Tuesday, April 30, 2024
Home Search

ప్లాస్టిక్ - search results

If you're not happy with the results, please do another search

కాచిగూడ రైల్వే స్టేషన్‌కు ప్లాటినం ర్యాంక్ అవార్డు

హైదరాబాద్:  చారిత్రాత్మకమైన కాచిగూడ రైల్వే స్టేషన్‌కు ప్లాటినం ర్యాంక్ అవార్డు -2023 లభించింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కాన్ఫరెన్స్ (ఐజిబిసి) ప్రతి సంవత్సరం ఈ అవార్డును ప్రకటిస్తుంది. కాచిగూడ...
Fire in Apartment

అపార్ట్ మెంట్ లో అగ్నికీలలు.. 9 మంది బలి

మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలు 21మందిని రక్షించిన సహాయక సిబ్బంది గ్రౌండ్‌ఫ్లోర్‌లో ప్రమాదకర రసాయనాల నిల్వ అక్కడే వాహనాలు రిపేర్, డెంటింగ్ చేస్తుండగా చెలరేగిన నిప్పురవ్వలు హైదరాబాద్‌లోని నాంపల్లి బజార్‌ఘాట్‌లో ఘటన ప్రమాదస్థలికి మంత్రులు కెటిఆర్,...

ఢిల్లీలో ఎ.క్యు.ఐ.!

ఈ మధ్యన ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక(ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎ.క్యు.ఐ) అధికంగా ఉందని, దీని కారణంగా ప్రజలు బయటకు రావడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారని చూస్తున్నాం. అసలు ఎ.క్యు.ఐ అంటే ఏమిటి?...
Food quality control system in India

పేదలు మురిసి పోయారట!

ప్రధాని నరేంద్ర మోడీ తాను మరచిపోయిన, తనకు ప్రీతిపాత్రమైన పెద్ద నోట్ల రద్దుపై ఇంత కాలం వహించిన మౌనానికి బుధవారం నాడు స్వస్తి చెప్పారు. ఈ నిర్ణయం తీసుకొని ఏడేళ్ళు పూర్తి అయిన...

నేపాల్‌ వీధుల్లోనే రాత్రంతా జనం..

ఖాట్మాండూ : భూకంప విలయం ధాటికి అతలాకుతలం అయిన నేపాల్‌లో వేలాది మంది శనివారం రాత్రి అంతా వీధుల్లోనే గడపాల్సి వచ్చింది. ముందుగా అత్యంత తీవ్రస్థాయి భూకంపం రావడం తరువాత వరుసగా రెండు...
From the Secretariat...

సచివాలయం నుంచే శ్రీకారం …

ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు కార్యాచరణ ఉద్యోగ సంఘాలతో సిఎస్ భేటీ మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శనివారం సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై జరిగిన సదస్సులో...
Food quality control system in India

వారిని కాపాడలేమా?

ఎనిమిది మంది భారత నౌకాదళ మాజీ అధికారులకు ఖతార్ కోర్టు మరణ శిక్షలు విధించడం దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ కేసు ఏడాదికి పైగా నడుస్తున్నదే. అయినప్పటికీ వీరికి ఉరి శిక్ష విధిస్తారని ఎవరూ...

ఇజ్రాయెల్ సరికొత్త ఆయుధం ‘స్పాంజ్ బాంబు’

జెరూసలేం : గాజాలో హమాస్ తీవ్రవాదులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయిల్ కొత్త ఆయుధాన్ని తయారు చేసింది. అంతుచిక్కని ఆ టన్నెల్స్‌లో ముందుకు వెళ్లేందుకు ఇజ్రాయిల్ దళాలు స్పాంజ్ బాంబును అభివృద్ది చేశాయి. ఆ రసాయనిక...

ఢిల్లీలో స్విట్జర్లాండ్ యువతి హత్య…

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి ఉన్న 30 ఏళ్ల స్విట్జర్లాండ్ యువతి మృతదేహం లభించడం కలకలం సృష్టించింది. ఆమె హత్యకు సంబంధించి గురుప్రీత్‌సింగ్ అనే నిందితుడిని గుర్తించి...
Industrial progress in state

రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి నిదర్శనం నాడు 174… నేడు 2518 పరిశ్రమలు

రాష్ట్రంలో భారీ సంఖ్యలో పరిశ్రమల ఏర్పాటు మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ప్రభుత్వం అనేక పథకాలను రూపొందించి. వాటిలో ముఖ్యంగా పరిశ్రమలను అభివృద్ది చేసేందుకు టిఎస్ ఐ పాస్‌ను 2014లో...
Cleanliness program in Visakhapatnam - Secunderabad Vande Bharat train

విశాఖపట్నం – సికింద్రాబాద్ వందే భారత్ రైలులో స్వచ్ఛతా కార్యక్రమం

 ‘14 నిమిషాల’ క్లీనింగ్ కార్యక్రమం విజయవంతం మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు విశాఖపట్నం సికింద్రాబాద్ - వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో స్వచ్ఛతా...

