Thursday, May 2, 2024
Home Search

భారత - search results

If you're not happy with the results, please do another search
IPL Matches in dubai

ఐపిఎల్ రెండో దశ పోటీలు భారత్‌లో లేనట్టే?

ఎన్నికల నేపథ్యంలో వేదిక మార్చే యోచనలో బిసిసిఐ! ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)2024 రెండో దశ పోటీలు భారత్‌లో జరగడం కష్టంగా కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపిఎల్ ఫేజ్2 పోటీలు భారత్‌లో...
India is the birthplace of four religions

భారతదేశం నాలుగు మతాలకు పుట్టినిల్లు

కాన్హాశాంతి వనం 'గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్‌'లో జి. కిషన్ రెడ్డి మన తెలంగాణ / హైదరాబాద్ : భారతదేశం నాలుగు మతాలకు పుట్టినిల్లు అని, హిందూమతం, బౌద్ధమతం, సిక్కుమతం, జైనమతం ఈ మతాలన్నీ శాంతి,...

ప్రసార భారతి కొత్త ఛైర్మన్‌గా నవనీత్ కుమార్ సెఘాల్

గత నాలుగేళ్లుగా ఖాళీగా ఉన్న ప్రసార భారతి ఛైర్మన్ పదవికి రిటైర్డ్ ఐఎఎస్ అధికారి నవనీత్ కుమార్ సెఘాల్ నియామకమయ్యారు. ఈ పదవిలో అంతకు ముందున్న ఎ. సూర్యప్రకాష్‌కు 70 ఏళ్లు రావడంతో...

అయోధ్య, సిఎఎ ప్రస్తావనపై పాక్ తీరును ఎండగట్టిన భారత్

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యుఎన్‌జిఎ)లోశుక్రవారం అయోధ్య రామాలయం, పౌరసత్వసవరణ చట్టం (సీఎఎ ) గురించి పాక్ ప్రస్తావించడంపై ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ తీవ్రంగా స్పందించారు. అరిగిపోయిన రికార్డులా చెప్పిందే...

భారత్‌కు పాక్ మిలిటరీ నుంచి సవాళ్లు : సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్

పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, మిలిటరీ విషయంలో సత్తా కోల్పోకుండా కాపాడుకుంటోందని, తద్వారా పాక్ దళాలు తమకు సవాళ్లుగా ఉన్నాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ అనిల్...
Indian Navy attacked by Somali Pirates

సముద్రపు దొంగల ఆట కట్టించిన భారత నేవీ

న్యూఢిల్లీ: భారత నేవీ మరోసారి సముద్రపు దొంగల ఆటలు సాగనివ్వలేదు. తమ ప్రాంతం ద్వారా ప్రయాణించే నౌకలను దోచుకునేందుకు వారు చేసిన ప్రయత్నాలను అడ్డుకుంది. ఈ క్రమంలో భారత బలగాల వైపు పైరెట్లు...
Election Commission Press Meet In Delhi

ప్రపంచమంతా భారత ఎన్నికల వైపు చూస్తోంది: ఇసి

దేశంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల వైపు ప్రపంచమంతా చూస్తోందని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. శనివారం ఢిల్లీలో ఎన్నికల షెడ్యూల్ పై మీడియా సమావేశం నిర్వహించింది ఇసి. ఈ సందర్భంగా సిఇసి రాజీవ్...
The world looks up to India

ప్రపంచం భారత్ వైపు చూస్తుంది

బిజెపిలో చేరడం సంతోషంగా ఉంది జహీరాబాద్ ఎంపి అభ్యర్థి బీబీ పాటిల్ మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని మోడీ సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంతో పనిచేస్తున్నారని జహీరాబాద్ బిజెపి ఎంపి...
China lodges protest over PM Modi's visit to Arunachal

అరుణాచల్ ప్రదేశ్ మాదే.. చైనాకు భారత్ గట్టి చురక

మీ పిచ్చి వాదనలు వాస్తవాలను మార్చలేవు చైనాకు భారత్ గట్టి చురక న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటించడంపై చైనా తన అక్కసు వెళ్లగక్కడం తెలిసిందే.‘ జాంగ్‌నన్’ ప్రాంతం తమ భూభాగమని, అక్కడ...
President of India pays tribute to Mahatma Gandhi in Mauritius

మారిషస్‌లో మహాత్మాగాంధీకి భారత రాష్ట్రపతి ముర్ము నివాళులు

పోర్టులూయిస్ : చారిత్రక దండి సత్యాగ్రహ వార్షికోత్సవం సందర్భంగా మారిషస్‌లో మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్‌ను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం సందర్శించి, మహాత్మునికి నివాళులు అర్పించారు. 1930 మార్చి 12 నుంచి ఏప్రిల్...
Modi Flags off

సికింద్రాబాద్- విశాఖ మధ్య రెండో వందే భారత్ రైలు

రైలును వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోడీ సికింద్రాబాద్ స్టేషన్‌లో పచ్చ జెండా ఊపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇది మూడో వందే భారత్ రైలు మన తెలంగాణ/హైదరాబాద్: సికింద్రాబాద్...
Vande Bharat train starts between Secunderabad-Vizag

సికింద్రాబాద్-వైజాగ్ మధ్య మరో వందేభారత్ రైలు ప్రారంభం

సికింద్రాబాద్- వైజాగ్ మధ్య మరో వందేభారత్ రైలు అందుబాటులోకి వచ్చింది. ప్రధాని మోదీ మంగళవారంనాడు 10 వందేభారత్ రైళ్లను పచ్చజెండా ఊపి వర్చువల్ గా ప్రారంభించారు. ఇప్పటికే సికింద్రాబాద్-వైజాగ్ ల మధ్య ఒక...
Team India won Ind vs Eng series

ఎదురులేని శక్తిగా భారత్

ప్రపంచ క్రికెట్‌పై టీమిండియా ముద్ర మన తెలంగాణ/ క్రీడా విభాగం: ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా ఎదురులేని శక్తిగా మారింది. మూడు ఫార్మాట్‌లలోనూ భారత్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉండడం దీనికి నిదర్శనంగా చెప్పాలి. తాజాగా ఇంగ్లండ్‌తో...
Vande Bharat train starts between Secunderabad-Vizag

సికింద్రాబాద్ – విశాఖ మధ్య రెండవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్

రేపు ఢిల్లీ నుండి ప్రారంభించనున్న ప్రధాని మోడీ మన తెలంగాణ / హైదరాబాద్ : సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య మరో రైలు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు రేపు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ...

రష్యా అణుదాడి నివారణలో భారత్ చైనా కీలక పాత్ర?

ఉక్రెయిన్‌పై రష్యా అణుదాడి జరుగకుండా చేయడంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ కీలక పాత్ర పోషించారని సిఎన్‌ఎన్ నివేదికలో వెల్లడైంది. ఓ అమెరికా అధికారి చెప్పిన వివరాల మేరకు సిఎన్‌ఎన్ తన నివేదిక...
Kavitha

భారత జాగృతి కమిటీలన్నీ రద్దు – అధ్యక్షురాలు కవిత సంచలన నిర్ణయం

మనతెలంగాణ/హైదరాబాద్ : భారత జాగృతి కమిటీలన్నీ రద్దు చేస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. విదేశీ, జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు....

భారతీయులారా..క్షమించండి: మాల్దీవుల మాజీ అధ్యక్షుడు నషీద్

భారత్‌తో దౌత్య వివాదం కారణంగా చోటు చేసుకున్న పరిణామాలపై మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ ఆందోళన వ్యక్తం చేశారు. తమ దేశం తరఫున భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో...
India all out for 477 in reply to England's 218

భారత్ తొలి ఇన్నింగ్స్ 477 ఆలౌట్

ధర్మశాల వేదికగా జరుగుతున్న భారత్, ఇంగ్లాడ్ మధ్య టెస్టు మ్యాచ్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 477 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్, ఇంగ్లాండ్ పై 259 పరుగుల ఆధిక్యంలో ఉంది....
Vande Bharat Express train from Secunderabad to Vizag has been cancelled

సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్లాల్సిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు

మనతెలంగాణ/హైదరాబాద్: సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్లాల్సిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును (నం.20834) అధికారులు రద్దు చేశారు. సాంకేతిక లోపం వల్ల ఆ రైలు రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. ఇందులోని ప్రయాణికులకు పూర్తి...
Team India loss four wickets in Ind vs Eng

నాలుగో వికెట్ కోల్పోయిన భారత్

ధర్మశాల: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 88 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 394 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది. ఇప్పటికే భారత్ 176 పరుగుల...

Latest News