Home Search
భారత - search results
If you're not happy with the results, please do another search
యుఎస్లో భారత సంతతి విద్యార్థిని అరెస్టు
యుఎస్లో ప్రతిష్ఠాకర ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న ఒక భారత సంతతి విద్యార్థినిని క్యాంపస్లో పాలస్తీనా అనుకూల నిరసనల్లో పాల్గొన్నందుకు మరొక విద్యార్థితో పాటు అరెస్టు చేసినట్లు విద్యార్థి, ఆలమ్ని వార్తాపత్రికలు వెల్లడించాయి. గురువారం...
అమెరికా పోలీసు కాల్పులలో భారతీయ సంతతి వ్యక్తి మృతి
న్యూయార్క్: ఒక మహిళతోపాటు ఇద్దరు పోలీసు అధికారులను తన వాహనంతో ఢీకొట్టి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించిన భారతీయ సంతతికి చెందిన ఒక 42 ఏళ్ల వ్యక్తి పోలీసు కాల్పులలో మరణించాడు. తన రూమ్...
భారత్కు రష్యా ఎస్ 400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థలు
భారత్ వచ్చే సంవత్సరానికల్లా రష్యా నుంచి తక్కిన రెండు దళాల ఎస్ 400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థలను అందుకోనున్నదని అధికార వర్గాలు మంగళవారం తెలియజేశాయి. అవి భూతలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు...
భారత్ ఏదో ఒక వర్గానికి చెందినది కాదు
మతం, భాష, దుస్తుల కోడ్లో ఏకరూపత సాధ్యం కాదు
జెఎన్యు విసి శాంతిశ్రీ పండిట్
న్యూఢిల్లీ : మతం, భాష, దుస్తుల కోడ్లో ఏకరూపత భారత్లో సాధ్యం కాదు అని, దేశం ఏదో ఒక...
ఆల్-ఇన్-వన్ పేమెంట్ డివైస్ ‘భారత్ పే’ ఆవిష్కరణ
న్యూఢిల్లీ: ఫిన్ టెక్ కంపెనీ ‘భారత్ పే’ అనే తొలి ఆల్ ఇన్ వన్ పేమెంట్ ప్రొడక్ట్ ను ఆవిష్కరించింది. అందులో పాయింట్ ఆఫ్ సేల్(పిఓఎస్), క్యూఆర్, స్పీకర్ వంటివన్నీ సింగిల్ డివైస్...
అమెరికాలో మెక్సికన్ల తరువాత భారతీయులే
అమెరికాలో 2022 సంవత్సరంలో దాదాపు 66,000 మంది భారతీయులు అధికారికంగా అమెరికా పౌరసత్వం పొందారు. ఈ విధంగా వారు అమెరికా పౌరుల జాబితాలో చేరారు. గణాంకాల ప్రకారం అమెరికా సిటిజన్స్ అయిన భారతీయ...
ఎలాన్ మస్క్ భారత పర్యటన వాయిదా
‘అత్యంత తీవ్రమైన టెస్లా ఆబ్లిగేషన్ల’ కారణంగా భారత్లో తన పర్యటనను వాయిదా వేసుకున్నట్లు అమెరికన్ టెక్ కోటీశ్వరుడు ఎలాన్ మస్క్ శనివారం వెల్లడించారు. విద్యుత్ కార్ తయారీ సంస్థ టెస్లా సిఇఒ మస్క్...
ఇరాన్ ముట్టడించిన నౌక నుంచి భారత నావికురాలు విడుదల
ఇజ్రాయెల్ కు చెందిన నౌకను ఇరాన్ మిలిటరీ ముట్టడించిన సంగతి తెలిసిందే . అందులో చిక్కుకున్న నేవీ బృందంలో 17 మంది భారతీయ నావికులు కూడా ఉన్నారు. వారిలో మహిళా నావికురాలు అన్...
యువభారతానికి ‘విరాట్ కోహ్లీ’ మనస్తత్వం: రఘురామ్ రాజన్
న్యూఢిల్లీ: దేశం నుంచి భారీ సంఖ్యలో యువకులు విదేశాల్లో వ్యాపారాలు నెలకొల్పుడానికి తరలి వెళ్లిపోతున్నారని, దేశంలో వారికి ఎక్కడా ఆనందం లేకపోవడమే కారణమని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్...