జంగిల్ సఫారీని ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కెసిఆర్ అర్బన్ ఎకో పార్కులో రూ.2.70 కోట్లతో నిర్మించనున్న బర్డ్స్ ఎన్ క్లోజర్ ను ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తో కలిసి మంత్రి...
Let's protect environment : CI Koteshwar

పర్యావరణాన్ని పరిరక్షిద్దాం : సిఐ కోటేశ్వర్

మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్లాస్టిక్‌ని నియంత్రిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం.. అని మల్యాల సిఐ కోటేశ్వర్ అన్నారు. గురువారం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం వద్ద రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు, ఎంపి...

ఇరాక్ పెళ్లి హాల్‌లో మంటలు..100 మంది బుగ్గి

మొసూల్ : ఇరాక్ ఉత్తర ప్రాంతంలో హమ్‌దానియాలో ఓ ఫంక్షన్ హాల్‌లో చెలరేగిన మంటలలో వంద మంది వరకూ ఆహుతి అయ్యారు. 150 మంది వరకూ కాలిన గాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు. మృతుల...

గ్రీన్ ఛాలెంజ్‌లో రక్షణశాఖ మంత్రి సాంకేతిక సలహాదారు సతీష్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : ఆయన దేశం గర్వించే శాస్త్రవేత్త, తన విజనరీ ఆలోచనలతో దేశానికి రక్షణ, అంతరిక్ష రంగంలో చారిత్రక విజయాలను అందించిన మేధావి, భారత రక్షణమంత్రి సాంకేతిక సలహాదారు డాక్టర్ జి.సతీశ్...
We have made all the arrangements for Ganesh Shobhayatra

గణేష్ శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు చేశాం

టిఎస్‌ఎస్‌పిడడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి మన తెలంగాణ / హైదరాబాద్:  గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఈ నెల 28 వ తేదీన నిర్వహించే గణేష్ విగ్రహాల శోభాయాత్ర మరియు నిమ్మజన కార్యక్రమం సజావుగా జరిగేందుకు గాను...
Sintex

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి

రూ. 350 కోట్ల రూపాయలను పెట్టుబడి పెడుతున్న సింటెక్స్ అందుబాటులోకి రానున్న 1000 ఉద్యోగాలు 28న ప్లాంట్ శంఖుస్థాపన పెట్టుబడిని ఆహ్వానించిన మంత్రి కెటిఆర్ మన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానున్నది....

కారికేచర్ల సిద్ధహస్తుడు

ప్రముఖ కార్టూనిస్ట్, చిత్రకారుడు అజిత్ నైనన్ మాథ్యూ సెప్టెంబర్ 8న మైసూరులో మరణించారు. చిన్ననాటి నుండి ఆయనకు చిత్రకళపై ఎంతో ఆసక్తి ఉండేది. అయిదేళ్ల వయసులోనే స్కూల్లో మొదటి కార్టూన్ వేశారు. ఇంత...
Green India Challenge

గ్రీన్ ఇండియా ఛాలెంజ్

ప్లాస్టిక్‌ని నియంత్రిద్దాం...పర్యావరణాన్ని కాపాడుకుందాం... మన తెలంగాణ/హైదరాబాద్ : మాదాపూర్ పరిధిలోని గణేష్ నిమజ్జన ప్రదేశంలో రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ జోగిన పల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు మాదాపూర్ సిఐ...
Green India Challenge

గ్రీన్ ఇండియా ఛాలెంజ్

పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది : నటి నవీన రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్ : పర్యావరణాన్ని కాపాడుకోవలసిన భాద్యత మన మీద ఎంతయినా ఉందని నటి నవీన రెడ్డి అన్నారు. ప్లాస్టిక్‌ని విడనాడి...

Latest News