లాస్టిక్ గోదాములో ప్రమాదవశాత్తు మంటలు అలుముకున్నాయి. మంటలు...
ప్రియురాలిని చంపి… కనపడడంలేదని పిఎస్ లో ఫిర్యాదు
న్యూఢిల్లీ: పెళ్లి విషయంలో గొడవ జరగడంతో ప్రియురాలిని ప్రియుడు హత్య చేసి మృతదేహాన్ని ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టి పారిపోయిన సంఘటన ఢిల్లీలోని ఫార్ష్ బజార్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... సుల్తాన్...
పర్యావరణానికి రక్షణేది?
ప్రకృతిలో మనిషి కూడా ఒక భాగం. అంతే కానీ, ప్రకృతి మనిషి కోసం కాదు. మనిషి శరీరం లాగానే వాతావరణానికి కూడా బ్యాలెన్స్ అవసరం. కానీ, ఆ సంతులనం నిలిపేందుకు మనిషి తనవంతుగా...