భారతీయ విద్యార్థులకు అండగా అమెరికా
వాషింగ్టన్: భారతీయులు లేదా భారత సంతతికి చెందిన 11 మంది విద్యార్థులు ఈ ఏడాది మరణించినట్లు వెలువడిన వార్తలు ఇక్కడి భారతీయులతోపాటు భారత్లో నివసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులలో ఆందోళనలు కలిగిస్తున్న నేపథ్యంలో భారత్...
భారత్ ఎన్నికలను గమనిస్తున్నాం: జర్మన్ రాయబారి
న్యూఢిల్లీ: భారత్లో ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచం లోనే అతి పెద్ద ఎన్నికలను జర్మనీ ఆసక్తిగా గమనిస్తోందని ఆ దేశ రాయబారి ఫిలిప్ అకెర్మాన్ అన్నారు. ఎన్నికల్లో ఎవరు గెలిచినా...
భారత అంతరిక్షయానానికి నలభై ఏళ్ళు
రత దేశ మొట్టమొదటి వ్యోమగామి, వింగ్ కమాండర్ రాకేష్ శర్మ, (విశ్రాంత) అంతరిక్షయానం చేసి 40 సంవత్సరాలు పూర్తయ్యింది. సెప్టెంబరు 20, 1982న భారత వైమానిక దళ పైలట్, స్క్వాడ్రన్ లీడర్ రాకేష్...
దక్షిణ భారత్ కు బుల్లెట్ ట్రైన్: పిఎం మోడీ హామీ
దేశంలో బుల్లెట్ ట్రైన్ సర్వీసులను విస్తరిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. ఆదివారం లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని.. బిజెపి మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో...
కెనడాలో కాల్పులకు భారత విద్యార్థి మృతి
ఒట్టావా: కెనడాలో చిరాగ్ అంటిల్(24) అనే భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. అతడు కారులో ఉండగా దుండగులు అతడిపై కాల్పులు జరిపారు. దాంతో అతడు మృతి చెందినట్లు దక్షిణ వాంకోవర్ పోలీసులు తెలిపారు....
అమెరికాలో భారతీయుడిపై రూ.2 కోట్ల రివార్డు
వాషింగ్టన్: తొమ్మిదేళ్ల క్రితం భార్యను హత్య చేసి పరారైన భారతీయుడు భద్రేశ్ కుమార్ చేతన్ భాయ్ పటేల్ను అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టాప్ టెన్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది....
స్పేస్లోకి వెళ్లే మొదటి భారతీయ పౌరుడితడే
గోపీచంద్ తోటకూరకు బెజో కంపెనీ ఛాన్స్
స్పేస్లోకి వెళ్లే మొదటి భారతీయ పౌరుడితడే
బెజవాడ బాబు సాహసాలలో టాప్
న్యూయార్క్ : తొట్టతొలి తెలుగుతేజం అంతరిక్షానికి సాగనుంది. తెలుగువాడైన గోపిచంద్ తోటకూర త్వరలో జరిగే...
రిషి సునాక్ కీలక నిర్ణయం.. భారతీయ కుటుంబాలకు షాక్
ఫ్యామిలీ వీసా కటుతరం
వార్షిక వేతన పరిమితి పెంపు
55 శాతం మేర హెచ్చింపు అమలు
కనీస వార్షిక వేతనం 29000 పౌండ్లు
రిషి సునాక్ అత్యంత కీలక నిర్ణయం
భారతీయ కుటుంబాలకు...
బ్రిటన్లో 12 మంది భారతీయుల అరెస్టు
లండన్: వీసా నిబంధనలను ఉల్లంఘించి బెడ్డింగ్, కేక్ ఫ్యాక్టరీలో అక్రమంగా పనిచేస్తున్నారన్న అనుమానంపై వరుస దాడులు నిర్వహించిన బ్రిటన్కు చెందిన ఇమిగ్రేషన్ అధికారులు ఒక మహిళతోసహా 12 మంది భారతీయులను అరెస్టు చేశారు....
భారతీయ గేమర్లతో మోడీ చర్చలు
న్యూఢిల్లీ: గేమింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన అనేక అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ గురువారం భౠరతీయ గేమర్లతో చర్చలు జరిపారు. ఈ విషయాన్ని బిజెపి ఐటి సెల్ అధిపతి అమిత్ మాలవీయ ఎక్స్ వేదికగా...
భారత్లో మస్క్ పర్యటన
ప్రధాని మోడీతో భేటీ
న్యూఢిల్లీ: అమెరికా ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా సిఇఒ ఎలాన్ మస్క్ ఈ నెలాఖరున భారత్లో పర్యటించి, ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఆయన...